Home / rameshbabu (page 1513)

rameshbabu

చరిత్ర సృష్టించబోతున్న ప్రజా సంకల్పం’ పాదయాత్ర..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నూట ఇరవై ఐదు నియోజక వర్గాల్లో దాదాపు మూడు వేల కిలోమీటర్ల మేర ‘ప్రజా సంకల్పం’ పాదయాత్ర ఆ పార్టీ శ్రేణుల్లో ,జగన్ అభిమానుల్లో ఊపు, ఉత్సాహం పెంచింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు పలు చోట్ల జగన్‌కు మద్దతుగా నిన్న శనివారం …

Read More »

జనమెచ్చిన ప్రజానేత జగన్ ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఇటు అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతల దగ్గర నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు ఆస్థాన మీడియాగా ముద్ర పడిన ప్రముఖ టాప్ టెన్ మీడియా పత్రిక ,ఛానల్స్ లో ప్రసారమై వార్త జగన్ క్యారెక్టర్ మంచిది కాదు ..ఎవరు చెప్పిన వినరు …

Read More »

పెద్ద కొడుకు సీఎం కేసీఆర్ చెప్తే ..చిన్న కొడుకుగా నేను వచ్చాను..

అదేమీ టైటిల్ పెద్ద కొడుకు సీఎం కేసీఆర్ ..చిన్న కొడుకు ఉమ్మడి వరంగల్ జిల్లా వర్ధన్నపేట అసెంబ్లీ నియోజక వర్గ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అరూరి రమేష్ ఏమిటి అని ఆలోచిస్తున్నారా .ఇది మేము చెప్పిన మాట కాదు .ఏకంగా వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ స్వయంగా అన్న మాట . అసలు విషయం ఏమిటి అంటే ఐనవోలు మండలంలో సింగారం ,ముల్కలగూడెం ,కొండపర్తి ,వనమాల కనపర్తి గ్రామాల్లో అర్హులకు …

Read More »

కేసీఆర్ లాంటి సీఎం ఉండటం తెలంగాణ ప్రజల అదృష్టం -అసదుద్దీన్ ఒవైసీ..

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముస్లిం వర్గం యొక్క సంక్షేమం, అభివృద్ధికి కేసీఆర్ సర్కారు చేస్తున్న కృషి అమోఘమని ఎంఐఎం అధినేత, పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. అందులో భాగంగా ప్రత్యేకించి ముస్లిం సమాజంలో నిరక్షరాస్యత నిర్మూలనకు సీఎం కేసీఆర్ చేపట్టిన కార్యక్రమాలవంటివి గతంలో ఎన్నడూ జరుగలేదన్నారు. అందుకే తాము సీఎం కేసీఆర్‌కు మద్దతిస్తున్నామని స్పష్టంచేశారు. శనివారం ఇక్కడి శివరాంపల్లిలో అఖిల భారత ముస్లిం ఎడ్యుకేషనల్ సొసైటీ (ఏఐఎంఈఎస్) పదో …

Read More »

ధోనీ ఏడ్చేశాడు ..

టీం ఇండియా క్రికెట్‌ దిగ్గజం,మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్‌ నేతృత్వంలో భారత్‌ తొలిసారి 1983లో ప్రపంచకప్‌ అందుకుంది. అనంతరం 28ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రస్తుత టీం ఇండియా సీనియర్ ఆటగాడు మహేంద్ర సింగ్‌ధోనీ నాయకత్వంలోని టీమిండియా సాంతగడ్డపై ప్రపంచకప్‌ గెలిచింది. దేశంలోని ప్రముఖ వాణిజ్య నగరమైన ముంబయిలోని వాంఖడే మైదానంలో శ్రీలంకపై భారత్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో మైదానంలో భారత ఆటగాళ్ల సంబరాలకు అవధుల్లేవు. భారమైన …

Read More »

రైళ్లలో ప్రయాణించే వారికి శుభవార్త…

దేశంలోని రాజధాని, శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో ప్రయాణించే వారికి శుభవార్త. ఈ రైళ్లు.. ప్రయాణ సమయం కన్నా గంటకుపైగా ఆలస్యంగా నడిస్తే, ప్రయాణికులకు ఆ సమాచారం సంక్షిప్త సందేశం రూపంలో వారి మొబైల్‌ ఫోన్లకు వస్తుంది. ప్రస్తుతం నిరీక్షణ జాబితాలో ఉన్న వారికి బెర్త్‌ ఖరారైతే ఎస్‌ఎంఎస్‌ వస్తోంది. అయితే నేటి నుంచి రాజధాని, శతాబ్ది రైళ్లలో ప్రయాణించేవారికి ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన సీనియర్‌ అధికారి …

Read More »

ఏపీ డీజీపీగా సాంబశివరావు…..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  డీజీపీగా ప్రస్తుతం డీజీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్న సాంబశివరావును కొనసాగించాలని బాబు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పంపిన జాబితాను యూపీఎస్సీ వెనక్కి పంపింది. దీంతో రెండోసారి సాంబశివరావు పేరును ప్రభుత్వం సూచించనుంది.గతేడాది జులైలో రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు చేపట్టిన సాంబశివరావు 1984వ బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి.రానున్న డిసెంబర్‌లో ఆయన పదవీవిరమణ పొందనున్నారు.

Read More »

వైసీపీ శ్రేణులకు గుడ్ న్యూస్ ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ శ్రేణులకు ,ఆ పార్టీ కార్యకర్తలకు మరి ముఖ్యంగా ఆ పార్టీ అధ్యక్షుడు ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులకు ఇది నిజంగా శుభవార్త .ఈ నెల ఆరో తారిఖు నుండి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరిట మహా పాదయాత్రను నిర్వహించనున్న సంగతి విదితమే . అందుకు తగ్గట్లు వైసీపీ అధినేత జగన్ పాదయాత్రకు అడ్డంకులు …

Read More »

జగన్ ” ప్రజా సంకల్ప” యాత్ర విజయవంతం కావాలని…

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 6వ తేదీ నుంచి చేపట్టనున్న ప్రజా సంకల్ప యాత్రకు మద్దతుగా కార్యక్రమం విజయవంతంగా కొనసాగాలని కోరుతూ వైఎస్ఆర్సిపి రంగారెడ్డి జిల్లా యువత అధ్యక్షులు శీలం శ్రీను ఆద్వర్యంలో నందిగామ HBL కంపెనీ ఆవరణలో గల సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. 3000 కిలోమీటర్ల మేర కొనసాగుతున్న పాదయాత్రలో …

Read More »

జగన్ పేరు మార్చుకున్నాడా -వైసీపీ క్లారీటీ ..!

అటు ఏపీ తెలుగు మీడియాలో ఇటు ఆ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పేరును మార్చుకున్నారు .ఇక నుండి ఎవరైనా సరే తనను వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాకుండా జేఎంఆర్ అని పిలవాలని ఆదేశాలను జారిచేశారు అని వార్తలను గత కొద్ది రోజులుగా తెగ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat