Home / rameshbabu (page 1511)

rameshbabu

భాగమతి ఫస్ట్ లుక్ విడుదల ..

భారీ ప్రాజెక్టు బాహుబలి తర్వాత అనుష్క నటిస్తోన్న లేటెస్ట్ మూవీ భాగమతి. ఫిల్ల జమీందార్ ఫేం జి అశోక్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజైంది. ఇవాళ స్వీటీ అనుష్క బర్త్ డే సందర్భంగా చిత్రయూనిట్ భాగమతి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. పోస్టర్ ను చూస్తుంటే అనుష్క బాహుబలి సినిమాలో పోషించిన దేవసేన పాత్రను మరిపించేలా ఉన్నట్లుగా అనిపిస్తోంది.అనుష్క లీడ్ రోల్ పోషిస్తున్న ఈ …

Read More »

దీపికాకి ముద్దు పెట్టింది ఎవరు ..?

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక ఫొటో తెగ చెక్కర్లు కొడుతున్నది. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే ఈ మధ్యే తన ఇంట్లో బీ టౌన్ సెలబ్రిటీలకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ పార్టీలోఇద్దరితో కలిసి దీపిక దిగిన ఫొటో అది. ఆ ఇద్దరూ ఎవరో కాదు.. దీపికా మాజీ ప్రియుడు రణ్‌బీర్ కపూర్ కజిన్స్ ఆదార్, అర్మాన్. ఈ పార్టీకి రణ్‌బీర్ రాకపోయినా.. ఈ …

Read More »

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ బోర్డు…

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ బోర్డును  చేసింది.మొత్తం  నలుగురు సభ్యులతో ఈ బోర్డును ఏర్పాటు చేశారు. ఈ బోర్డుకు ఏ. వెకంటేశ్వర రెడ్డి చైర్మెన్‌గా ఉంటారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ బోర్డులో ఆర్థికశాఖ కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్, ఎస్‌ఏటీఎస్‌లు కన్వీర్లుగా ఉంటారు.

Read More »

జీఎస్టీ పై కేంద్ర సర్కారు మరో నిర్ణయం …

జీఎస్టీ పై ఈ నెల 10న సమావేశం కానున్న జీఎస్టీ కౌన్సిల్ సామాన్యులకు మేలు కలిగే నిర్ణయాలను తీసుకునేందుకు కేంద్ర సర్కారు సిద్ధమవుతోంది. నిజానికి ఒకే దేశం.. ఒకే పన్ను.. ఇదే ఆలోచనతో ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం జీఎస్టీని అమలులోకి తెచ్చింది. అప్పటికే నోట్ల రద్దుతో ఇబ్బంది పడుతున్న సామాన్యులపై జీఎస్టీ పెను ప్రభావం చూపింది. చిరు వ్యాపారులు మొదలుకొని వినియోగదారుల వరకు అనేక వర్గాల నుంచి …

Read More »

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఎవరిది ..?

త్వరలో జరగనున్న హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయ దుందుబీ ఎవరు మోగించనున్నారు. ప్రస్తుత అధికార పార్టీ కాంగ్రెస్ ఆశలు గల్లంతేనా? 1990నాటి ఫలితమే మళ్లీ రిపీట్ కానుందా?.ఈ ఎన్నికలో ప్రజానాడి ఎటువైపు ఉంది? .ఎవరు గెలుస్తారు అనే విషయం మీద తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్‌కు చెందిన పీపుల్స్ పల్స్ సంస్థ ముందస్తు సర్వే నిర్వహించింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పొలిటికల్ మూడ్ ఎలా ఉంది? …

Read More »

భట్టి పై సీఎం కేసీఆర్ ఫైర్ ..

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈ రోజు శాసనసభలో భూ రికార్డుల ప్రక్షాళనపై చర్చ జరిగింది .ఈ చర్చ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రైతు సమన్వయ సమితి ఆధ్వర్యంలో భూ రికార్డుల ప్రక్షాళన జరుగుతుందని వ్యాఖ్యానించారు.ఎమ్మెల్యే భట్టి వ్యాఖ్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పుబట్టారు. రైతు సమన్వయ సమితుల ఆధ్వర్యంలో రికార్డుల ప్రక్షాళన జరగడం లేదన్నారు.సమన్వయ సమితుల పని వేరు, రికార్డుల ప్రక్షాళన వేరు …

Read More »

ఇడుపులపాయలో మననేత వైఎస్ ను గుర్తు తెచ్చిన జగన్ స్పీచ్ ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై ఐదు నియోజక వర్గాల్లో దాదాపు మూడు వేల కిలోమీటర్ల మేరకు ప్రజాసంకల్ప పేరిట పాదయాత్రను నిర్వహించనున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా ఈ రోజు ఉదయం జగన్ వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయ నుంచి ‘ప్రజాసంకల్ప యాత్ర’ ప్రారంభించారు. మొదట మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ ఘాట్‌ను సందర్శించిన వైఎస్‌ …

Read More »

ప్రధాని మోదీ సొంత నియోజకవర్గంలో బీజేపీకి బిగ్ షాక్ ..

ప్రధానమంత్రి నరేందర్ మోదీ సొంత నియోజకవర్గం అయిన వారణాసిలో బీజేపీ పార్టీకి ఎవరు ఊహించని షాక్ తలిగింది .ఈ క్రమంలో నియోజక వర్గంలో ఒక ప్రముఖ యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్ష ఎన్నికల్లో బీజేపీ అనుబంధ విభాగం ఏబీవీపీ ఘోర పరాజయం చవిచూసింది. అయితే ఇక్కడ బీజేపీ అభ్యర్ధిపై స్వతంత్రంగా పోటి చేసిన అభ్యర్థి అత్యధిక మెజార్టీతో గెలవడం విశేషం . అసలు విషయానికి వస్తే స్థానికంగా మహాత్మా గాంధీ …

Read More »

తెలంగాణ మినీ ట్యాంక్ బండ్ లకు సిద్దిపేట కోమటిచెరువు మోడల్.

సిద్దిపేటలోని కోమటిచెరువును రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పొచారం శ్రీనివాస రెడ్డి, TSCAB చైర్మన్ కొండూరు రవీందర్ రావు ఆదివారం పరిశీలించారు.రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఒక చెరువును మినీ ట్యాంక్ బండ్ గ అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ఉద్యేశం అని మంత్రి పోచారం చెప్పారు. సిద్దిపేటకు సంబంధించి కోమటి చెరువును అద్భుతంగా తీర్చిదిద్దారన్నారు. స్థానిక శాసనసభ్యుడు, మంత్రి హరీశ్ రావు ప్రత్యేక శ్రద్దతో ఇంత చక్కగా సుందరీకరణ సాద్యమయిందన్నారు. చెరువు …

Read More »

వైసీపీ నేతపై మంత్రి ఉమా అనుచరుడు కత్తులతో దాడి ..

ఏపీలో అధికార పార్టీ టీడీపీ కి చెందిన నేతల ,మంత్రుల అనుచవర్గాల దాడులు పెట్రేగిపోతున్నాయి .ఈ క్రమంలో రాష్ట్రంలో జి.కొండూరు మండలం గంగినేని పాలెంలో రాష్ట్ర భారీనీటి పారుదల శాఖా మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అనుచరులు దౌర్జన్యం చేశారు. వైసీపీ నాయకుడు భూక్యా కృష్ణ పై గ్రామ సర్పంచ్ మంగళంపాటి వెంకటేశ్వరావు దాడి చేశారు. తన వర్గీయులతో కలిసి భూక్య కృష్ణ ఇంట్లోకి దౌర్జన్యంగా చొరబడి కత్తులు, ఇనుప …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat