తెలంగాణ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై బీజేపీకి చెందిన నిజామాబాద్ ఎంపీ అర్వింద్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన సంఘటనలపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించకపోవడంపై ఆయన ఫైర్ అయ్యారు. వీధి కుక్కల దాడిలో బాలుడు బలైతే ముఖ్యమంత్రి ఎక్కడున్నారని ప్రశ్నించారు. ర్యాగింగ్ భూతానికి మెడికో ప్రీతి ఇబ్బంది పడుతుంటే సీఎం ఎక్కడ అని నిలదీశారు. ఈ రెండు ఘటనలపై ఆయన మాట్లాడకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం …
Read More »రష్మికి చేతబడి చేయిస్తారంట
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన నటి.. బుల్లితెరపై అందాలను ఆరబోసే హాటేస్ట్ యాంకర్ రష్మీపై అనుచిత వ్యాఖ్యలు ట్విటర్ లో పోస్ట్ అయ్యాయి. ‘నీ మీద చేతబడి చేయిస్తా పాపిష్టి దానా.. నువ్వు రోడ్డు మీద తిరగకుండా ఇంట్లో ఉండు. ఆవుల వల్ల యాక్సిడెంట్స్ అవుతాయా? నీ మీద యాసిడ్ పోస్తా. వాటి గురించి నీలాంటి పాపిష్టి వాళ్లకి తెలియదు.. నోరు మూసుకుని ఉండు. మొండిగా ప్రవర్తిస్తే కష్టాల్లో పడతావు’ …
Read More »తెలంగాణలో టీడీపీ వినూత్న కార్యక్రమం
తెలంగాణలో టీడీపీ ఓ సరికొత్త కార్యక్రమం మొదలెట్టనున్నది. ఇందులో భాగంగా రేపటి నుంచి ఇంటింటికి టీడీపీ కార్యక్రమం చేపడుతామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు. రేపు ఉదయం సోమవారం నాడు 10గంటలకు టీడీపీ అధినేత .. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని వెల్లడించారు. టీడీపీకి పూర్వవైభవం తీసుకురావడానికి ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తామని వివరించారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా …
Read More »గ్రీన్ఇండియా చాలెంజ్ లో గ్లోబల్ బ్యూటీ ట్రెసర్
తెలంగాణ రాష్ట్ర అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో బాగంగా జూబ్లీహిల్స్ జిఎచెంసి పార్క్ లో మొక్కలు నాటిన గ్లోబల్ బ్యూటీ ట్రెసర్ 2023 విన్నర్స్ మరియు రన్నర్స్ డైరెక్టర్ సుహాసిని పాడ్యం, రుషీనా 2nd విన్నర్ మిస్టర్స్ ఇండియా, దేవి దేవికల మిస్ ఇండియా విన్నర్, ఆకాంక్ష బేల్వాన్షి mrs ఇండియా విన్నర్, mrs బిందు భరత్ అవార్డు గ్రహిత. …
Read More »సీనియర్ సిటీజన్లు,పెన్షనర్లకు తెలంగాణ సర్కారు భరోసా.
సీనియర్ సిటీజన్స్ కు,పెన్షనర్స్ కు సర్కారు భరోసా కల్పిస్తున్నదని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరి సంజయ్ కుమార్ అన్నారు.శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజన్స్,తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ల జిల్లా ప్రతినిధులు ఆ అసోసియేషన్స్ రాష్ట్ర కార్యదర్శి ,జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ను కలిసి అసోసియేషన్స్ భవనాల నిర్మాణం కోసం ప్రభుత్వ స్థలం,నిధులు మంజూరు చేయాలని కోరారు. వయో వృద్ధుల సంరక్షణ …
Read More »దాదా బయోపిక్ లో హీరోగా స్టార్ హీరో
టీమిండియా మాజీ కెప్టెన్.. బీసీసీఐ అధ్యక్షుడు.. స్టార్ క్రికెటర్.. లెజండ్రీ సౌరవ్ గంగూలీ బయోపిక్ తెరకెక్కించేందుకు సన్నాహాలు ఊపందుకున్నాయి. ఈ చిత్రంలో గంగూలీ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటించబోతున్నారు. ఈ విషయాన్ని గంగూలీ స్వయంగా వెల్లడించినట్లు బాలీవుడ్ మీడియా పేర్కొంది. గత నాలుగేండ్లుగా ఈ క్రికెటర్ బయోపిక్ గురించి చర్చలు జరుగుతున్నాయి. పాండమిక్ వల్ల ప్రాజెక్ట్ పట్టాలెక్కేందుకు ఆలస్యమవుతూ వచ్చింది. ఇక ఈ పనులు వేగవంతం …
Read More »ముఖం చూసే బీపీ, షుగర్ ఎంతుందో చెప్పోచ్చు
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రాబోయే రోజుల్లో థర్మల్ స్క్రీనింగ్ ద్వారా వ్యాధి నిర్ధారణ చేయవచ్చు. అంతే కాకుండా ముఖం చూసే బీపీ, షుగర్ ఎంతుందో చెప్పేసే రోజులు వస్తాయని ప్రముఖ డయాగ్నొస్టిక్ సెంటర్ ఆర్కా ల్యాబ్ సీఈవో గాయత్రి తెలిపారు. ఇకపై శరీరానికి సూది గుచ్చకుండా, రక్తపు బొట్టు బయటకు రాకుండా వ్యాధి ఎంటో నిర్ధారణ చేయవచ్చన్నారు. ఇలాంటి నూతన టెక్నాలజీ హైదరాబాద్లో అందుబాటులోకి వచ్చింది. థర్మల్ స్క్రీనింగ్ డివైజ్ …
Read More »వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఔరంగబాద్ నుంచి ఎంఐఎం పోటి
దేశంలో త్వరలో జరగనున్న వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఔరంగబాద్ నుంచి తమ పార్టీ పోటీ చేయనున్నట్లు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. ఔరంగాబాద్తో పాటు ఇతర స్థానాల గురించి కూడా పోటీ చేసేందుకు ఆలోచిస్తున్నాము.. ఎవరితో పొత్తు కుదుర్చుకోవాలన్న దానిపై కూడా కొన్ని పార్టీలతో సంప్రదింపుల్లో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. అయితే ఎవరితో పొత్తు పెట్టుకుంటామనే దానిపై ఇంత త్వరగా వెల్లడించలేమని ఎంఐఎం చీఫ్ తెలిపారు.
Read More »పశువులకు కూడా ఆధార్ నంబర్
దేశంలో త్వరలో పశువులకు కూడా ఆధార్ నంబర్ ఇవ్వనున్నట్టు నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ తెలిపారు. పశువులకు వచ్చే పలు రకాల వ్యాధుల పుట్టుక గురించి వీలైనంత త్వరగా తెలుసుకోవాలని అప్పుడే దాని నివారణకు వ్యాక్సిన్ను, ఇతర మార్గాలను అన్వేషించడం సులభమవుతుందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. బయో ఏషియా సదస్సులో భాగంగా మొదటి రోజు ప్యానల్ డిస్కషన్లో ‘వన్ హెల్త్ అప్రోచ్, స్వదేశీ పరిజ్ఞానం, విధానం’ అంశంపై …
Read More »ఏపీ బీఆర్ఎస్ లోకి భారీ చేరికలు
ఆంధ్రప్రదేశ్ నుంచి త్వరలో బీఆర్ఎస్లోకి భారీ చేరికలు ఉంటాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ చెప్పారు. దేశ గతిని మార్చే సత్తా బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్కే ఉన్నదని అన్నారు. విజయవాడ మాజీ మేయర్ తాడి శకుంతల, మహిళా ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు వేఘవరపు వరలక్ష్మి, ఓబీసీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి మాల్యాద్రితోపాటు పలువురు మైనారిటీ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారికి తోట …
Read More »