టాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ కపుల్ నాగ చైతన్య-సమంతలు గత కొద్ది నెలలుగా ప్రతి రోజు ఏదో ఒక టాపిక్తో వార్తలలో నిలుస్తూనే ఉన్నారు. వీరిరివురు ప్రేమించుకున్నారని, త్వరలోనే వివాహం చేసుకుంటారనే రూమర్ వచ్చినప్పటి నుండి ఇటు అభిమానులలో, అటు మీడియాలో ప్రతి రోజు వీరి పేర్లు నానుతూనే ఉన్నాయి. అయితే ఎట్టకేలకు మాంగల్య బంధంతో అక్టోబర్ 6న ఈ జంట ఒక్కటయ్యారు. కేవలం కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది …
Read More »ఆడపడుచు చేతిలో పరాభవం పొందిన ప్రతిపక్ష కూటమి….
“పద్నాలుగేండ్ల అలుపెరుగని పోరాటం చేసి ఎన్నో అవమానాలను అవహేళనలను భరించి అన్నింటికి ఎదురుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన తర్వాత అపజయం ఎరగకుండా విజయాలను వెంటపెట్టుకున్నారు. 2014 ఎన్నికల నుండి నిన్నటి సింగరేణి వరకు వెనుతిరిగి చూసిన దాఖలాలు లేవు.నారాయణ్ ఖేడ్ ఉప ఎన్నికల్లో సానుభూతి పవనాలను సైతం తన చాణక్యతో ఎదురుకుని ఘనవిజయం సాధించి హరీష్ రావు తనను …
Read More »” విజయ్ ఆంటోని”ఇంద్రసేన ట్రైలర్…
ఈ విషయం తెలిస్తే ఇక “అక్కడ ” బంగారం కొంటారా ..?
అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసిన ఏ హోర్డింగ్ చూసిన..ఏ టీవీ ఛానల్ మార్చిన ప్రతి పది నిమిషాలకు తప్పనిసరిగా వచ్చే యాడ్ ప్రముఖ బంగారం వ్యాపార సంస్థ అయిన లలితా జ్యువెలరీ గురించే .ఈ యాడ్ లో ఆ సంస్థకు ఛైర్మన్ అయిన కిరణ్ కుమార్ కనిపిస్తూ . “బంగారం షాపులకు వచ్చేవారు బాగా రిచ్ అని అనుకుంటారు .అందుకే మా దగ్గర మీకు నచ్చిన …
Read More »ఏపీలో సంచలనం -అవినీతి అక్రమాలు చేస్తోన్న అధికార పార్టీ ఎమ్మెల్యేపై తిరగబడ్డ ప్రజలు ..
ఏపీ అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన గుంటూరు జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే అనుచరులను స్థానికులు అడ్డుకున్నారు. రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలోని కొల్లూరు మండలం చిలుమూరు రీచ్ నుంచి అధికార పార్టీకి చెందిన సదరు ఎమ్మెల్యే అనుచరులు అక్రమంగా భారీగా ఇసుకను తరలిస్తున్నారు. అయితే విషయం తెలుసుకున్న స్థానికులు ఇసుక రీచ్ వద్దకు చేరుకుని ఎమ్మెల్యే అనుచరులను అడ్డుకున్నారు. అలాగే చిలుమూరు బ్రిడ్జి దగ్గర ఇసుక లారీలను …
Read More »సీబీఐ కోర్టుకు జగన్ ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం అయిన హైదరాబాద్లోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు.ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి పాలక విపక్షాలు పెట్టిన అక్రమంగా పెట్టిన కేసులో ప్రతి శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరవుతున్నారు. అయితే వచ్చే నెల నవంబర్ 2వతేదీ నుంచి తాను తాను పాదయాత్ర చేపడుతున్న దృష్ట్యా వ్యక్తిగత హాజరు నుంచి 6 నెలలు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ సీబీఐ …
Read More »పర్యావరణ పరిరక్షణకే మానవ వ్యర్ధాల శుద్దీకరణ ప్లాంట్ – మేయర్ నరేందర్…
త్వరలో దేశం మొత్తం వరంగల్ వైపు చూడనుంది. చారిత్రిక సంపద ,ఎన్నోకళలకు పుట్టినిల్లైన ఓరుగల్లు నగరం ఇప్పటికే ఎన్నో అవార్డులను కైవసం చేసుకుంది. చెత్త…చెత్త…కాదు సద్వినియోగం చేసుకుంటే చెత్తకూడా ఉపయోగంలోకి వస్తుంది.ఈ నినాదం అన్ని మున్సిపల్ కార్పొరేషన్ లలో వినిపిస్తోంది.కానీ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఒక చెత్తనే కాదు మానవ వ్యర్ధాలను శుద్దీకరిస్తే వాటిని కూడా ఉపయోగించుకోవచ్చని మరికొన్ని రోజుల్లో వరంగల్ మహానగరపాలక సంస్థ నిజం చేయబోతుంది.దేశంలోనే మొదటి …
Read More »టీడీపీలో పెను సంచలనం సృష్టిస్తున్న పచ్చ మీడియా ప్రత్యేక కథనం .
ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం అయిన అమరావతిను అలా చేస్తా ..ఇలా చేస్తా అని ఏ దేశం వెళ్ళిన ఆ దేశ రాజధాని నగరంలా తయారుచేస్తాను అని గత మూడున్నర ఏండ్లుగా చెప్తోన్న సంగతి తెల్సిందే .అయితే రాష్ట్ర విభజన తర్వాత బాబు తీసుకున్న రాజధాని ప్రాంతం నిర్ణయం మీద మొదటి నుండి ఇటు మేధావులు, శాస్త్రవేత్తలుదగ్గర నుండి శివరామకృష్ణన్ కమిటీ …
Read More »జగన్ పాదయాత్రకు అయ్యే ఖర్చులను భరించడానికి ముందుకొచ్చిన యువ ఎంపీ ..?
గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రస్తుత అధికార పార్టీ అయిన టీడీపీ ఇచ్చిన ఏ ఒక్క ఎన్నికల హమీను నేరవేర్చకపోవడం ..గత మూడున్నర ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఆ పార్టీ నేతలు కొనసాగిస్తున్న పలు అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా ..రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి పదేండ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని ..ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని గాలికి వదిలేసిన తీరుకు నిరసనగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ …
Read More »వైసీపీ అధినేత జగన్ కు ఈ రోజు చాలా ముఖ్యం .ఎందుకంటే ..?
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే నెల రెండో తారీఖున నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నూట ఇరవై ఐదు నియోజక వర్గాల్లో ,దాదాపు మూడు వేల కిలోమీటర్ల దూరం పాదయాత్రను నిర్వహించనున్న సంగతి తెల్సిందే . అయితే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార విపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్ టీడీపీ కుట్రల ఫలితంగా జగన్మోహన రెడ్డి మీద అక్రమ కేసులు …
Read More »