Home / rameshbabu (page 135)

rameshbabu

స్టార్‌ హీరో మమ్ముట్టి ఇంట తీవ్ర విషాదం

మలయాళ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. మలయాళ స్టార్‌ హీరో మమ్ముట్టి తల్లి ఫాతిమా ఇస్మాయిల్‌(93) కన్నుమూసింది. గత కొంత కాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఫాతిమా ఇస్మాయిల్‌ కొచ్చిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారు జామున తుది శ్వాస విడిచింది. ఫాతిమా ఇస్మాయిల్‌ మరణంతో మలయాళ చిత్రసీమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆమె మృతి పట్ల పలువురు సినీ సెలబ్రెటీలు మమ్ముట్టి కుటుంబ …

Read More »

ఆ హీరోయిన్‌కు ప్రపోజ్‌ చేసిన మెగా హీరో

మెగా మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ ఓ హీరోయిన్‌కు ప్రపోజ్‌ చేశాడట. కానీ ఆమెకు ఆల్రెడీ బాయ్‌ ఫ్రెండ్‌ ఉండటంతో తప్పుకున్నాడట. ఇదే విషయాన్ని సాయితేజ్ తెలిపాడు. విరూపాక్ష ప్రమోషన్లలో భాగంగా సాయితేజ్‌ సినిమా విషయాలతో పాటుగా పర్సనల్‌ విషయాలను కూడా షేర్‌ చేసుకున్నాడు. కాగా తాను తిక్క సినిమా హీరోయిన్‌ లారిస్సా బోనేసిని ఫస్ట్‌ టైమ్‌ చూడగానే ఇష్టపడ్డానని సాయితేజ్‌ చెప్పాడు. తిక్క సినిమాలో ఓ సాంగ్‌ షూట్‌ చేస్తుండగా …

Read More »

సీఎం కేసీఆర్ ఆదేశాలతో ధాన్యం కొనుగోలు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌  ఆదేశాల మేరకు యాసంగి ధాన్యం సేకరణ చురుగ్గా కొనసాగుతుందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. కరీంనగర్‌లోని తన నివాసంలో ఉన్నతాధికారులతో సమీక్ష  నిర్వహించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణకు పౌరసరఫరాల శాఖ సర్వం సిద్ధం చేసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటివరకూ 1131 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు, 90వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగిందని అధికారులు వివరించారు.

Read More »

రైతన్నలను ఆర్థికంగా ఆదుకోవడమే సీఎం కేసీఆర్‌ ధ్యేయం

దేశానికి అన్నం పెట్టే రైతన్నలను ఆర్థికంగా ఆదుకోవడమే సీఎం కేసీఆర్‌ ధ్యేయమని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి  వెల్లడించారు . నిర్మల్‌ జిల్లా  లోకేశ్వరం మండ‌లం రాజురా గ్రామంలో వ‌రి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో ధాన్యం కొనుగోలు జ‌ర‌గ‌లేద‌ని, కేసీఆర్ సీఎం అయ్యాకే ధాన్యం కొనుగోలు జరుగుతున్నాయ‌ని స్పష్టం చేశారు. వేల …

Read More »

అర్హులైన పేదలకు తప్పక ఇండ్ల పట్టాలు అందిస్తాం : ఎమ్మెల్యే కేపి వివేకానంద్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని వినాయక్ నగర్ (జొన్న బండ)లో ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్న పేదలకు ఇండ్ల పట్టాల విషయమై  ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు స్థానిక ఎమ్మార్వో సంజీవ రావు గారితో కలిసి సమావేశం అయ్యారు. ఈ మేరకు పేదలకు ఇబ్బందులు లేకుండా సర్వే చేపట్టి అర్హులైన వారికి ఇండ్ల పట్టాలు అందించి న్యాయం జరిగే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గారు …

Read More »

అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జగద్గిరిగుట్ట 126 డివిజన్ పరిధిలోని రింగ్ బస్తీలో శ్రీ శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం వద్ద రూ.20 లక్షల సీడీపీ నిధులతో నూతనంగా చేపడుతున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు ఈరోజు ఎమ్మెల్సీ మధుసూధనా చారి గారు, ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ శుభకార్యాలకు ప్రజలకు ఎంతో …

Read More »

ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ‘ప్రగతి యాత్ర‘కు అపూర్వ ఆదరణ…

‘ప్రగతి యాత్ర‘ పేరిట చేపట్టిన కార్యక్రమంలో భాగంగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు 50వ రోజు పర్యటించారు. అలుపెరగకుండా పాదయాత్ర చేస్తూ నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. గడిచిన ఏళ్లలో కోట్ల రూపాయలతో పూర్తి చేసిన అభివృద్ధి పనులు పరిశీలిస్తూ.. ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకుంటూ ఎమ్మెల్యే గారు ముందుకు సాగుతున్నారు. ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారి ‘ప్రగతి యాత్ర‘కు ప్రజల నుండి రోజు రోజుకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat