Home / rameshbabu (page 1527)

rameshbabu

మంత్రి హరీష్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన బీజేపీ నేతలు ..కార్యకర్తలు ..

తెలంగాణ  ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం లో యువకులే కీలక పాత్ర పోషించాలి అని మంత్రి హరీష్ రావు  అన్నారు…సిద్దిపేట మండలం రాఘవపూర్ గ్రామానికి చెందిన 40మంది బీజేపీ యువకులకు మంత్రి హరీష్ రావు గారు తెరాస పార్టీలోకి స్వాగతం పలికారు..ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాయి అని…నిరుద్యోగ యువతి యువకులకు భారీగా ఉద్యోగాల భర్తీ చేస్తున్నాం అని..సిద్దిపేట లో నిరుద్యోగులకు పోటీ …

Read More »

బ్రేకింగ్ న్యూస్-26 వేల పోలీస్‌ కొలువులు…

తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖలో 26,000 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించారు తెలంగాణ డీజీపీ అనురాగ్‌ శర్మ. అందులో 33 శాతం రిజర్వేషన్‌ ప్రకారం ఎనిమిది వేల ఉద్యోగాలను మహిళలతో భర్తీ చేస్తామని వెల్లడించారు డీజీపీ.26 వేల పోస్టులను ఒకేసారి భర్తీ చేసే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఒకేసారి పెద్ద మొత్తంలో నియామక ప్రక్రియ చేపట్టడం వల్ల ఆర్థికంగా ఇబ్బందికరంగా ఉంటుందని, రెండుదశల్లో నియామకాలు జరిపితే సమస్య …

Read More »

ముఖ్యమంత్రి కేసీఆర్ కు భారతరత్న…

తెలంగాణ రాష్ట్రంలో గత మూడున్నర ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోన్న సంగతి తెల్సిందే .ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు భారతరత్న ప్రదానం చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆటో డ్రైవర్స్ జేఏసీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ రోజు సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆటో డ్రైవర్స్ అసోసియేషన్ నేతలు మాట్లాడుతూ గత మూడున్నర ఏండ్లుగా …

Read More »

జగన్ ,రామోజీరావు భేటీ వెనక అసలు కారణం ఇదే ..?

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుతో సమావేశం అయిన సంగతి తెల్సిందే .వీరిద్దరూ దాదాపు నలబై నిమిషాలు పాటు పలు విషయాల గురించి చర్చించారు అని సమాచారం .ప్రస్తుతం ఏపీలో ఉన్న అన్ని మీడియా సంస్థలు గత మూడున్నర ఏండ్లుగా టీడీపీ సర్కారు చేస్తోన్న పలు అవినీతి అక్రమాలపై జగన్ కు చెందిన సాక్షి పత్రిక …

Read More »

రామోజీరావుతో జగన్ భేటీ ..

ప్రముఖ మీడియా సంస్థ ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుతో ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు సోమవారం సాయంత్రం భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా దాదాపు సుమారు 40 నిమిషాలపాటు మంతనాలు జరిపారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు పరిణామాలు, పాదయాత్రపై రామోజీరావుతో చర్చించినట్లు సమాచారం.ఈ భేటీలో …

Read More »

యువతకు స్వయం ఉపాధి కోసం రెండు లక్షలు ఆర్ధిక సహాయం …

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర మంత్రి వర్గం ఈ రోజు సమావేశం అయింది .ఈ సమావేశంలో పలు అంశాల గురించి చర్చించారు .ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టే అమలు చేసే అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో మైనార్టీలు తప్పనిసరిగా లబ్ధి పొందేలా కార్యాచరణ ఉండాలని స్పష్టం చేశారు. అంతే కాకుండా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లల్లో మైనార్టీలకు కనీసం 10శాతం కోటా …

Read More »

వాట్సాప్‌ వినియోగదారులకు శుభవార్త ..

సోషల్ మీడియాలో ప్రస్తుతం ఫేస్బుక్ తర్వాత స్థానాన్ని ఆక్రమించింది వాట్సాప్‌.నిత్యం ఏదో ఒక సమాచారాన్ని వాట్సాప్ ద్వారా బంధువులకు మిత్రులకు చేరవేసుకుంటూ రోజులో సగం సమయం దానికోసం వెచ్చిస్తున్నారు .ఇలాంటి తరుణంలో వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్‌ అందుబాటులోకి రానుంది. ఇందులో భాగంగా ఆండ్రాయిడ్‌ కొత్త బీటా వెర్షన్‌లో గ్రూప్‌ వాయిస్‌ కాల్స్‌ చేసుకునే సౌకర్యం ఉండబోతుంది .ప్రస్తుతం ఈ కొత్త వెర్షన్‌ను పరీక్షిస్తున్న వాబీటాఇన్ఫో వెబ్‌సైట్‌ ఈ …

Read More »

రిచా షాకింగ్ డెషిష‌న్‌….

దగ్గుబాటి వారసుడు దగ్గుబాటి రానా హీరోగా ఎంట్రీ ఇచ్చిన మూవీ లీడర్ .ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో హీరోయిన్ గా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయిన అందాల రాక్షసి రిచా గంగోపాధ్యాయ్ .లీడర్ తర్వాత డార్లింగ్ యంగ్ రెబల్ స్టార్ ప్రబాస్ హీరోగా వచ్చిన మిర్చి ,మాస్ మహారాజు రవితేజ హీరోగా వచ్చిన సారోచ్చారు ,మిరపకాయ్ ,విక్టరి వెంకటేష్ హీరోగా వచ్చిన నాగవల్లి …

Read More »

గుజరాత్ రాష్ట్రంలో సంచలనం -నేతలను కొంటూ అడ్డంగా దొరికిన బీజేపీ ..

ప్రధాని నరేందర్ మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెల్సిందే .అయితే ఎన్నికల నోటిపికేషన్ రాకముందే అప్పుడే ఇతర పార్టీలకు చెందిన నేతలను తమ పార్టీలోకి ఆహ్వానించడానికి పావులు కదుపుతుంది బీజేపీ పార్టీ . ఈ సందర్భంగా తమను బీజేపీ పార్టీలోకి వస్తే తనకు కోటి రూపాయలు ఇస్తామని, అడ్వాన్సుగా 10 లక్షలు ఇచ్చారని నార్త్ గుజరాత్ లో పతీదార్ అనామత్ ఆందోళన్ …

Read More »

వైసీపీ శ్రేణులకు శుభవార్త ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ,వైసీపీ శ్రేణులకు శుభవార్త .గత కొద్దిరోజులుగా అత్యంత ఆసక్తిరేపిన తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని సీబీఐ ప్రత్యేక కోర్ట్ తీర్పు వెలువడడంతో వైసీపీ అధినేత జగన్ తన పాదయాత్ర సన్నాహాలు ముమ్మరం చేశారు. కోర్టు తీర్పు ప్రకారం నెలలో ప్రతీ శుక్రవారం కోర్ట్ కి హాజరుకావాల్సిన అవసరం లేకపోవడంతో వైసీపీ శ్రేణులకు కొంత …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat