అమలాపాల్ టాలీవుడ్ ఇండస్ట్రీలో వరస అవకాశాలతో ఒక వెలుగు వెలిగిన అందాల నల్లకలువ భామ.అయితే ఆమెపై ఛార్జ్ షీట్ కు రంగం సిద్ధమైంది .నకిలీ చిరునామాతో కోటి రూపాయలు విలువ చేసే ఒక కారును ఆమె పుదుచ్చేరిలో రిజిస్ట్రేషన్ చేయించారు.దీంతో కేరళ ప్రభుత్వానికి ఇరవై లక్షల రూపాయల పన్నును కట్టకుండా తప్పించుకున్నారు. see also:భార్యను అతి కిరాతకంగా హత్య..! ఒక్కసారిగా ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో కేరళ ప్రభుత్వం రాష్ట్ర …
Read More »టీడీపీకి ప్రస్తుత మంత్రి గుడ్ బై-తేల్చేసిన బాబు ఆస్థాన మీడియా ..!
ఆయన ఏపీ ప్రస్తుత అధికార పార్టీకి చెందిన సీనియర్ నేత ..ఆయన పొలిటికల్ ఎంట్రీ టీడీపీ నుండే..సరిగ్గా పంతోమ్మిదేళ్ళ కిందట టీడీపీలో చేరిన ఆయన 1999లో జరిగిన ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుండి ఎంపీగా గెలుపొందారు.ఆ తర్వాత ఐదేండ్లకు అంటే 2004లో జరిగిన ఎన్నికల్లో చోడవరం అసెంబ్లీ నియోజకవర్గం నుండి అదే పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు ..ఆ తర్వాత ఐదేండ్లకు అంటే 2009లో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన …
Read More »RG ఫ్లాష్ టీం సర్వేపై మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ క్లారిటీ ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడి ఆస్థాన మీడియాగా ముద్రపడిన ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కు సంబంధించిన ఆర్జీ ఫ్లాష్ టీం ఒక సర్వే చేసింది. see also:వైఎస్ఆర్ కోసం తూర్పుగోదావరి జిల్లా ప్రజలు..!! ఆ సర్వేలో అధికార టీడీపీ పార్టీకి నూట పది స్థానాలు వస్తాయి.ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన …
Read More »నీరు-చెట్టు,హౌజింగ్ స్కీం పథకాల్లో 30000కోట్ల అవినీతి ..!
అయిన వైసీపీ పార్టీకి చెందిన నేతలు చేస్తున్న ప్రధాన ఆరోపణ .తాజాగా గత నాలుగు ఏండ్లుగా మిత్రపక్షంగా ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో అధికారాన్ని అనుభవించిన బీజేపీ పార్టీ నేతలు మరో సంచలన వ్యాఖ్యలు చేశారు.ఏపీ బీజేపీ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ నాలుగు ఏండ్లుగా ప్రత్యేక ఫ్యాకేజీ చాలు అని డ్రామాలు ఆడిన చంద్రబాబు ఎన్నికలు వస్తున్నాయి అని స్పెషల్ స్టేటస్ అంటున్నారు . …
Read More »నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన మంత్రి హరీష్ ..
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిథిలోని అంబర్ పేట్ నియోజకవర్గంలో నల్లంట డివిజన్, మూతజ్ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న బి ప్రకాష్ కుమారుడు బెల్లేల శ్రీరంగం శ్రీ కాంత్ కి నిమేనియ జారోతో ఆరు నెలల కిందట మరణించాడు. see also:విపిన్ చంద్ర భౌతికకాయాన్ని సందర్షించి నివాళులర్పించిన మంత్రి హరీష్ అయితే శ్రీకాంత్ కుటుంబం నిరుపేద కుటుంబం కావడంతో తన కుమారుడి వైద్యం కోసం చాలా చోట్ల …
Read More »విపిన్ చంద్ర భౌతికకాయాన్ని సందర్షించి నివాళులర్పించిన మంత్రి హరీష్
తెలంగాణ రాష్ట్ర రిటైర్డ్ సీఈ, ఇంజనీర్స్ ఫోరం అధ్యక్షులు శ్యాంప్రసాద్ రెడ్డి కుమారుడు డాక్టర్ విపిన్ చంద్ర(37) గుండెపోటుతో మృతి.రాగన్న గూడెంలో నివాసంలో విపిన్ చంద్ర భౌతికకాయాన్ని సందర్షించి నివాళులర్పిం చారు మంత్రి హరీష్ రావు . see alsoనిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన మంత్రి హరీష్ .. ఈ సందర్బంగా మంత్రి హరీష్ శ్యాంప్రసాద్ రెడ్డిని పరామర్శించారు.విపిన్ చంద్ర భౌతిక కాయాన్ని సందర్షించిన వారిలో రైతు సమన్వయ సమితి …
Read More »బయ్యారంలో స్టీల్ ప్లాంట్..రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం..!
బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం తనవైపున తీసుకోవాల్సిన చర్యలన్నింటినీ అమల్లో పెడుతోంది. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి బేగంపేట క్యాంపు కార్యాలయంలో పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఉన్నత స్ధాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.తెలంగాణ గనుల శాఖ, టీఎస్ఎండీసీ, సింగరేణి ఉన్నతాధికారులు హాజరయి ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని మంత్రి కే తారకరామారావు తెలిపారు. …
Read More »వైసీపీ అధినేత జగన్ కు “జై”కొట్టిన 51.21%శాతం మంది ..!
ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళు పడటం అంటే ఇదేనేమో ..ఏదో తన ఆస్థాన మీడియా(ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న ఆరోపణల ప్రకారం) ద్వారా ప్రజల్లో వైసీపీ పార్టీపై బురద చల్లి మరల తనకే ప్రజలు జై కొడుతున్నారు అని సర్వేలో తేలినట్లు ప్రసారం చేసుకుందామని చూసిన ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకు ఏబీఎన్-ఆర్ జీ ఫ్లాష్ టీం నిర్వహించిన సర్వేలో దిమ్మతిరిగి బొమ్మ …
Read More »అక్కడ వైసీపీకి తిరుగులేదు -ABN-RGఫ్లాష్ టీం సర్వే .!
ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ ఏబీఎన్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కి చెందిన ఆర్ జీ ఫ్లాష్ టీం అనే ఒక బృందం రాష్ట్ర వ్యాప్తంగా ఒక సర్వే చేసింది.ఈ సర్వేలో ప్ర్రస్తుత అధికార పార్టీ అయిన టీడీపీ పార్టీ నూట పది ..ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ పార్టీ అరవై ..ఇతరులు ఐదు స్థానాల్లో గెలుపొందుతారు అని తేలింది ఫలితాలను నిన్న సాయంత్రం ఏడు గంటలకు ప్రసారం …
Read More »చికాగో సెక్స్ రాకెట్-అమెరికా నెంబర్ తో నన్ను సంప్రదించారు-అనసూయ .!
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీను గడగడలాడిస్తున్న సంఘటన చికాగో సెక్స్ రాకెట్ .అయితే ఈ రాకెట్ లో ఏకంగా ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు టాప్ హీరోయిన్లు ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి .ఈ నేపథ్యంలో బుల్లితెరపై యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటడమే కాకుండా టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున లాంటి సీనియర్ హీరోల ..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ లాంటి యువ …
Read More »