Home / rameshbabu (page 1544)

rameshbabu

బాబుపై ఏపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా ఫైర్ -ఈసారి కొంచెం కొత్తగా ..?

ఏపీలో ఇటీవల జరిగిన కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికల్లో వివాదస్పద వ్యాఖ్యల తర్వాత కొన్నాళ్ల పాటు మీడియాకు దూరంగా ఉన్న ఫైర్ బ్రాండ్ ,వైసీపీ ఎమ్మెల్యే రోజా మళ్లీ యాక్టివ్ అయ్యారు. మరోసారి టీడీపీ అధినేత , సీఎం చంద్రబాబు నాయుడిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్రం నుంచి నిధులు తీసుకురాలేని దద్దమ్మ చంద్రబాబు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ నిధుల కోసం …

Read More »

మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్ …

ప్రస్తుతం పండగ వచ్చిన ..పబ్బం వచ్చిన ..బాధ వచ్చిన నలుగురు దోస్తులతో కల్సి పంచుకోవడానికి కావలసింది మందు .ఎంతగా అంటే సాయంత్రం డ్యూటీ అయిపోతే చాలు పాత దోస్తులు కలిస్తే వాళ్లతో ..లేదా ఇంటికి వెళ్లి ..లేదా బార్ షాప్ ల ఆ రోజు చేసిన శ్రమను మరిచిపోవడానికి లేదా ఆ రోజు సాధించిన విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక పెగ్ త్రాగుంటారు .కానీ అలాంటి వాళ్ళకు బ్యాడ్ న్యూస్ …

Read More »

తమ పార్టీ ఎమ్మెల్యేనే కిందపడేసి దాడికి దిగిన తెలుగు తమ్ముళ్ళు-కారణం ఇదే ..?

ఏపీలో ఏకంగా అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే పైనే ఆ పార్టీకి చెందిన తెలుగు తమ్ముళ్ళు దాడికి దిగారు .అంతే కాకుండా ఏకంగా సాక్షాత్తు ఎమ్మెల్యే సాక్షిగా తమ్ముళ్ళు తన్నుకున్నారు .అసలు విషయానికి వస్తే రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో గుంతకల్లు పట్టణంలో ఈ రోజు రెండో వార్డులో ఇంటింటికీ తెలుగు దేశం పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు . ఈ సందర్భంగా స్థానిక టీడీపీ కౌన్సిలర్ అయిన …

Read More »

సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం ..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు .గత మూడున్నర ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు పలు ప్రజాసంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రజల్లో చెరగని ముద్ర వేసుకుంటున్న సంగతి తెల్సిందే .తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా నిత్యం పెరిగిపోతున్న రక్తపోటు, మధుమేహ బాధితులసంఖ్య తగ్గించాలని ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారు . అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకు బీపీ, షుగర్‌ పరీక్షలు …

Read More »

2019 సార్వత్రిక ఎన్నికల్లో నారా లోకేష్ పోటి చేసే అసెంబ్లీ స్థానం ఇదే…!

ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు తనయుడు ,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాయుడు ఇటీవల మొదటిగా ఎమ్మెల్సీగా ఎన్నికై ..మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెల్సిందే .ఇలా ప్రత్యేక్ష ఎన్నికల్లో పాల్గొనకుండా మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నారా లోకేష్ నాయుడు మీద ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు ఆరోపణలు చేస్తోన్న సంగతి …

Read More »

మంత్రులు హరీష్ ,కేటీఆర్ లపై సీఎం కేసీఆర్ చమత్కారాలు ..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిన్న సిద్ధిపేట ,సిరిసిల్ల జిల్లాలలో పర్యటించిన సంగతి తెల్సిందే .ఈ సందర్భంగా రెండు జిల్లాల కలెక్టర్ ,ఎస్పీ ,డీఎస్పీ ,కార్యాలయ భవన నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేశారు .ఈ సందర్భంగా సిద్ధిపేటలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి తన్నీరు హరీష్ రావు మీద ప్రశంసల వర్షం కురిపించారు . …

Read More »

ఏపీలో ఆగని వలసలు -నేడు జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ..

ఏపీ లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది .గత మూడున్నర ఏండ్లుగా అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హమీను కూడా నేరవేర్చకపోవడమే కాకుండా అధికారాన్ని అడ్డుపెట్టుకొని సాగిస్తున్న అవినీతి అక్రమ పాలనపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ శ్రేణులు కొనసాగిస్తున్న పోరాటాలు .. ఉద్యమాలకు ఆకర్షితులై వైసీపీ పార్టీలో చేరుతున్నారు …

Read More »

సిద్ధిపేట లో తన మిత్రుడి కోసం సీఎం కేసీఆర్ ఏమి చేశారో తెలుసా ..?

ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి.. అధికారిక పర్యటనలు, సమావేశాలతో ఎప్పుడూ బిజీగా ఉంటారు.. అయితేనేం తన బాల్యమిత్రులను మరిచిపోలేదు. ఒక  పర్యటనకు వెళ్తూ మధ్యలో కాన్వాయ్‌ను ఆపించి మరీ తన చిన్ననాటి మిత్రులను పలకరించారు. అంతేకాదు వారిని తన వాహనంలో ఎక్కించుకొని తనతోపాటు తీసుకువెళ్లారు. ఆయనెవరో కాదు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.జిల్లా సమీకృత కార్యాలయాల శంకుస్థాపన కోసం సీఎం కేసీఆర్‌ సిద్దిపేట జిల్లాకు బయలుదేరారు. ములుగు వద్ద జాతీయరహదారిపై కాసేపు కాన్వాయ్‌ని …

Read More »

ఎయిర్‌టెల్‌ షాకింగ్ నిర్ణయం ..

ప్రస్తుతం దేశంలో టెలికాం మార్కెట్‌లో దూసుకుపోతున్న జియోకు పోటీగా తక్కువ ధరకే ఎయిర్‌టెల్‌ ఓ స్మార్ట్‌ఫోన్‌ తీసుకొస్తోంది. కార్బన్‌ మొబైల్స్‌తో జట్టుకట్టి రూ.1399కే స్మార్ట్‌ఫోన్‌ను అందించనుంది. ‘మేరా పెహ్లా 4జీ స్మార్ట్‌ఫోన్‌’ పేరిట ఈ మొబైల్‌ను ప్రకటించింది.రూ.1500కే 4జీ ఫోన్‌ను జియో తీసుకొచ్చిన నేపథ్యంలో దానికి పోటీగా ఎయిర్‌టెల్‌ కూడా స్మార్ట్‌ఫోన్‌ తీసుకొస్తానని గతంలో ప్రకటించింది. ఇందుకోసం పలు కంపెనీలతో చర్చలు జరిపింది. చివరికి కార్బన్‌ మొబైల్స్‌తో జట్టుకట్టి కార్బన్‌ …

Read More »

మంత్రి హరీష్ రావుపై సీఎం కేసీఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు…

తెలంగాణ ఇరిగేషన్ మంత్రి, తన మేనల్లుడు హరీష్ రావుపై సిఎం కేసిఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సిద్ధిపేట జిల్లా కలెక్టరేట్ కు శంకుస్థాపన చేసిన తర్వాత జరిగిన సభలో సిఎం చాలా అంశాలపై వివరంగా మాట్లాడారు. మంత్రి హరీష్ రావును ఉద్దేశించి హరీష్ రావు ఈ మధ్య బాగా హుషార్ అయిండు. ముందుగా సిద్ధిపేటను జిల్లా చేస్తే చాలన్నడు. జిల్లాను చేసిన తర్వాత ఊకుంటలేడు. ఇప్పుడేమో మెడకిల్ కాలేజీ కావాలన్నడు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat