ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు,అతని తనయుడు మంత్రి నారా లోకేష్ నాయుడు మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆయన తన అధికారక సోషల్ మీడియాలోని ట్విట్టర్ వేదికగా పలు ఆరోపణలు చేశారు.గత కొంతకాలంగా టాలీవుడ్ ఇండస్ట్రీను షేక్ చేస్తున్న ప్రధానాంశం క్యాస్టింగ్ కౌచ్.ఇండస్ట్రీలో ఎప్పటి నుండో వ్రేళ్ళు పెనవేసుకోని ఉన్న ఈ అంశాన్ని …
Read More »చచ్చిపోతున్నా..! అంటూ సమంతా ట్వీట్ ..!
మీరు చదివింది నిజమే ..ఇటివల అక్కినేని ఇంట కోడలుగా అడుగుపెట్టిన సమంతా ఇటు వైవాహిక జీవితంలో అటు సినిమా జీవితంలో విజయవంతంగా దూసుకుపోతుంది.ఈ క్రమంలో సమ్మూ హీరోయిన్ గా ..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా ..ప్రముఖ దర్శకుడు సుకుమార్ నేతృత్వంలో వచ్చిన మూవీ రంగస్థలం .. ఇటివల విడుదలైన ఈ మూవీ ప్రస్తుతం ఎన్నో రికార్డ్లను సొంతం చేసుకుంటూ బాక్స్ ఆఫీసు దగ్గర కాసులను కొల్లగోడుతుంది.ఈ …
Read More »చింతమనేని నీకు దమ్ము ధైర్యముంటే వచ్చి నన్ను-మహిళ సవాలు .
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బస్సు మీద ఉన్న ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి బొమ్మ చినిగిందని ఆ బస్సు డ్రైవర్ ,కండక్టర్ మీద విరుచుపడుతూ అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడికి తెగబడిన సంగతి తెల్సిందే. దీనికి నిరసనగా ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా నాయకురాలు సుంకర పద్మశ్రీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మీద నిప్పులు చెరిగారు …
Read More »శ్రీరెడ్డి వెనక వైసీపీ ఉందా -అంబటి రాంబాబు క్లారిటీ ..!
టాలీవుడ్ ఇండస్ట్రీ షేక్ చేస్తున్న ప్రస్తుత తాజా వివాదాంశం క్యాస్టింగ్ కౌచ్ .ఈ అంశాన్ని తెరపైకి తెచ్చి గత రెండు నెలలుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ,సోషల్ మీడియాలో మారుమ్రోగుతున్న పేరు శ్రీరెడ్డి.అయితే గత రెండు నెలలుగా చేస్తున్న శీరెడ్డి రచ్చ వెనక ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ హస్తం ఉంది .అందుకే ఆమె ఇటివల జనసేన అధినేత ,టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ మీద …
Read More »గొప్ప ఔదార్యాన్ని చాటుకున్న వైసీపీ ఎమ్మెల్సీ ..!
ఆయన అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ..అయితేనేమి అధికారాన్ని అడ్డుపెట్టుకొని కేవలం ఫ్లెక్సీ మీద టీడీపీ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోటో చినిగిందని పెదపాడు మండలం అప్పనవీడు గ్రామానికి చెందిన గరికపాటి నాగేశ్వరరావుపై దాడికి తెగబడ్డాడు.ఇంతకూ అంతమంచి క్యారెక్టర్ ఉన్న ఎమ్మెల్యే ఎవరు అని ఆలోచిస్తున్నారా ..ఇంకా ఎవరు మీరు అనుకునే అతనే .. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేరళ సీఎం ఒక సాధారణ …
Read More »సైకిల్ తొక్కబోయి కిందపడ్డ స్పీకర్ కోడెల ..!
ఏపీ అధికార టీడీపీ పార్టీ సీనియర్ నేత ,అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు చేపట్టిన సైకిల్ యాత్రలో ఘోరమైన ప్రమాదం జరిగింది.ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రేపు చేపట్టనున్న దీక్షకు సంఘీభావంగా స్పీకర్ కోడెల శివప్రసాదరావు సైకిల్ యాత్ర చేపట్టారు. అందులో భాగంగా గుంటూరు జిల్లాలో నరసరావు పట్టణంలో స్వగృహం దగ్గర నుండి సైకిల్ యాత్రను ప్రారంభించి కోటప్పకొండకు బయలుదేరారు.ఈ నేపథ్యంలో ఆయన యలమందల …
Read More »ఏప్రిల్ 20న 40ఏళ్ళ ఇండస్ట్రీ బాబుకు చుక్కలు చూపనున్న 45ఏళ్ళ జగన్ ..
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రేపు ఏప్రిల్ ఇరవై తారీఖున కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఒక్కరోజు అమరనిరహర దీక్ష చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెల్సిందే.అప్పట్లో రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి కేంద్ర సర్కారు పార్లమెంటు సాక్షిగా మాటిచ్చింది.ఆ తర్వాత రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ …
Read More »ప్రతి 100కి.మీలకు మొక్కను నాటే జగన్ ఏమి చేశాడో తెలుసా ..!
ఏముంది మొక్క నాటాడు అనుకుంటున్నారా ..అయితే మీరు పప్పులో కాలేశారు .ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట నలబై రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి విదితమే .అందులో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలో పోయిన సవంత్సరం నవంబర్ నెలలో ఆరో తారీఖున వైఎస్సార్ కడప జిల్లాలోని ఇడుపులపాయ …
Read More »తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలకు మంత్రి జూపల్లి సవాలు ..!
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు ,ఆ నేతల అనుచవర్గం గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలోని సర్కారు అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల వలన మరో పదేండ్లు వరకు అధికారంలోకి రాలేమో అనే భయంతో టీఆర్ఎస్ శ్రేణులపై అసత్య ఆరోపణలు చేస్తూ తమ పార్టీకి చెందిన ఒక వర్గ మీడియాలో ,సోషల్ మీడియాలో విషప్రచారం చేస్తున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా తాజాగా …
Read More »కథువా సంఘటనలో ఢిల్లీ హైకోర్టు షాకింగ్ డెసిషన్ ..!
జమ్మూ కాశ్మీర్ లోని కథువా లో ఎనిమిదేళ్ళ పాపపై అతికిరాతకంగా అత్యాచారానికి తెగబడి ఆపై దారుణంగా కొట్టి చంపిన సంఘటన యావత్తు దేశ ప్రజలను తీవ్ర కలత చెందేలా చేసింది.అయితే కథువా సంఘటనలో అత్యుత్సాహం ప్రదర్శించిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు దేశ రాజధాని మహానగరం ఢిల్లీ హైకోర్టు దిమ్మతిరిగి బొమ్మ కనపడేలా షాకిచ్చింది. ఈ క్రమంలో కథువా సంఘటనలో బాధితురాలు పేరును బహిరంగపరిచిన మీడియా సంస్థలపై ఢిల్లీ హైకోర్టు …
Read More »