Home / rameshbabu (page 188)

rameshbabu

సీఎం జగన్ పై లోకేష్ సెటైర్

govt permission nara lokesh yuva galam padayatra

ఏపీ  తాజా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ గెలిస్తే పీల్చే గాలి మీద కూడా పన్ను వేస్తారని ప్రధానప్రతిపక్ష పార్టీ టీడీపీ జాతీయ కార్యదర్శి,మాజీ మంత్రి.. ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. వాలంటీర్లు ఇంటింటికి తిరిగి ప్రజలను ఊదమంటారని, ఎవరు ఎక్కువ ఊదితే వాళ్లకు ఎక్కువ పన్ను వేస్తారని సెటైర్లు వేశారు. సీఎం జగన్ రూ.10 ఇచ్చి.. చెత్తపన్ను, ఇంటి పన్ను, కరెంట్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలను …

Read More »

ఏపీ బీజేపీకి భారీ షాక్

ఆంధ్రప్రదేశ్ బీజేపీకి భారీ షాక్ తగిలింది. సీనియర్ నేత, పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి గుడ్ బై చెప్పారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర నాయకత్వం సరిగా లేనందుకే రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. ఆయనకు మద్దతుగా పలువురు ముఖ్య నాయకులు కూడా కమలం పార్టీని వీడారు.

Read More »

మాజీ కెప్టెన్ ధోనీ గొప్ప మనసు

తమిళ చిత్రం ‘లెట్స్ గెట్ మ్యారీడ్’తో నిర్మాతగా మారిన టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ.. కమెడియన్ యోగి బాబుకు తన ఆటోగ్రాఫ్ ఉన్న క్రికెట్ బ్యాట్ గిఫ్ట్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోను యోగి బాబు ట్విటర్లో షేర్ చేశారు. ‘ధోనీ నెట్స్లోలో ప్రాక్టీస్ చేసిన బ్యాట్ను నాకు గిఫ్ట్ ఇచ్చారు. థాంక్యూ సార్’ అని ట్వీట్ చేశారు. రమేశ్ తమిళమణి దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలోనే షూటింగ్ …

Read More »

చీఫ్ సెలెక్టర్ గా ఎంఎస్ ధోనీ..?

బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా భవిష్యత్తును కాపాడాలి అంటే బీసీసీఐ ఎంఎస్  ధోనీని రంగంలోకి దింపాలన్నాడు. ‘తక్షణమే కొత్త సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేసి చీఫ్ సెలక్టర్గా ధోనీని నియమించాలి. కానీ బీసీసీఐ ధోనీని సంప్రదించకపోవచ్చు. ఎందుకంటే ధోనీ తన పనిలో జోక్యం చేసుకోవద్దని సూటిగా చెప్పేస్తాడు’ అని అభిప్రాయపడ్డాడు.

Read More »

టీఎస్‌ ఎంసెట్‌ నోటిఫికేషన్‌ తేదీ ఖరారు

 తెలంగాణలో  టీఎస్‌ ఎంసెట్‌ (ఇంజినీరింగ్‌, ఫార్మసీ) నోటిఫికేషన్‌ తేదీ ఖరారు అయింది. వచ్చే నెల మార్చి మొదటి వారంలో విడుదల కానున్నది. దరఖాస్తుల స్వీకరణ కూడా మార్చి నుంచే ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన కసరత్తును జేఎన్టీయూ ముమ్మరం చేసింది. మే 7 నుంచి 14 వరకు ఎంసెట్‌ నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించిన విషయం విదితమే. మే 7 నుంచి 11 వరకు ఇంజినీరింగ్‌ విద్యార్థులకు, మే 12 నుంచి 14 …

Read More »

కేంద్రం; అంకెల మాయ- కేంద్ర ప్రభుత్వ జీడీపీ వృద్ధిరేటు:

కేంద్ర ఆర్థిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో ‘భారతదేశం 2023-24లో నామినల్‌ జీడీపీ వృద్ధిరేటు 10.5 శాతం ఉండబోతున్నద’ని చెప్పుకొచ్చారు. అయితే 2023-24లో ద్రవ్యోల్బణం 5 నుంచి 5.5 శాతంగా ఉండబోతున్నదని రిజర్వ్‌ బ్యాంక్‌ తన నివేదికలో పేర్కొన్నది. అంటే వాస్తవ జీడీపీ సుమారు 5 నుంచి 5.5 శాతానికి మించి ఉండకపోవచ్చునని ఆర్బీఐ గణాంకాలను క్రోడీకరించి చూస్తే అర్థమవుతున్నది. ద్రవ్యోల్బణం సర్దుబాటు చేసిన జీడీపీని వాస్తవ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat