తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్రెడ్డి రాకను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క అన్నారు. రానున్న రోజుల్లో పార్టీలోకి మరిన్ని చేరికలుంటాయని ఆయన చెప్పారు. పార్టీ సిద్ధాంతాలు నచ్చి వచ్చే వారందరినీ స్వాగతిస్తామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ పర్యటనపై ఏఐసీసీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.ఈ సందర్భంగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టారు. రైతు సమస్యలు, ప్రజా …
Read More »మళ్ళీ తెరపైకి అమ్మ మృతి హిస్టరీ ..
తమిళనాడు రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి ‘అమ్మ’ జయలలిత మరణంపై నేటికీ ఎన్నో అనుమానాలు అటు కొందరు పార్టీ నేతలు, ఇటు మరికొందరు అభిమానుల్లోనూ ఉన్నాయి. జయలలిత ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి ఆమె మరణించే వరకు చోటు చేసుకున్న పరిణామాలు, సొంత పార్టీలోని పలువురు కీలక నేతల అభిప్రాయాలు, విచారణకు చేసిన డిమాండ్లే దీనికి కారణం. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఆరుముగస్వామి నేతృత్వంలో విచారణ …
Read More »విరాట్ కోహ్లీ మరో రికార్డు ..
టీంఇండియా క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీ తిరిగి నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఐసీసీ తాజాగా వన్డే ర్యాంకింగ్స్ను ప్రకటించింది. తాజా ర్యాంకింగ్స్లో దక్షిణాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్ను వెనక్కినెట్టి కోహ్లీ మరోసారి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్ను భారత్ 2-1తో దక్కించున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్లో కోహ్లీ రెండు శతకాలతో మొత్తం 263 పరుగులు చేసి ‘మ్యాన్ ఆఫ్ ద …
Read More »ఎంవీ శ్రీధర్ హఠాన్మరణం..
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు చెందిన మాజీ క్రికెట్ కెప్టెన్ ఎంవీ శ్రీధర్ ఈ రోజు హఠాన్మరణం చెందారు. ఈ రోజు మధ్యాహ్నం గుండెపోటుకు గురైన శ్రీధర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అయితే మధ్యాహ్నం గుండెపోటు రావడంతో నగరంలో ఒక ప్రధాన ఆస్పత్రిలో చేరిన ఆయన్ను బ్రతికించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 1988 నుంచి 1999 మధ్య కాలంలో వరకూ హైదరాబాద్ రంజీ జట్టుకు ప్రాతినిథ్యం …
Read More »ఏపీలో అసలు ఏమి జరుగుతుంది -వైసీపీ శ్రేణులపై ఖాకీల పంజా ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ యువజన విభాగ రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజాపై జరిగిన దాడిని వైసీపీ తీవ్రంగా ఖండించింది. కొందరు పోలీసులు పచ్చచొక్కాలు వేసుకొని పనిచేస్తున్నారని, కావాలనే తమ పార్టీకి చెందిన నాయకులను వేధిస్తున్నారని పార్టీ నేతలు మండిపడ్డారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు సామినేని ఉదయభాను, వెల్లంపల్లి శ్రీనివాస్, సుధాకర్ బాబు, సోమినాయుడులు మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వం వైసీపీ నాయకులు, కార్యకర్తలను …
Read More »కేసీఆర్ సీఎం అయినాక ఎంచుకున్న తొలి సబ్జెక్ట్ ఇదే ..?
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈ రోజు హరితహారంపై శాసనసభలో చర్చ సందర్భంగా.. ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు సీఎం కేసీఆర్ సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ “రాష్ట్రంలో అడువులు నరికితే కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా సభ సహకరించాలని కోరారు. ఇప్పటికైనా అడవుల ఆక్రమణలు ఆగకపోతే భవిష్యత్ తరాలు క్షమించవు అని స్పష్టం చేశారు. హరితహారం కార్యక్రమంలో అన్ని పార్టీల సభ్యులు పాల్గొనాలని సూచించారు. ప్రకృతి …
Read More »రేవంత్ కు యనమల ఓపెన్ ఆఫర్ ..
తెలంగాణ టీడీపీ మాజీ నేత రేవంత్రెడ్డి చేసిన ఆరోపణలపై ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు. ఆయన మాట్లాడుతూ తనకు తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాకులుంటే వాటిని రేవంత్రెడ్డి తీసుకోవచ్చని, ఒకవేళ కాంట్రాక్టులపై కమీషన్ వచ్చినా వాటినీ తీసుకోవచ్చని చెప్పారు. పార్టీ నుంచి వెళ్లడానికే రేవంత్ తనపై ఆరోపణలు చేశారేమో? అని మీడియాతో అన్నారు.అయితే తెలంగాణ టీడీపీకు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రేవంత్రెడ్డి రేపు దేశ …
Read More »అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి కేటీఆర్ ,టీడీపీ ఎమ్మెల్యే సండ్ర మధ్య ఆసక్తికర సంభాషణలు .
తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నుంచి టీడీఎల్పీ మాజీ నేత రేవంత్ రెడ్డితోపాటు పలువురు నేతలు, భారీ ఎత్తును కార్యకర్తలు కాంగ్రెస్ చేరుతున్న నేపథ్యంలో అసెంబ్లీలో ఈ రోజు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు, టీటీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యల మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది.రేవంత్ రెడ్డి తన నివాసంలో ఆయనతో వచ్చే పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలతో భేటీ అయిన విషయం తెలిసిందే. అంతేగాక, …
Read More »టీటీడీపీకి బిగ్ షాక్ …
తెలంగాణ రాష్ట్ర టీడీపీ వర్కింగ్ ప్రెసిడెండ్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ టీడీపీ ఎమ్మెల్యే అనుముల రేవంత్రెడ్డి రాజీనామాతో రాష్ట్ర టీడీపీలో కలవరం మొదలైంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతుండటంతో ఆయన బాటలో నడించేందుకు చాలా మంది తెలంగాణ టీడీపీ పార్టీకి చెందిన పలువురు సీనియర్లు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఈ రోజు సోమవారం ఉదయం తన అనుచరులు, పార్టీ కార్యకర్తలు, ముఖ్యనేతలతో రేవంత్ ఆత్మీయ సమావేశం ఏర్పాటు …
Read More »హోదా పెరిగినా…తన తీరు మార్చుకొని బాబా ఫసీయుద్ధీన్ ..
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్ధీన్ వ్యవహారంలో ఎంతమాత్రం మార్పు రాలేదని ఆయనతో నిత్యం టచ్ లో ఉండే పాతమిత్రులు చెబుతుండే ప్రధాన మాట మలిదశ ఉద్యమంసమయంలో ఏ విధంగా అందర్నీ కలుపుకొని పోయాడో ..ఇప్పుడు డిప్యూటీ మేయర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా అదే విధానాలతో బాబా ముందుకు పోతున్నారనే విషయం మరోసారి వెలుగులోకి వచ్చింది . నిన్న ఆదివారం మధ్యాహ్నం …
Read More »