Home / rameshbabu (page 1445)

rameshbabu

2019ఎన్నికలు ..కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్ద్తి ఖరారు ….

తెలంగాణ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉండగానే అప్పుడే ఎన్నికల సమరం మొదలైంది.అందులో భాగంగా తెలంగాణ బీజేపీ పార్టీ అధినాయకత్వం అప్పుడే ఇటు అసెంబ్లీ ఎన్నికలకు ,అటు పార్లమెంటు ఎన్నికలకు సన్నద్ధమవుతున్నట్లు కనిపిస్తుంది.ఈ క్రమంలో రానున్న ఎన్నికల్లో మొత్తం నూట పంతొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో బరిలోకి దిగాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆలోచిస్తుంది. అంతే కాకుండా పదిహేడు లోక్ సభ స్థానాల్లో ఐదు స్థానాల్లో పోటి చేయాలనీ …

Read More »

టీఆర్ఎస్ లోకి టాలీవుడ్ అగ్రహీరోయిన్ …

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత,ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ పార్టీకి బ్రాండ్ అంబాసిడర్ ..వచ్చే ఎన్నికల్లో గత నాలుగు ఏండ్లుగా చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసే ప్రజలు తిరిగి పట్టం కడతారు అని ఆ పార్టీ శ్రేణులు ,కార్యకర్తలు చెబుతుంటారు.రాజకీయ వర్గాలు కూడా ఇవే విశ్లేషణలు చేస్తుంటారు. ఇటివల ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన సర్వేలో కూడా టీఆర్ఎస్ పార్టీకి వంద నుండి నూట పది సీట్లు …

Read More »

ముద్దుల వెనక సీక్రెట్ బయటపెట్టిన వైఎస్ జగన్…

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత డెబ్బై ఏడు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు.జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి వస్తున్న విశేష ఆదరణను చూసి తట్టుకోలేక అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు విమర్శల పర్వం కురిపిస్తున్న సంగతి కూడా తెల్సిందే. అందులో భాగంగా …

Read More »

దాదా రికార్డును సమం చేసిన విరాట్

టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాజీ కెప్టెన్ ,బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ రికార్డును సమం చేశాడు.గురువారం దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో కోహ్లీ సేన ఆ జట్టు మీద ఆరు వికెట్లతో గెలుపొందిన సంగతి తెల్సిందే.ఆరు వన్డే మ్యాచ్ ల సిరిస్ లో ప్రస్తుతం టీం ఇండియా ఆధిక్యంలో ఉంది. అయితే ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ నూట పన్నెండు పరుగులను సాధించిన …

Read More »

‘తెలంగాణ బతుకు చిత్రం ‘ఫోటో ప్రదర్శనను ప్రారంభించిన కట్టా శేఖర్ రెడ్డి ….

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ఉన్న ఐసీసీఆర్ ఆర్ట్ గ్యాలరీలో శుక్రవారం తెలంగాణ బతుకు చిత్రం ఫోటో గ్యాలరీను నమస్తే తెలంగాణ పత్రిక ఎడిటర్ కట్టా శేఖర్ రెడ్డి ప్రారంభించారు.నమస్తే తెలంగాణ పత్రికలోని జిందగీ రిపోర్టర్ అజహర్ షేక్ తీసిన ఫోటోలను ఈ ప్రదర్శనలో ఉంచారు .ఈ కార్యక్రమంలో నమస్తే తెలంగాణ జీఎం శ్రీనివాస్,రవీంద్రభారతి డైరెక్టర్ మామిడి హరికృష్ణ ,నమస్తే తెలంగాణ జిందగీ టీం పాల్గొన్నారు …

Read More »

రివ్యూ :మాస్ మహారాజ్ టచ్ చేశాడా ..?లేదా ..?

రివ్యూ : టచ్ చేసి చూడు.. బ్యానర్ : లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ తారాగణం : రవితేజ ,రాశీఖన్నా ,సీరత్ కపూర్,సుహాసిని ,మురళి శర్మ ,వెన్నెల కిషోర్ కథ/మాటలు : వక్కంతం వంశీ ,శ్రీనివాస్ రెడ్డి.. సంగీతం : జామ్8 నేపథ్య సంగీతం:మెలోడి బ్రహ్మ మణిశర్మ.. స్క్రీన్ ప్లే : దీపక్ రాజ్ ఛాయాగ్రహణం:చోటా కె నాయుడు.. నిర్మాతలు:వల్లభనేని వంశీ ,నల్లమలుపు బుజ్జి.. దర్శకత్వం : విక్రమ్ సిరికొండ విడుదల …

Read More »

జగన్ సై అంటే చిత్తూరు నుండి పోటి చేస్తానంటున్న స్టార్ హీరో…

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలో సినీ గ్లామర్ అంటే టక్కున గుర్తుకు వచ్చేది ఏపీ ఫైర్ బ్రాండ్ ,వైసీపీ మహిళ విభాగ అధ్యక్షురాలు ,నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా .తాజాగా ఈ జాబితాలో మరో స్టార్ హీరో చేరబోతున్నారు.అయితే ఆయన ఎవరో కాదు టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ,స్టార్ హీరో ,దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ను ఆప్యాయంగా అన్నయ్య అని పిలిచే ఐదు వందలకు పైగా …

Read More »

ట్రైన్లో నిద్రిస్తున్న హీరోయిన్ పై ….?

సినీ ఇండస్ట్రీ అంటేనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ దగ్గర నుండి హీరోయిన్ వరకు అందరిపై లైంగిక దాడులు జరుగుతాయి అని అందరు అంటుంటారు.అది నిజమే స్టార్ హీరోయిన్ దగ్గర నుండి క్యారెక్టర్ ఆర్టిస్ట్ వరకు కొంతమంది ఇటివల మీడియా ముందుకు వచ్చి మొదట్లో తము లైంగిక వేదింపులను ఎదుర్కున్నం .. మరికొంతమంది అయితే ఆ హీరో .. ఆనిర్మాత..దర్శకుడు మమ్మల్ని గెస్ట్ హౌస్ కు రమ్మన్నారు అని ఏకంగా చెప్పారు కూడా …

Read More »

ఉమ్మడి హైకోర్టు సంచలన తీర్పు …ఆనందంలో వైసీపీ శ్రేణులు…

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అప్పటి ఉమ్మడి ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్,టీడీపీ నేతలు కుట్రలు పన్ని పలు అక్రమ కేసులు పెట్టిన సంగతి తెల్సిందే.ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద పెట్టిన అక్రమాస్తుల కేసులు ఒకదాని తర్వాత ఒకటి కొట్టివేయబడుతున్నాయి . See Also:వైసీపీ శ్రేణులకు గుడ్ న్యూస్ ..జగన్ సై అంటే చిత్తూరు నుండి పోటి చేస్తానంటున్న …

Read More »

విరామం లేదు.. విశ్రాంతి లేదు.. నా స్వామిరంగా జ‌గ‌న్ ఏం చెప్పాడు భ‌య్యా..?

రాష్ట్రంలో ప్రజాసమస్యలను తెలుసుకోవడానికి వైసీపీ అధినేత జగన్ చేస్తున్న పాదయాత్ర 77 రోజుల‌కి చేరుకుంది. విరామ లేదు.. విసుగు లేదు.. అలసట లేదు.. ఆయాసం లేదు… గ‌ట్టిగా చెప్పాలంటే జ‌గ‌న్‌కు విశ్రాంతి లేదు.. జగన్ వెంట నడుస్తున్న జనవాహిని తగ్గడం లేదు. సునామీలా సాగుతున్న యాత్ర, కెరటాల్లా ఎగిసిపడుతున్న ప్రజా ఉత్సాహం, జగన్‌లో జవసత్వాలను ద్విగుళం బహుళం చేస్తున్నట్లు కనిపిస్తోంది. నాడు వైఎస్ఆర్ చేసిన పాదయాత్ర కంటే.. నేడు జగన్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat