Home / ANDHRAPRADESH / Big Breaking News-రాజ్యసభ వైసీపీ అభ్యర్థి ఖరారు..!

Big Breaking News-రాజ్యసభ వైసీపీ అభ్యర్థి ఖరారు..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ తమ పార్టీ తరపున రాజ్యసభకు పంపించే అభ్యర్థిని ఖరారు చేసింది.అందులో భాగంగా త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ పార్టీ గెలవడానికి కేవలం రెండు సీట్లు మాత్రమే బలం తక్కువ.అయితే ఇదే సమయంలో అధికార టీడీపీ పార్టీ తమ మూడో అభ్యర్థిని నిలబెట్టాలని ప్రణాళికలు సిద్ధం చేస్తుంది.ఈ క్రమంలో వైసీపీ రాజ్యసభ ఎన్నికల్లో పోటిపై క్లారిటీ ఇచ్చింది.అందులో భాగంగా వైసీపీ తరపున రాజ్యసభ ఎన్నికల్లో పోటి చేసే అభ్యర్థిగా నెల్లూరు జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖరారు చేశారు అని వైసీపీ శ్రేణులు అంటున్నారు.

see also :ద‌మ్మున్న నాయ‌కుడు లేకుంటే.. ఇలానే జ‌రుగిద్ది : బీజేపీ నేత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

see also :చంద్ర‌బాబు 40 సంవ‌త్స‌రాల ప‌రువును ఒక్క మాట‌తో తీసేసింది..!!

see also : ప్రత్యేక హోదా పోరాటంలో ఎవరు హీరో..!ఎవరు విలన్..!-బాబు సొంత సర్వే..!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat