Home / rameshbabu (page 1420)

rameshbabu

వైసీపీలోకి భారీగా వలసలు..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది .ఈ క్రమంలో ఇటు రాష్ట్రంలో అటు ఇతర దేశాల్లో కూడా వైసీపీ పార్టీలోకి చేరడానికి క్యూ కడుతున్నారు. See Also:Big Breaking News-జగన్ సంచలనాత్మక నిర్ణయం.! ఈ క్రమంలో కువైట్ వైసీపీ అధ్యక్షుడు ముమ్మడి బాలిరెడ్డి ,గల్ఫ్ వైసీపీ పార్టీ అధ్యక్షుడు ఇలియాస్,కువైట్ వైసీపీ ఎస్సీ ,ఎస్టీ విభాగ అధ్యక్షుడు బీఎన్ సింహా సమక్షంలో పలువురు ఎస్సీ …

Read More »

Big Breaking News-జగన్ సంచలనాత్మక నిర్ణయం.!

ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట మూడు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే.జగన్ తీవ్ర ఎండను సైతం లెక్కచేయకుండా చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది. See Also:రోడ్ల మీద ముద్దులు పెట్టుకుంటూ.. చ్ఛిచ్ఛీ..జగన్ పై హోం మంత్రి షాకింగ్ కామెంట్స్ !! ఒకవైపు పాదయాత్రలో స్థానిక ప్రజల సమస్యలను …

Read More »

విద్యలోనే కాదు అన్ని రంగాలలో ముందుకు వెళ్లాలి..!

తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ మహానగర పరిధిలో ఈసీఐఎల్ లో  శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లో ఈరోజు ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని ఎం.బి.సి కార్పొరేషన్ చైర్మన్  తాడూరి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు.విద్యార్థులు ఏర్పాటు చేసిన వివిధ సైన్స్ ప్రాజెక్టు లను ఉపద్యాయులతో పాటు తాడూరి ఒక్కొక్కటిగా సందర్శించారు. విద్యార్థులు వారు తయారుచేసిన ప్రోజెక్టుల గురించి వివరించిన తీరు తనని ఆకట్టుకున్నట్టు తాడూరి తెలిపారు.శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు …

Read More »

తెలంగాణ కాంగ్రెస్ లో తీవ్ర అలజడి రేపిన రేవంత్..!

దేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా వర్గ విభేదాలు ఉన్న ఏకైక పార్టీ ఏమిటి అంటే కాంగ్రెస్ అని ఆ పార్టీ గురించి తెల్సిన చిన్నపోరడు దగ్గర నుండి పండు ముసలి వరకు ఎవరైనా చెప్తారు.అయితే అంతటి ఘనచరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు తమ మధ్య ఎటువంటి వర్గవిభేధాలు లేవు..మేము అంత ఒకటే.వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేసి కాంగ్రెస్ పార్టీను అధికారంలోకి తీసుకొస్తామని ఆ …

Read More »

రేపే మార్చి 4..పులివెందులలో ఏమి జరుగబోతుంది..!

ఏపీలో వైఎస్సార్ కడప జిల్లాలోని పులివెందుల రాజకీయం మంచి హీటేక్కింది.అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయంలో పులివెందులలో జరిగిన అభివృద్ధికి బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అధికార టీడీపీ పార్టీకి సవాలు విసిరిన సంగతి తెల్సిందే. see also :జ‌గ‌న్ మ‌న‌సున్నోడు.. ఇదిగో సాక్ష్యం.. కొట్టండ‌హే షేర్లు..! see also : అసలు …

Read More »

పెట్రేగిపోతున్న తెలుగు తమ్ముళ్ళ వేధింపులు….!

ఏపీలో విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి.ఓట్లేసి గెలిపించిన ప్రజలకు పలు సంక్షేమ అభివృద్ధి పథకాలను పొందాలంటే ఉండాల్సిన ప్రధాన అర్హత అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు ,కార్యకర్తలు ,ఆ పార్టీకి సానుభూతి పరులై ఉండాలి.అలా ఉంటేనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో టీడీపీ సర్కారు అమలు చేస్తున్న పథకాలు అందుతాయి. అలా కాకుండా ఇతర పార్టీలకు ముఖ్యంగా వైసీపీకి చెందినవారు అయితే అర్హులైన సరే వారికి అందవు.ఒకనోకసమయంలో పార్టీ …

Read More »

జిల్లా రాజకీయాల్లో సంచలనం-మంత్రి సాక్షిగా ఎదురుతిరిగిన తమ్ముళ్ళు..!

ఏపీలో అధికార టీడీపీ పార్టీకి కంచుకోట ఉన్న వాటిలో మచిలీపట్నం.అట్లాంటి మచిలీపట్నంలో తెలుగుదేశం పార్టీకి ఎదురుగాలి వీసింది.అట్లాంటి ఇట్లాంటి ఎదురుగాలి కాదు ఏకంగా ఆ పార్టీకి ,ఆ పార్టీ వలన సంక్రమించిన పదవులకు రాజీనామా చేయడానికి కూడా వెనకాడలేదు.అసలు విషయానికి వస్తే గత కొంతకాలంగా జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పదవీ భర్తీలో అధికార పార్టీకి చెందిన నేతల మధ్య తీవ్రంగా అసంతృప్తి కల్గించింది. ఈ క్రమంలో తాజాగా జిల్లా …

Read More »

జ‌గ‌న్ మ‌న‌సున్నోడు.. ఇదిగో సాక్ష్యం.. కొట్టండ‌హే షేర్లు..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధానప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఎవరైనా ఆయన గురించి తెలియని వారు ఆయనకు ముక్కు మీద కోపం ఎక్కువ.ఆయన ఎవరు చెప్పిన కానీ వినడు.తను చెప్పిందే వినాలని అనుకునే మనస్తత్వం ఉన్నవాడు.మహిళలు అంటే అసలు గౌరవం ఉండదు అని ఇటు అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు ,జగన్ అంటే పడని వారు చేసే ప్రధాన ఆరోపణలు. అయితే …

Read More »

Big Breaking News-రాజ్యసభ వైసీపీ అభ్యర్థి ఖరారు..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ తమ పార్టీ తరపున రాజ్యసభకు పంపించే అభ్యర్థిని ఖరారు చేసింది.అందులో భాగంగా త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ పార్టీ గెలవడానికి కేవలం రెండు సీట్లు మాత్రమే బలం తక్కువ.అయితే ఇదే సమయంలో అధికార టీడీపీ పార్టీ తమ మూడో అభ్యర్థిని నిలబెట్టాలని ప్రణాళికలు సిద్ధం చేస్తుంది.ఈ క్రమంలో వైసీపీ రాజ్యసభ ఎన్నికల్లో పోటిపై క్లారిటీ ఇచ్చింది.అందులో భాగంగా వైసీపీ తరపున రాజ్యసభ …

Read More »

2019ఎన్నికల్లో గెలుపు ఎవరిది..?ఎందుకు ..?కారణాలు ఏమిటి..?

ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో దర్శి నియోజక వర్గంలో టీడీపీ తరపున బరిలోకి దిగిన శిద్దా రాఘవరావు కేవలం పదమూడు వందల డెబ్బై నాలుగు ఓట్ల తేడాతోనే తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిపై గెలుపొంది ప్రస్తుతం మంత్రిగా ఆయన వ్యవహరిస్తున్నారు.అయితే మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎవరు గెలుస్తారు.ఎందుకు గెలుస్తారు..గెలిస్తే ఎంత మెజారిటీతో గెలుస్తారో ఒక లుక్ వేద్దామా ..దర్శి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat