Home / rameshbabu (page 1552)

rameshbabu

ఒకవేళ నల్గొండ పార్లమెంట్ ఉప ఎన్నిక జరిగితే – గెలుపు ఎవరిది అంటే ..?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో నల్గొండ లోక్ సభ స్థానం నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి ప్రస్తుతం అధికార పార్టీ అయిన టీఆర్ఎస్‌లో చేరిపోయారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఆ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమి రెండో స్థానంలో నిలిచింది.అయితే గత మూడున్నర ఏండ్లుగా నల్గొండ జల్లాలో బలం తమదే నని చెబుతున్న విపక్షాలకు అక్కడే చెక్ చెప్పాలని ముఖ్యమంత్రి …

Read More »

కోదండ -సోనియా గాంధీ రహస్య భేటీ వెనక అసలు కారణమిదే ..?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ జాక్ ఛైర్మన్ ప్రో కోదండరాం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు అయిన శ్రీమతి సోనియాగాంధీని కలిశారు అని అప్పట్లో వార్తలు వచ్చాయి .ఆ తర్వాత అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు కూడా ప్రో కోదండరాం సోనియా గాంధీ రహస్య భేటీపై పలు విమర్శలు ..ఆరోపణలు చేశారు .అయితే అప్పట్లో ప్రో కోదండరాం సోనియాగాంధీని ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సీనియర్ …

Read More »

తెలంగాణలో ఇక కాంగ్రెస్ పార్టీకి చోటు లేదా ..?

తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ అది .డెబ్బై యేండ్ల స్వతంత్ర భారతదేశంలో అత్యధిక కాలం దేశాన్ని ఏలిన జాతీయ పార్టీ అది .భాషాప్రయుక్త రాష్ట్రాలుగా ఏర్పడిన రాష్ట్రాలలో ఒకటైన అప్పటి ఉమ్మడి ఏపీ రాష్ట్రాన్ని అత్యధిక కాలం పాలించిన పార్టీ అది .ఇంతకు ఏ పార్టీ ఏమిటి అని ఆలోచిస్తున్నారా ..?అదే కాంగ్రెస్ పార్టీ .తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చోటు లేదా ..?. గత మూడున్నర ఏండ్లుగా ముఖ్యమంత్రి …

Read More »

మోదీ కంటే కేసీఆర్ పాలన సూపర్..!

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారాన్ని చేపట్టిన టీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలోని ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై నల్గొండ లోక్ సభ నియోజక వర్గంలో మంచి మార్కులే వచ్చాయి .గత మూడున్నర యేండ్ల కేసీఆర్ పాలనపై సర్వే నిర్వహించగా 45 .45 %మంది బాగుంది అన్నారు .28 .18 శాతం మంది బాగాలేదు అని అన్నారు .అయితే ఇటీవల మోదీ పాలనపై కూడా నిర్వహించిన సర్వేలో వచ్చిన సర్వే ఫలితాలతో పోల్చుకుంటే …

Read More »

ఆసీస్ జట్టుకు గట్టి ఝలక్..

ఇండియా లో పర్యటిస్తున్న ఆసీస్ జట్టుకు గట్టి ఝలక్ .ఇప్పటికే టీంఇండియా తో జరుగుతున్న టెస్ట్ వన్డే సిరిస్ లను కోల్పోయి పరువు పోగుట్టుకున్న ఆ జట్టు నేటి నుండి మూడు ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లను అడనున్నది .కనీసం ట్వంటీ ట్వంటీ సిరిస్ లో గెలిచి అయిన సరే పరువు నిలుపుకోవాలని ఆశపడుతున్న ఆ జట్టుకు కెప్టెన్ స్మిత్ రూపంలో గట్టి ఝలక్ తలిగింది . నేడు రాంచీ …

Read More »

హువావే నుండి మరో న్యూ మోడల్ స్మార్ట్ ఫోన్ ..

ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ అయిన హువావే తన నూతన స్మార్ట్‌ఫోన్ హానర్ 9ఐను విడుదల చేసింది. రూ.17,999 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో ఈ నెల 14వ తేదీ నుంచి లభ్యం కానుంది.హువావే హానర్ 9ఐ ఫీచర్లు  ఇలా ఉన్నాయి .5.9 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్ ను …

Read More »

అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తెలంగాణ..!

అవును…అఖండ భారతాన 31 జిల్లాల నవ తెలంగాణ నేడు సగర్వంగా వెలిగిపోతుంది..మూడున్నర ఏళ్ళ  పసికందు ఇంతింతై వటుడింతై అన్నట్లు అన్ని రంగాల్లో సమున్నత అభివృద్ధి సాధిస్తూ దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తలెత్తుకుని నిలబడింది.. అటు సంక్షేమం, ఇటు అభివృద్ధిలో దూసుకుపోతుంది..ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఎక్కడా లేని విధంగా 40 సంక్షేమ పథకాలు అమలు చేస్తూ దేశంలోనే అతి పెద్ద సంక్షేమం రాష్ట్రంగా నిలిచింది..మరో పక్క ఆదాయాభివృద్ధిలో దేశంలోనే నెంబర్ …

Read More »

ఘనంగా కాకా 88వ జయంతి వేడుకలు ..

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ,కేంద్ర మాజీ మంత్రి జి.వెంకటస్వామి 88వ జయంతి వేడుకలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. హైదరాబాద్ మహానగరంలోని ట్యాంక్‌బండ్‌పై ఉన్న కాకా విగ్రహానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెంకటస్వామి దేశానికి …

Read More »

తెలంగాణ కాంగ్రెస్ నేతలపై సింగిరెడ్డి ఫైర్ ..

తెలంగాణ రాష్ట్రంలో వనపర్తి జిల్లాలోని గోపాల్‌పేట్ పొలికెపహాడ్ గ్రామ సమీపంలోని తూడుకుర్తి గ్రామ శివారులో ఉన్న కేఎల్‌ఐ డీ-8 కాలువను తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమానికి పాటు పడుతుంటే కాంగ్రెస్ నాయకులు కోర్టు కేసులతో అడుగడుగునా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో అభివృద్ధి నిరోధకులకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని తెలిపారు. ప్రతిపక్షాలు …

Read More »

బాబుకు వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే సవాలు ..

ఏపీలో రాజధాని ప్రాంత రైతుల తరఫున పోరాడుతున్నందుకే తనపై కేసులు పెట్టారని రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన మంగళగిరి అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు.దేశంలోనే సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో టీడీపీ అధినేత , సీఎం నారా చంద్రబాబు  నాయుడు అడ్డంగా దొరికినా కేసులుండవని ఆయన తెలిపారు. టీడీపీ ప్రభుత్వం తమను ఎన్ని ఇబ్బందులు పెట్టినా రైతులకు వైసీపీ అండగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat