Home / rameshbabu (page 215)

rameshbabu

మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు

 టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరో..  మెగాస్టార్ చిరంజీవి ఈరోజు గురువారం చిత్ర పురి కాలనీలో నూతన గృహా సముదాయాన్ని ప్రారంభించాడు. లబ్దిదారులకు ఇంటిపత్రాలు, తాళాలను అందజేశాడు. అనంతరం మెగాస్టార్‌ మాట్లాడుతూ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల లబ్దిదారులకు శుభాకాంక్షలు తెలియజేశాడు. సినీ పరిశ్రమలో తను పెద్దను కానని, కొందరు చిన్న వాళ్ళుగా చెప్పుకుంటూ నన్ను పెద్ద వాడ్ని చేస్తున్నారని వెల్లడించాడు. కార్మికులకు అవసరం వచ్చినప్పుడు కచ్చితంగా వాళ్లకు తోడుగా …

Read More »

ప్రణవ్ ఇంటర్నేషనల్ స్కూల్ 11వ వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, రంగారెడ్డి నగర్ 127 డివిజన్ పరిధిలోని మారుతి నగర్ లో ప్రణవ్ ఇంటర్నేషనల్ స్కూల్ 11వ వార్షికోత్సవంలో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు, స్థానిక కార్పొరేటర్ బి.విజయ్ శేఖర్ గౌడ్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాజమాన్యానికి ఎమ్మెల్యే గారు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం స్కూల్ లో వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మోమెంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ …

Read More »

ఐడిపిఎల్ జంక్షన్ అభివృద్ధి పనులను జెడ్సీతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే Kp…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని ఐడిపిఎల్ వద్ద చేపడుతున్న జంక్షన్ అభివృద్ధి పనులను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు జోనల్ కమిషనర్ మమత గారు, స్థానిక కార్పొరేటర్ బి.విజయ్ శేఖర్ గౌడ్ గారు, ఎస్ఈ చెన్నారెడ్డి గారు, బాలానగర్ ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డి గారితో కలిసి పరిశీలించారు. ఈ మేరకు ఫుట్ పాత్ నిర్మాణ పనుల్లో ఆటో, లారీ యూనియన్ సభ్యులకు ఇబ్బందులు ఎదురవడంతో బస్ షెల్టర్, ఆటో …

Read More »

పని మనిషిని ముద్దు పెట్టిన ఐటీ ఉద్యోగి

తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై లో నుంగ‌బాక్కంలోని ఆదాయ‌పు ప‌న్ను శాఖ కార్యాల‌యంలో రోక్స్ గాబ్రియేల్ ఫ్రాంక్ట‌న్‌(36) సీనియ‌ర్ ట్యాక్స్ ఆఫీస‌ర్‌గా విధులు నిర్వ‌ర్తిస్తున్నాడు. ఇదే ఆఫీసులో భ‌ర్త‌ను కోల్పోయిన ఓ మ‌హిళ ప‌ని మ‌నిషిగా ప‌ని చేస్తోంది. గ‌త ఐదేండ్ల నుంచి అక్క‌డ ప‌ని చేస్తున్న ఆమెపై రోక్స్ కన్నేశాడు. ఈ క్ర‌మంలో త‌న గ‌దిని పిలిపించుకున్నాడు. రూమ్‌ను శుభ్రం చేయాల‌ని ఆదేశించి, గ‌ట్టిగా కౌగిలించుకున్నాడు. ముద్దు కూడా పెట్టేశాడు. …

Read More »

జర్నలిస్టుల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది : ఎమ్మెల్యే కేపి వివేకానంద్

కుత్బుల్లాపూర్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం (TUWJ-143 ), TEMJU ఎన్నికైన సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని సభ్యులు తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు నూతన కార్యవర్గ సభ్యులను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. జర్నలిస్టుల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. త్వరలోనే కుత్బుల్లాపూర్ ప్రెస్ క్లబ్ భవనం నిర్మించి జర్నలిస్టులకు అందుబాటులోకి తీసుకువచ్చేలా కృషి …

Read More »

గోశాలకు పశుగ్రాసం వితరణ

తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని కల్లూరు లోని సంతాన వేణుగోపాల స్వామి దేవాలయం నందుగల గోశాలకు సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య గారి ఆదేశాల మేరకు సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ కల్లూరు సొసైటీ అధ్యక్షులు బోబోలు లక్ష్మణరావు రాధిక దంపతులు ఈరోజు పశుగ్రాసాన్ని వితరణ చేయడం జరిగింది. ఈ గోశాలకు ఆ దంపతులు ప్రతి సంవత్సరం వారికి తోచిన మేరకు గ్రాసం ను వితరణ చేస్తున్నారు, …

Read More »

కేజీ టు పీజీ క్యాంప‌స్‌@గంభీరావ్‌పేట‌.. వీడియో షేర్ చేసిన మంత్రి కేటీఆర్

తెలంగాణ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌ల్లో నాణ్య‌మైన విద్య‌ను అందించేందుకు ప్ర‌భుత్వం విశేష కృషి చేస్తోంది. ప్ర‌తి విద్యార్థిని ఉన్న‌త విద్యావంతుడిగా మార్చాల‌న్న ల‌క్ష్యంతో అన్ని ర‌కాల స‌దుపాయాల‌ను ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తోంది. ఈ క్ర‌మంలోనే రాష్ట్ర ప్ర‌భుత్వం కేజీ టు పీజీ విద్యావ్య‌వ‌స్థ‌ను అమ‌లు చేస్తోంది. ఒకే క్యాంప‌స్‌లో కేజీ టు పీజీ ఉండేలా చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర ఐటీ, పురపాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ఓ …

Read More »

దేశంలో కొత్త‌గా 201 కోవిడ్ పాజిటివ్ కేసులు

దేశంలో కొత్త‌గా గ‌త 24 గంట‌ల్లో 201 కోవిడ్ పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. కేంద్ర ఆరోగ్య‌శాఖ ఈ విష‌యాన్ని తెలిపింది. దేశ‌వ్యాప్తంగా ప్ర‌స్తుతం 3397 యాక్టివ్ కేసులు ఉన్న‌ట్లు ఆరోగ్య‌శాఖ పేర్కొన్న‌ది. వైర‌స్ నుంచి రిక‌వ‌రీ అవుతున్న రేటు 98.8 శాతంగా ఉన్న‌ట్లు ప్ర‌భుత్వం తెలిపింది.గ‌త 24 గంట‌ల్లో 184 మంది వైర‌స్ నుంచి కోలుకున్నారు. రోజువారీ పాజిటివ్ రేటు 0.15 శాతంగా ఉంద‌ని కేంద్ర ఆరోగ్య‌శాఖ చెప్పింది. …

Read More »

సంగారెడ్డిలో దారుణం

  తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని అమీన్‌పూర్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని శ్రీవాణిన‌గ‌ర్‌లో దారుణం జ‌రిగింది. భార్య‌, కుమారుడు, వ‌దిన‌పై శ్రీనివాస్ అనే వ్య‌క్తి క‌త్తితో దాడి చేశాడు. ఈ దాడిలో వ‌దిన సుజాత అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయింది. భార్య సునీత‌, కుమారుడు సాయికి తీవ్ర గాయాల‌య్యాయి. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్నారు. మృత‌దేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తీవ్ర ర‌క్త‌స్రావంతో బాధ‌ప‌డుతున్న …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat