ప్రస్తుతం ఎక్కడ చూసి నిరుద్యోగ యువత నిద్రాహారాలు మాని సర్కారు కొలువును సంపాదించాలని ట్రైనింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ పగలు అనక రాత్రి అనక అహర్నిశలు కష్టపడుతూ లైబ్రరీలలో చదువుతూ సర్కారు ఎప్పుడు నోటిపికేషన్లు ఇస్తుందా అని కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు .ఈ క్రమంలో నిరుద్యోగులకు తీపి కబురును అందించింది కేంద్ర ప్రభుత్వం . త్వరలోనే మొత్తం ఇరవై లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది .దీనిలో …
Read More »చంద్రబాబు నిర్లక్ష్యానికి పదిమంది మృతి ..
ఏపీలో అప్పుడెప్పుడో గోదావరి పుష్కరాల సందర్భంగా గొప్పలకు వెళ్లి దాదాపు ముప్పై రెండు మంది భక్తుల చావుకు కారణమయ్యారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు .అప్పట్లో ఈ ఉదాతంతం మీద ఇటు రాష్ట్ర స్థాయిలో అటు జాతీయ స్థాయిలో పెద్ద దుమారమే రేగింది .ప్రస్తుతం రిపబ్లిక్ టీవీ ఫౌండర్ అర్నాబ్ గోసామి ఒకప్పుడు టైమ్స్ నౌ లో రాష్ట్ర మంత్రులతో సహా టీడీపీ ఎంపీలను ఒక దంచుడు దంచిన …
Read More »దుర్గమ్మ సాక్షిగా పేదవారిని ఘోరంగా అవమానించిన చంద్రబాబు ..
ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోసారి వార్తల్లోకి ఎక్కారు .దసరా ఉత్సవాల సందర్భంగా నిన్న బుధవారం రాష్ట్రంలోని విజయవాడ లోని కనక దుర్గమ్మకు ఆయన పట్టు వస్త్రాలను సమర్పించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “యధాతధంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ,ఆ పార్టీకి చెందిన నేతలపై పరుష పదజాలంతో విమర్శల వర్షం కురిపించారు . …
Read More »డేరా బాబాకు అన్ని వేల కోట్లు ఉన్నాయా ?.
ఇటీవల దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుర్మిత్ రామ్ రహీమ్ కు సంబంధించిన రహస్యం రోజుకు ఒకటి చొప్పున వెలుగులోకి వస్తోన్నాయి .ఈ క్రమంలో ఇద్దరు సాధ్వీఅలి అత్యాచారం చేశాడు అనే ఆరోపణలపై జైలు శిక్ష అనుభవిస్తున్న ఆయనకు చెందిన డేరా సచ్చా సౌదా గురించి ఒక సంచలనాత్మక విషయాన్నీ హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది .ఆయన కేవలం డేరా బాబా మాత్రమే కాదు అని ఆయన కొన్ని వేల …
Read More »చంద్రబాబుకు రేవంత్ దసరా గిఫ్ట్ -సంచలన నిర్ణయం ..
రేవంత్ రెడ్డి అంటే టక్కున గుర్తుకు వచ్చేది అప్పట్లో ఇటు తెలంగాణ అటు ఏపీ రాజకీయాలతో పాటుగా యావత్తు దేశ రాజకీయాలను ఒక ఊపు ఊపిన ఓటుకు నోటు కేసు .తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు ఐదు కోట్ల ఆఫర్ లో భాగంగా యాబై లక్షలు ఇస్తూ అడ్డంగా దొరికిన సంగతి విదితమే . ప్రస్తుతం ప్రధాన …
Read More »ఏపీలో దారుణం -అనంతపురం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 8 మంది మృతి ..
ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఒకవైపు రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతుంది బీరాలు పలుకుతుంటే మరోవైపు రాష్ట్రంలో ప్రజలు కనీస అవసరాలను కూడా తీర్చుకోలేక మృత్యు వాత పడుతున్నారు . ఇటుక వేయకముందే ప్రపంచ స్థాయి రాజధాని కడతాను అని గొప్పలు చెప్పుకుంటున్న బాబు రాష్ట్రంలో ప్రభుత్వ దవఖానలో కనీస సదుపాయాలు కల్పించడంలో విఫలమవుతున్నారు .ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా కేంద్ర …
Read More »చంద్రబాబు నువ్వు మారవా-అయితే జగన్ మారుస్తాడు ..?
ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గత మూడున్నర ఏండ్లుగా ఆయన చెప్పే మాట నేను మారుతున్నాను .రోజుకు ఇరవై నాలుగు గంటలు పాటు కష్టపడి రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్నాను .రానున్న రోజుల్లో దేశంలోనే కాదు ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన నెంబర్ వన్ రాష్ట్రంగా ఏపీ ను తీర్చి దిద్దుతా .నవ్యాంధ్ర రాజధాని అయిన అమరావతిని ప్రపంచంలోనే బెస్ట్ నెంబర్ వన్ రాజధాని …
Read More »డబుల్ బెడ్రూం ఇళ్ల పథకంతో పేదల సొంతింటి కల సాకారం ..
తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల పథకంతో పేదల సొంతింటి కల సాకారమవుతోంది.ఖమ్మం జిల్లాలో దమ్మపేట మండలంలో రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నారు. ఇప్పటికే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వగ్రామమైన గండుగులపల్లిలో 20, అంకంపాలెంలో 20 చొప్పున మొత్తం 40 ఇళ్లను అర్హులైన పేదలకు అందజేశారు. తాజాగా మండల పరిధి లింగాలపల్లిలో డబుల్ బెడ్రూం ఇళ్ల ను మంత్రి …
Read More »టీబీజీకేఎస్ గెలిస్తేనే కార్మికులకు మేలు ..
తెలంగాణ రాష్ట్రంలో యువత సైన్యంలా ముందుకుసాగి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘాన్ని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆర్అండ్బీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విద్యార్థి, యువకులకు పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో నిర్వహించిన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల టీఆర్ఎస్వీ సమీక్ష సమావేశంలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ నాడు స్వరాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన టీఆర్ఎస్వీ, సింగరేణి ఎన్నికల్లోనూ చురుగ్గా పాల్గొనాలని కోరారు. టీబీజీకేఎస్ …
Read More »తెలంగాణ కోసం కొండ లక్ష్మణ్ బాపూజీ చేసిన సేవలు మరిచిపోలేనివి ..
తెలంగాణ కోసం కొండ లక్ష్మణ్ బాపూజీ చేసిన సేవలు మరచిపోలేనివన్నారు ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్. ఆయాన ఆలోచనలను, ఆశయలను మా ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. బాపూజీ జయంతి సందర్బంగా ఈసీఐ ఎల్ చౌరస్తాలో మరియు చక్రిపురం లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు తాడూరి. ఆయాన చేసిన సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ వైస్ చైర్మన్ విద్యాసాగర్, కార్పొరేటర్ పావని మణిపాల్ …
Read More »