Home / rameshbabu (page 1474)

rameshbabu

రెండు రాష్ట్రాల్లో గెలిచిన కానీ బీజేపీ పార్టీకి షాక్..

సోమవారం విడుదలైన గుజరాత్ ,మధ్యప్రదేశ్ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో విడుదలైన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలైంది .అయితే ఆ పార్టీ ఓడిన కానీ మంచి ఊరట నిచ్చే విజయం దక్కింది .పంజాబ్ రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ విజయకేతనం ఎగరవేసింది .ఇదే ఏడాది మొదటిభాగంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన ఆ పార్టీ తాజాగా స్థానిక సంస్థల్లో గెలుపొందటం ఊరటనిచ్చే అంశం .. రాష్ట్రంలో …

Read More »

హిమాచల్ ప్రదేశ్ సీఎంగా కేంద్రమంత్రి..

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో వెలువడిన సార్వత్రిక ఎన్నికల్లో నలబై నాలుగు స్థానాల్లో గెలిచి బీజేపీ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది .ఈ క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రి పేరును పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర బీజేపీ పార్టీ వర్గాలు అంటున్నాయి .అయితే మొదటిగా ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రేమ కుమార్ ఓటమి చవిచూశారు . దీంతో ఇటు రాష్ట్ర అటు జాతీయ అధిష్టానం కేంద్రమంత్రిని ముఖ్యమంత్రిగా నియమించాలని యోచిస్తున్నట్లు ఆ …

Read More »

గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ గెలవడానికి ప్రధాన మూడు కారణాలివే ..?

సోమవారం విడుదలైన గుజరాత్ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార పార్టీ బీజేపీ ఐదో సారి విజయ డంకా మోగించిన సంగతి తెల్సిందే .ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీ తొంబై తొమ్మిది స్థానాలను ,కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఏడు స్థానాలను మిగత మూడు స్థానాలను ఇతరులు గెలుపొందారు .ఫలితాలు వెలువడిన దగ్గర నుండి పోటాపోటిగా సాగిన సమరంలో బీజేపీ విజయం సాధించడం విశేషం .అయితే బీజేపీ పార్టీ గెలవడానికి ప్రధాన …

Read More »

2019లో టీడీపీ ఓడిపోతుంది బీజేపీ ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఓడిపోతుంది అని ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో ఆ పార్టీకి మిత్రపక్షమైన బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు .సోమవారం విడుదలైన గుజరాత్ ,హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలవడంపై ఏపీ బీజేపీ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు స్పందించారు . ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో టీడీపీ పార్టీకి మెజారిటీ రాదు .అప్పుడు మేమే హీరోలం …

Read More »

కేసీఆర్ ప్ర‌ధాని కావాలి-నారాయ‌ణ మూర్తి..

గురువును మర్చిపోకుండా కోట్లమంది ముందు సన్మానించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్పవాడని ప్ర‌ముఖ న‌టుడు నారాయణమూర్తి కొనియాడారు. కేసీఆర్ మహా భాషాభిమాని అని పేర్కొన్నారు. తెలుగు వ్యక్తి కేసీఆర్ భారతదేశ ప్రధాని కావాలని ఆయ‌న ఆకాంక్షించారు. ఎత్తుకు పై ఎత్తులు వేయగల వ్యక్తి సీఎం కేసీఆర్ అని అన్నారు. జీవితంలో మర్చిపోలేని సంఘటన కేసీఆర్ ప్రసంగమ‌ని విల‌క్ష‌ణ నటుడు కోట శ్రీనివాస్ రావు అన్నారు. ఈ సభతో అందరు తెలుగులో మాట్లాడాలని …

Read More »

తెలంగాణ‌కు ప్రేమించ‌డం..ఎదిరించ‌డం తెలుసు-బాల‌య్య‌..

ప్ర‌పంచ తెలుగు మ‌హాసభల్లో పాల్గొనడం త‌న పూర్వజన్మ సుకృతమ‌ని నంద‌మూరి బాలకృష్ణ అన్నారు. తెలంగాణ‌లో పుట్టిన వాళ్లకు ప్రేమించడం, ఎదురించడం రెండు తెలుసని అన్నారు. `ఎంతో మంది కవులు, ప్రముఖులను ఈ సభ గుర్తు చేస్తుంది. తెలుగు విడిపోలేదు.. రాష్ట్రం మాత్రమే విడిపోయింది` అని ఆయ‌న అన్నారు. తల్లి ఒడిలో నేర్చుకున్న భాష తెలుగు అని అన్నారు. మమ్మీ, డాడీల సంస్కృతి పోవాలని…తెలుగు భాష రావాల‌ని బాల‌య్య కోరారు. తెలుగు …

Read More »

సీఎం కేసీఆర్ మార్గంలో మ‌న‌మంతా న‌డ‌వాలి-మెగాస్టార్ చిరు..

ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల సంద‌ర్భంగా సినీ ప‌రిశ్ర‌మ‌ను గౌర‌వించ‌డం సంతోష‌క‌ర‌మ‌ని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. సభల సంధర్బంగా త‌మ‌ని గౌరవించిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు చెప్తున్న‌ట్లు ఆయ‌న వివ‌రించారు. సంస్కృతి, సంప్రదాయాలకు పూర్వవైభవం కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు సినీ కుటుంబ తరపున ప్రత్యేక ధన్యవాదాలని ఆయ‌న అన్నారు. `ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆలోచన తెలుగే కాదు, అయన కలలు కూడా తెలుగులోనే కంటారు` అని ప్ర‌శంసించారు. 1 …

Read More »

ఎల్బీ స్టేడియంలో సినీ ప‌రిశ్ర‌మ‌కు అరుదైన గౌర‌వం…

ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల్లో ఎల్బీస్టేడియంలో సినీ సంగీత విభావరి జరిగింది. కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాసయాదవ్, ఈటెల రాజేందర్, సినీ ప్రముఖులు రాఘవేంద్రరావు, రాజమౌళి, ఎన్ శంకర్, అల్లు అరవింద్, అశ్వినీదత్, పరుచూరి బ్రదర్స్, తనికెళ్ల భరణి, పోసాని మురళి కృష్ణ, కృష్ణ, చిరంజీవి, మోహన్‌బాబు, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, జమున, విజయనిర్మల, ప్రభ, జయసుధ, కోట శ్రీనివాసరావు, రాజేంద్రప్రసాద్, సుమన్, విజయ్ దేవరకొండ, బ్రహ్మానందరం, …

Read More »

మీరు ఇచ్చిన బహుమతి నా గుండెను తాకింది-సీఎం కేసీఆర్ కు ఇవంకా లేఖ ..

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఇటివల ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు ఎంతో ఘనంగా జరిగిన సంగతి తెల్సిందే నవంబర్ 28న ప్రారంభమైన ఈ సదస్సుకు ప్రపంచ వ్యాప్తంగా 170 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు .అందులో భాగంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవంకా ట్రంప్ కూడా హాజరయ్యారు . ఈ సదస్సు సందర్భంగా ఇవంకాకు పలక్ నుమా ప్యాలెస్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి …

Read More »

ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌లు అడ్డుకోవ‌డం వెనుక మంద కృష్ణ మాదిగ ల‌క్ష్య‌మేంటి..

మంద కృష్ణ మాదిగ పెట్టిన ప్రతి సభ విద్వంసం చేసి మాదిగల పేరు చెడగొడుతున్నాడని తెలంగాణ ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు దేవయ్య మాదిగ మండిప‌డ్డారు. శాంతియుతంగా వర్గీకరణపై ఉద్యమం చేస్తున్నామ‌ని తెలిపారు. ప్రభుత్వంను బదనం చేసేందుకు రాష్ట్రపతి పర్యటన అడ్డు కోవాలని చూస్తున్నాడని మండిప‌డ్డారు. తాను ఒక్కడే ఎదగాలని కార్యకర్తలను తొక్కిపెట్టాడని తెలంగాణ ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు దేవయ్య ఆరోపించారు. వర్గీకరణ విషయంలో ఎంత మందిని చంపాలని మందకృష్ణ మాదిగ చూస్తున్నాడని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat