రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తొలిసార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున అరకు పార్లమెంటు నియోజక వర్గం నుండి గెలిచిన కొత్తపల్లి గీత మూడు నెలలు తిరక్కముందే అధికార టీడీపీలో చేరారు . తాజాగా ఆమె టీడీపీ పార్టీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు .ఈ క్రమంలో ఇటీవల అరకు లో టీడీపీ సర్కారు ఎంతో అట్ట హాసంగా జరిగిన బెలూన్ ఫెస్టివల్ కి స్థానిక ఎంపీ అయిన …
Read More »సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారు -ఆర్ కృష్ణయ్య ..
తెలంగాణ తెలుగుదేశం పార్టీలో మిగిలిన ఎమ్మెల్యే లలో ఒకరు ..బీసీ సంఘం సంక్షేమ నేత ఆర్ కృష్ణయ్య తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పై ప్రశంసల వర్షం కురిపించారు . నిన్న ఆదివారం తెలంగాణ అసెంబ్లీ కమిటీ హల్ లో బీసీ ప్రతినిధుల సమావేశం జరిగింది .ఈ సమావేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం వహించారు . ఈ సమావేశంలో ముఖ్యమంత్రి …
Read More »అజిత్ తో స్వీటీ అనుష్క ..
టాలీవుడ్ ఇండస్ట్రీ సత్తానే కాకుండా యావత్తు భారతీయ సినిమా సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిన మూవీ బాహుబలి.బాహుబలి ,బాహుబలి 1 చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి అందాల రాక్షసి అనుష్క. ప్రస్తుతం ఆమె అజిత్ సరసన నటించనున్నట్లు తెలుస్తోంది. ‘వివేకం’ తర్వాత దర్శకుడు శివతో అజిత్ ‘విశ్వాసం’ అనే చిత్రం చేస్తున్నారు. సత్యజ్యోతి ఫిలిమ్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో అజిత్ విభిన్న పాత్రలో …
Read More »పద్మావతి పై సెన్సార్ బోర్డు షాకింగ్ కామెంట్స్ ..
ప్రస్తుతం దేశ అంతటా ఎంతో వివాదం సృష్టిస్తున్న ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వస్తున్న చిత్రం పద్మావతి .ఈ మూవీపై ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పలు చోట్ల నిరసనలు ..దాడులు జరుగుతున్నాయి .ఏకంగా దర్శకుడు ,ఈ మూవీ యూనిట్ పై కూడా దాడులు జరిగాయి అని వార్తలు కూడా వచ్చాయి .ఈ మూవీ విడుదలకు సంబంధించి దర్శకుడు పార్లమెంట్ ఫ్యానల్ కమిటీ ముందు హాజరయ్యాడు .అయితే …
Read More »కుంబ్లే కోసం తెగించిన దాదా ..
టీం ఇండియా మాజీ కెప్టెన్ ,ప్రస్తుత క్యాబ్ అధ్యక్షుడు అయిన సౌరబ్ గంగూలీ ,టీం ఇండియా మాజీ సీనియర్ లెజండరీ స్పిన్నర్ ,మాజీ కెప్టెన్ ,కోచ్ అయిన అనిల్ కుంబ్లే మధ్య ఉన్న దోస్తానం మనందరికీ తెల్సిందే .కెప్టెన్ గా గంగూలీ జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కుంబ్లే వైపే చూసేవాడు .అంతగా వాళ్ళ మధ్య సాన్నిత్యం ఉంది .అయితే తాజాగా గంగూలీ కుంబ్లే గురించి సంచలన విషయం బయటపెట్టాడు .దాదా …
Read More »ఉత్తర్ప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో దూసుకుపోతున్న బీజేపీ ..
ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలో నేడు శుక్రవారం వెలువడుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రస్తుత అధికార పార్టీ బీజేపీ ముందంజలో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల మూడు విడతల్లో నవంబర్ 22 ,26 ,29 న స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. తాజాగా శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఇందులో చాలా స్థానాల్లో భాజపా ఆధిక్యంలో ఉంది. 652 పురపాలక స్థానాలకు ఓట్ల లెక్కింపు …
Read More »సీఎం కేసీఆర్ మనవడిపై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు ..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మనవడు ,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తనయుడు అయిన హిమాన్స్ పై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ,మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు .గురువారం నల్గొండ జిల్లాలో పర్యటించిన మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ “రాష్ట్రంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఒకవేళ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఆయన …
Read More »టీఆర్ఎస్ లోకి రేవంత్ రెడ్డి ..?
తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఇటీవల టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న సంగతి తెల్సిందే .అయితే రేవంత్ రెడ్డి అంతకు ముందు టీడీపీ పార్టీ నుండి టీఆర్ఎస్ పార్టీలో చేరతా అని తనతో సంప్రదింపులు జరిపారు అని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ సంచలన వ్యాఖ్యలు …
Read More »రెండో రోజు అదే ఉత్సాహం .చరిత్రలు తిరగరాస్తున్న హైదరాబాద్ మెట్రో ..
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నగర వాసుల ఎన్నో యేండ్ల కల “హైదరాబాద్ మెట్రో “మంగళవారం ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఎంతో హట్ట హసంగా ప్రారంభించబడి జాతికి అంకితం చేయబడింది .ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించబడిన మెట్రో రైల్ లో మొదటి రోజు మొత్తం పద్నాలుగు రూట్లలో రెండు లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించి దేశంలో ఇప్పటివరకు ఉన్న పలు రికార్డ్లను బద్దలు కొట్టింది …
Read More »రైల్వే ప్రయాణికులకు కేంద్రం శుభవార్త ..
కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని మోదీ నేతృత్వంలో బీజేపీ సర్కారు ప్రభుత్వ రంగ సంస్థ అయిన రైల్వే ను బలోపేతం చేయడానికి ..అన్ని వర్గాల ప్రజలకు చేరువ చేయడానికి పలు నిర్ణయాలను తీసుకుంటున్న సంగతి తెల్సిందే .తాజాగా రైల్వే ప్రయాణికులకు కేంద్ర సర్కారు శుభవార్తను ప్రకటించింది . అందులో భాగంగా జర్నీ చేసే సమయంలో రైల్వే టికెట్లను మరింత సులభతరం చేసేవిధంగా ప్రణాలికలను సిద్ధం చేసింది . దీంతో టికెట్లను …
Read More »