Home / rameshbabu (page 1346)

rameshbabu

టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ షాకింగ్ డెసిషన్ ..!

ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన నేత ,అనకాపల్లి లోక్ సభ సభ్యుడు అవంతి శ్రీనివాస్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు .రేపు మంగళవారం ఆయన పుట్టిన రోజు పురష్కరించుకొని ఏపీకి న్యాయం చేయకుండా అన్యాయంగా ఉమ్మడి ఏపీ రాష్ట్రాన్ని విభజించారు అనే కారణంతో ఒక్కరోజు నిరాహార దీక్ష చేయనున్నట్లు ఆయన ప్రకటించారు . see also;మంత్రి లోకేష్ వ్యాఖ్య‌ల‌కు పోసాని సూప‌ర్బ్ కౌంట‌ర్‌..! రాష్ట్ర విభజన సమయంలో నవ్యాంధ్రకిచ్చిన హామీలను …

Read More »

తెలంగాణ అభివృద్ధిపై 29 రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల ఎన్ఆర్ఐ ప్రతినిధులు ప్రశంసలు..

దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పుకొరకై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కు మద్దతుగా  టీఆర్ఎస్  ఆస్ట్రేలియా శాఖ  అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల అధ్యక్షతన, విక్టోరియా స్టేట్ ఇంచార్జి సాయిరాం ఉప్పు ఆధ్వర్యంలో మెల్బోర్న్ నగరంలో నిర్వహించిన చర్చావేదికకు అపూర్వ స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో భారతదేశానికి చెందిన 29 రాష్ట్రాలకు సంబందించిన అన్ని ప్రధాన ప్రాంతీయ పార్టీల ప్రవాస సభ్యుల మరియు మద్దతుదారులతోపాటు, ప్రవాస భారతీయ మేధావులు, కవులు …

Read More »

జగన్ మగాడు ..బాబు రాజకీయ బ్రోకర్ -పోసాని కృష్ణమురళి ..!

దర్శక నిర్మాత,రచయిత పోసాని కృష్ణమురళి ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై హైదరాబాద్ మహానగరంలోని సోమాజీగూడ ప్రెస్ క్లబ్ సాక్షిగా విరుచుకుపడ్డారు .ఈ రోజు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ నేతలు అవినీతి అక్రమాలు చేశారు కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద అవినీతి పరుడు . see also:వైఎస్ జ‌గ‌న్‌పై న‌టుడు పోసాని …

Read More »

చంద్రబాబుపై నిప్పులు చెరిగిన పోసాని .!

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు ,ప్రముఖ దర్శక నిర్మాత ,రచయిత పోసాని కృష్ణమురళి తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని సోమాజీ గూడ ప్రెస్ క్లబ్ సాక్షిగా ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు. see also:ప‌చ్చ‌మీడియాకు దిమ్మ తిరిగే స‌మాధానం చెప్పిన విశాల్‌..! ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి …

Read More »

భారతీయ సినిమాలన్నీ మహిళల నడుము ,అందం చుట్టే తిరుగుతాయి ..!

బాలీవుడ్ స్థాయి నుండి హాలీవుడ్ స్థాయికి ఎదిగిన ప్రముఖ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.ఇటివల ఒక ఉగ్రవాదిని భారతీయుడిగా చూపించి తీవ్ర ఆగ్రహానికి గురైన ఆమె తాజాగా మరోసారి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు . see also:శ్రీదేవి కూతురు సినిమా.. ధడక్ ట్రైలర్ విడుదల అరవై ఎనిమిదో ఎమ్మీ అవార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ భారతీయ సినిమాలు అన్ని అందులో నటించే మహిళ …

Read More »

ఆస్పత్రిలో చేరిన మాజీ ప్రధాని వాజ్ పేయి .!

భారతదేశపు పదో ప్రధానమంత్రిగా 1998నుండి 2004వరకు బాధ్యతలు నిర్వహించిన మాజీ ప్రధాన మంత్రి అటల్ బీహారి వాజ్ పేయి ఈ రోజు సోమవారం దేశ రాజధాని మహానగరం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు .అయితే వైద్యుల సలహా మేరకే అల్ ఇండియా ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో సాధారణ వైద్య పరిక్షల కోసం చేరినట్లు సమాచారం . మాజీ ప్రధాని వాజ్ పేయి 1924లో జన్మించారు.1942లో జరిగిన క్వీట్ ఇండియా …

Read More »

ఇద్దరు ఇద్దరే ..!

ఒకరేమో మాస్ ..మరో ఒకరు క్లాస్ ..ఒకరేమో ఎప్పుడు ఉపఎన్నికలు జరిగిన ట్రబుల్ షూటర్ అవతారమెత్తి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు బంపర్ మెజారిటీతో గెలుపును ఖాయం చేసే ట్రబుల్ షూటర్ .ఇంకొకరేమో ఐటీ రంగంలో పెనుమార్పులు తీసుకువస్తూ దేశంలో ఏ రాష్ట్రానికి రాని  పెట్టుబడులను తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తూ యువతకు ఉపాధిని కల్పిస్తూ బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్న యువనేత .ఇంతకూ ఈ ఉపోద్ఘాతం ఎవరి గురించి అనుకుంటున్నారా …

Read More »

వైసీపీ ఎంపీల రాజీనామా పర్వంలో షాకింగ్ ట్విస్ట్ …!

ఏపీకి స్పెషల్ స్టేటస్ ను డిమాండ్ చేస్తూ వైసీపీ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెల్సిందే.అయితే ఏపీ అధికార పార్టీ అయిన టీడీపీకి చెందిన నేతలు వైసీపీ ఎంపీల రాజీనామాల పర్వం సరికొత్తగా డ్రామాగా వారు అభివర్ణించారు. SEE ALSO:వైఎస్‌ జగన్‌ పాదయాత్ర మరో చరిత్రాత్మక ఘట్టం.. ఈ క్రమంలో వైసీపీ ఎంపీలు లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ను కల్సి …

Read More »

ఏపీలో లోక్ సభ ఉప ఎన్నికలు జరిగితే ఎవరికీ పట్టం కడతారు …!

ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన ఐదుగురు ఎంపీలు తమ లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన ఐదుగురు ఎంపీలు తమ లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెల్సిందే.తమ రాజీనామాలను ఆమోదించాలని ఈ ఐదుగురు ఎంపీలు లోక్ సభ …

Read More »

ఆ విషయంలో బాబుకు “64%”మంది జై కొట్టారు -జాతీయ మీడియా సర్వే..!

2014సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొంది అధికారాన్ని చేపట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని టీడీపీ సర్కారు నాలుగు ఏళ్ళ పాలనపై ఒక ప్రముఖ జాతీయ మీడియాకి సంబంధించిన ఇంగ్లీష్ పత్రిక సర్వే నిర్వహించింది.ఈ సర్వేలో నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని టీడీపీ పాలనపై ..గత నాలుగు ఏండ్లుగా ప్రజల జీవిన గమనంపై ..అందుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ఫలాలపై ఈ సర్వే చేయడం జరిగింది.అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో అధికారం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat