Home / rameshbabu (page 244)

rameshbabu

అది తట్టుకోలేక బీసీ నేతలపై బీజేపీ కుట్రలు

 తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల విడుదలైన మునుగోడు ఉప ఎన్నికల ఫలితాల్లో తమ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి  ఎదురైన ఘోర పరాభవాన్ని తట్టుకోలేక కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం బీసీ నేతలపై అక్రమ కేసులు, ఈడి ఐటి పేరిట దాడులకు తెగబడుతోందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, సాంస్కృతిక, యువజన సర్వీసులు పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బ్యాంకుల్లో రుణాల పేరిట కోట్లు కొల్లగొట్టి విదేశాలకు …

Read More »

తెలంగాణలో మొత్తం 2,95,80,736 మంది ఓటర్లు

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 2,95,80,736 మంది ఓటర్లు ఉన్నట్టు  రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు గురువారం ఓటర్ల ముసాయిదా జాబితా-2023ను విడుదల చేసింది. మొత్తం ఓటర్లలో 83,207 మంది యువ (18 నుంచి 19 ఏండ్ల వయస్సు) ఓటర్లు ఉన్నారని వివరించింది. ఈ ఏడాది జనవరిలో విడుదల చేసిన తుది ఓటర్ల జాబితాలో 3,03,56,894 మంది ఓటర్లున్నారు.. అయితే ఓటర్ల పరిశీలన తర్వాత 3,45,648 మంది ఓటర్లకు …

Read More »

కుల వృత్తులకు ఊతమిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం..

కులవృత్తులకు తెలంగాణ ప్రభుత్వం ఊతమిస్తుందని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు..ఉర్సు చెరువులో తెలంగాణ ప్రభుత్వం ఆద్వర్యంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ చేప పిల్లలను వదిలారు..ఈ సందర్బంగా ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ.. మత్సకారుల జీవితాల్లో వెలుగులు నింపాలని ప్రభుత్వం చేపపిల్లలను పంపిణీ చేస్తుందన్నారు.. మిషన్ కాకతీయతో చెరువులను పునరుద్దరించి చెరువులపై ఆదారపడ్డ కుల వృత్తులకు ప్రభుత్వం ఊతమిచ్చిందన్నారు..అన్ని కులాలు ఆర్థిక పరిపుష్టి సాదించాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అద్బుత కార్యక్రమాలను …

Read More »

దస్తురబాద్ మండలంలో ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్ సుడిగాలి పర్యటన….

దస్తురబాద్ మండలంలో ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్ గారు పలు గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేశారు.ఈ సందర్భంగా దేవునిగుడెం లో 20 లక్షల రూపాయలతో నిర్మించే గ్రామ పంచాయతీ నూతన భవనానికి భూమి పూజ చేశారు.అనంతరం ఆకొండపెట్ లో చెరువు మత్తడి మరమ్మత్తు పనులను ప్రారంభించి మున్యల్ లో మనా ఊరు మన బడి పథకం ద్వారా మంజూరైన ప్రభుత్వ పాటశాల అదనపు గదుల నిర్మాణానికి భూమి పూజ …

Read More »

ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం

మునుగోడు ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి ప్రమాణం స్వీకారం చేశారు. శాసనసభలోని తన చాంబర్‌లో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ, జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పోరేషన్ చైర్మన్లు, ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజాప్రతినిధులు, అసెంబ్లీ కార్యదర్శి వీ నరసింహా …

Read More »

తెగ ఫీలవుతున్న రష్మిక మందన్నా

కన్నడ బ్యూటీ… నేషనల్ క్రష్ అయిన రష్మిక మందన్నా ఇన్ స్టా గ్రామ్  వేదికగా విమర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ‘గత కొంతకాలంగా నన్ను చాలా మంది విమర్శలు, నెగిటివిటీతో ఇబ్బంది పెడుతున్నారు. నేను అందరికీ నచ్చాల్సిన పని లేదు. నేను మీకు నచ్చలేదంటే దానర్థం మీరు విమర్శలు చేయొచ్చని కాదు. మిమ్మల్ని సంతోషపెట్టడానికి ఎంత కష్టపడతానో నాకు తెలుసు. నేను మాట్లాడని విషయాలపై కూడా నన్ను విమర్శిస్తుంటే గుండె …

Read More »

సంజయ్ రౌత్ కు బెయిల్

మనీలాండరింగ్ కేసులో నిందితుడుగా ఉన్న శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కు బెయిల్ మంజూరు చేసింది ముంబయి కోర్టు. ఈ ఏడాది జూన్ లో సంజయ్ రౌతు అరెస్ట్ చేసిన ఈడీ ఆర్థర్ రోడ్డు జైలుకు తరలించింది. రాజకీయ కుట్రలో భాగంగానే తనను అరెస్ట్ చేశారని, ఇది అధికార దుర్వినియోగమేనని రౌత్ తన పిటిషన్లో పేర్కొన్నారు. గతవారమే జరిగిన ఈ విచారణలో రౌత్కు బెయిల్ ఇవ్వొదని.. అతని ప్రమేయంతోనే ఈ …

Read More »

పవన్ కళ్యాణ్ కు నటుడు జీవీ సలహ

జనసేన అధినేత.. ప్రముఖ స్టార్ హీరో పవన్ కల్యాణ్ కి తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు జీవీ సుధాకర్ నాయుడు సలహా ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ ఏపీలోని ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీతో చేతులు కలుపుతున్నారు అని వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే. ఈ వార్తలపై నటుడు జీవీ సుధాకర్ మాట్లాడుతూ టీడీపీతో పవన్ కళ్యాణ్ చేతులు కలపద్దు అని డిమాండ్ చేశారు. ఈ …

Read More »

పవన్ కల్యాణ్ పై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

జనసేన అధినేత.. ప్రముఖ స్టార్ హీరో పవన్ కల్యాణ్ గురించి ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పవన్ కళ్యాణ్ ను ఉద్ధేశిస్తూ కేఏ పాల్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కు ఉన్న విలువ పోతోందని ఆయన ఆరోపించారు. ‘పవన్ 9 పార్టీలు మారాడు. అన్నయ్య పార్టీ అయిన ప్రజారాజ్యం,సీపీఐ,సీపీఎం,బీఎస్పీ, బీజేపీ సహా ఎన్నో పార్టీల్లో చేరడంతో పవన్ కు ఉన్న ప్రస్తుత ఓటు బ్యాంక్ …

Read More »

సీజేఐ గా జస్టిస్‌ ధనుంజయ్‌ యశ్వంత్‌ చంద్రచూడ్‌

దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ధనుంజయ్‌ యశ్వంత్‌ చంద్రచూడ్‌ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము ఆయనతో పదవీ ప్రమాణం చేయించారు. ఉపరాష్ట్రపతితో పాటు, కేంద్రమంత్రులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సమక్షంలో లాంఛనంగా ఈ కార్యక్రమం సాగింది. 44 ఏళ్ల క్రితం తండ్రి జస్టిస్‌ యశ్వంత్‌ విష్ణు చంద్రచూడ్‌ ప్రధాన న్యాయమూర్తిగా సుదీర్ఘకాలం పనిచేస్తే, ఇప్పుడు తనయుడు అత్యున్నత పీఠాన్ని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat