Home / rameshbabu (page 249)

rameshbabu

32వేల జీతంతో కొలువు

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ ట్రావెన్‌కోర్‌ లిమిటెడ్‌ లో   కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. అర్హత: బీఎస్సీ(కెమిస్ట్రీ/ఇండస్ట్రియల్‌ కెమిస్ట్రీ) లేదా ఇంజనీరింగ్‌ డిప్లొమా(కెమికల్‌ ఇంజనీరింగ్‌/కెమికల్‌ టెక్నాలజీ) ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి. పే స్కేల్‌: రూ.9250- రూ.32,000 చెల్లిస్తారు వయసు: 35 సంవత్సరాలు మించకూడదు దరఖాస్తు రుసుము: రూ.590(ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.) ఎంపిక విధానం: …

Read More »

మీరు మద్యం ఎక్కువగా తాగుతున్నారా..?

గ‌త కొన్ని ద‌శాబ్ధాలుగా యువ‌త‌లో స్ట్రోక్ బారిన‌ప‌డుతున్న వారి సంఖ్య పెరుగుతున్న‌ద‌ని, యువ‌త‌లో స్ట్రోక్ కార‌ణంగా మ‌ర‌ణాలు, తీవ్ర వైక‌ల్యం ఏర్ప‌డుతున్న‌ద‌ని అధ్య‌య‌న ర‌చ‌యిత, ద‌క్షిణ కొరియాకు చెందిన సియోల్ నేష‌న‌ల్ యూనివ‌ర్సిటీ ప్రొఫెస‌ర్ యూ కిన్ చో తెలిపారు. ఈ క్రమంలో ఈ రోజుల్లో  ఓ మోస్త‌రు నుంచి అధికంగా మ‌ద్యం సేవించే 20, 30 ఏండ్ల వ‌య‌సు యువ‌త అస‌లు మ‌ద్యం ముట్ట‌నివారు, కొద్దిగా తాగేవారితో పోలిస్తే …

Read More »

యాపిల్ సంచలనం నిర్ణయం

ప్రముఖ టెక్ దిగ్గ‌జం యాపిల్ సంచలనం నిర్ణయం తీసుకుంది. దీంతో యాపిల్ సంస్థ వ‌చ్చే ఏడాది కూడా హైరింగ్ నిలిపివేయాల‌ని యోచిస్తోంది.ప్రస్తుతం నెలకొన్న  ప్ర‌తికూల ఆర్ధిక ప‌రిస్ధితులపై ఆందోళ‌న‌తో యాపిల్ కంపెనీ నియామ‌క ప్ర‌క్రియ‌ను నిలిపివేసింద‌ని ఓ వాణిజ్య ప‌త్రిక క‌ధ‌నం వెల్ల‌డించింది. వ్య‌య నియంత్ర‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా ఈ ఏడాది హైరింగ్‌ను నిలిపివేసిన యాపిల్ 2023లోనూ హైరింగ్ ప్ర‌ణాళిక‌ల‌ను నిలిపివేయాల‌ని భావిస్తోంది. రాబోయే కొద్ది నెల‌ల్లో కొత్త‌గా ఎవ‌రినీ …

Read More »

మోగిన గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల నగారా

గుజ‌రాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల న‌గారా మోగింది. గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల తేదీల‌ను ఇవాళ గురువారం కేంద్రం ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించింది. ఈ క్రమంలో రెండు ద‌శ‌ల్లో గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. డిసెంబ‌ర్ ఒక‌టో తేదీన తొలి ద‌ఫా, అయిద‌వ తేదీన రెండో ద‌ఫా ఎన్నిక‌లను నిర్వ‌హించ‌నున్నారు. డిసెంబ‌ర్ 8వ తేదీన ఫ‌లితాల‌ను వెల్ల‌డించ‌నున్న‌ట్లు చీఫ్ ఎల‌క్ష‌న్ క‌మీష‌న‌ర్ రాజీవ్ కుమార్ తెలిపారు. తొలి విడుత‌లో 89 …

Read More »

డబ్బులు పంచలేదని పోలింగ్ బూత్ లోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని నిలదీసిన ఓటర్లు

మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతున్న క్రమంలో ఈ రోజు గురువారం ఓ అరుదైన సంఘటన జరిగింది. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం మొదలైన ఈ పోలింగ్ లో భాగంగా బీజేపీ తరపున బరిలోకి దిగుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ను తమకు ఎందుకు డబ్బులు ఇవ్వలేదని ఏకంగా పోలింగ్ బూత్ లోనే ఓటర్లు నిలదీయడం చర్చానీయంశమైంది. ఈరోజు ఉదయం ఐదుగంటలకు డబ్బులు తమకు ఎందుకు పంచలేదని పోలింగ్ …

Read More »

మునుగోడు ఉప ఎన్నికల్లో భారీగా నమోదైన పోలింగ్ శాతం

 తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు గురువారం ఉదయం ఏడు గంటలకు మొదలైన మునుగోడు ఉప ఎన్నికల్లో  అధికార టీఆర్ఎస్ తరపున కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి,కాంగ్రెస్ తరపున పాల్వాయి స్రవంతి,బీజేపీ తరపున కోమటిరెడ్డి రాజగోపాల్ బరిలోకి దిగుతున్నరు. మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ క్లైమ్యాక్స్‌కు చేరుకుంది. పోలింగ్ ముగియడానికి గంట కూడా లేకపోవడంతో చివరి నిమిషంలో ఓటు వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు. సాయంత్రం 5 గంటల సమయానికి 77.55 శాతం …

Read More »

బీజేపీ ఎమ్మెల్యేకి ఓ మహిళ న్యూడ్ వీడియో కాల్

క‌ర్ణాట‌క‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే కి ఓ మహిళ న్యూడ్ వీడియో కాల్ చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర బీజేపీకి చెందిన ఎమ్మెల్యే  జీహెచ్ తిప్పారెడ్డి(75)కి ఓ మ‌హిళ వాట్సాప్ వీడియో కాల్ చేసింది. తనకు వచ్చిన వాట్సాప్ కాల్  లిఫ్ట్ చేసిన వెంట‌నే సదరు మ‌హిళ న‌గ్నంగా ద‌ర్శ‌న‌మివ్వడంతో అవాక్కవ్వడం బీజేపీ ఎమ్మెల్యే వంతైంది. దీంతో ఎమ్మెల్యే తిప్పారెడ్డి  క్ష‌ణాల్లోనే కాల్‌ను క‌ట్ చేశారు. కాసేపటికే ఆమె …

Read More »

మునుగోడులో ఉద్రిక్తత

తెలంగాణ రాష్ట్రంలో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే పదవికి.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో  చేరిన సంగతి విదితమే. దీంతో మునుగోడుకు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ రోజు గురువారం నవంబర్ మూడో తారీఖున ఉప ఎన్నికల పోలింగ్ మార్నింగ్ ఏడు గంటల నుండి మొదలైంది. ఈ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ తరపున కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి,కాంగ్రెస్ తరపున పాల్వాయి స్రవంతి,బీజేపీ తరపున …

Read More »

సల్మాన్‌ ఖాన్‌ కు వై ఫ్లస్‌ భద్రత

ప్రముఖ సీనియర్ స్టార్ హీరో.. బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ నేరస్తుల ముఠా లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ నుంచి బెదిరింపులు ఎదుర్కొంటున్న సంగతి విదితమే. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం వై ఫ్లస్‌ భద్రతను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం అతనికి ఎక్స్‌ కేటగిరీ భద్రత అందిస్తున్నారు. సల్మాన్‌తో పాటు హీరో అక్షయ్‌ కుమార్‌, నటుడు అనుపమ్‌ ఖేర్‌లకు ఎక్స్‌ కేటగిరీ సెక్యూరిటీని కేటాయించారు. ఈ అదనపు భద్రత ఖర్చును తారలే …

Read More »

ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌కు ఈడీ నోటీసులు

 జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌కు అక్రమ మైనింగ్‌ వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నోటీసులు జారీచేసింది. దీంతో గురువారం విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొన్నది. ఇదే కేసులో సోరెన్‌ సన్నిహితుడు పంకజ్‌ మిశ్రాను ఈడీ ఇప్పటికే అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అతనిపై మనీ లాండరింగ్‌ కేసు నమోదుచేసిన అధికారులు.. జూలై 8న రాష్ట్ర వ్యాప్తంగా 18 ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. మిశ్రాతోపాటు అతని వ్యాపార భాగస్వాముల నివాసాలు, కార్యాలయాల్లో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat