దేశంలో కరోనా పాజిటీవ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన గత 24 గంటల్లో 6,395 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా 6,614 మంది బాధితులు కరోనా మహమ్మారి కోలుకున్నారు. ఈ కరోనా మహమ్మారి కారణంగా 19 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కరోనా పాజిటీవ్ కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,44,78,636కు చేరాయి. ఇందులో 4,39,00,204 మంది …
Read More »పాకిస్తాన్ వర్సెస్ అప్గానిస్తాన్ మ్యాచ్ లో బాహాబాహీకి దిగిన ఆటగాళ్లు
నిన్న జరిగిన పాకిస్తాన్-అఫ్గానిస్తాన్ మ్యాచ్ సందర్భంగా ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు బాహాబాహీకి దిగడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జోరు మీదున్న పాక్ బ్యాటర్ అసిఫ్ అలీని ఔట్ చేయడంతో బౌలర్ ఫరీద్ అహ్మద్ సంబరాలు చేసుకున్నాడు. ఆవేశంలో ఏదో అనగానే అసిఫ్ అలీ కోపంతో అతడి దగ్గరకు వచ్చి బ్యాట్తో బెదిరించాడు. కొట్టేస్తా అన్నట్లు ముందుకు కదిలాడు. అంపైర్, సహచర ఆటగాళ్లు వచ్చి వాళ్లిద్దరినీ సముదాయించి, పంపించేశారు.అయితే …
Read More »షాకింగ్ కామెంట్స్ చేసిన శర్వానంద్
ఈ నెల 9న రిలీజ్ కానున్న ‘ఒకే ఒక జీవితం’ మూవీ ప్రమోషన్లలో హీరో శర్వానంద్ కీలక విషయాలను వెల్లడించాడు. ‘పడిపడి లేచె మనసు సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని అనుకున్నాము. ఫ్లాప్ అయినప్పుడు షాకయ్యా. 2-3 నెలలు నా రూం నుంచి కూడా బయటకు రాలేదు. మా అమ్మ బంగారం తీసుకుని కో అంటే కోటీ తీశాం. డబ్బులు పోయాయి. అప్పులు తీర్చడానికి ఆరేళ్లు పట్టింది. ఆ సమయంలో …
Read More »గాడ్ ఫాదర్ లో నయనతార ఫస్ట్ లుక్ అదుర్శ్
సినిమా ఇండస్ట్రీకి చెందిన లేడీ సూపర్ స్టార్ హీరోయిన్.. ఇటీవల ప్రేమించినవాడ్ని పెళ్లి చేసుకున్న నల్లకలువ బ్యూటీ నయనతార గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. గడిచిన పదిహేనేళ్ళుగా సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఉంది. అంతేకాకుండా దక్షిణాదిన అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్గా నయన్ రికార్డు క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఈమె చేతిలో అరడజను సినిమాలున్నాయి. అందులో సీనియర్ స్టార్ హీరో.. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన …
Read More »తెలంగాణ సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా కూనంనేని సాంబశివరావు
తెలంగాణ సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే .. ఆపార్టీ సీనియర్ నేత కూనంనేని సాంబశివరావు ఎన్నికయ్యారు. ప్రస్తుత రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, కూనంనేని మధ్య పోటీ నెలకొనగా చివరకు కూనంనేని సాంబశివరావు విజయం సాధించారు. ఈయన అప్పటి ఉమ్మడి ఏపీలో 2009లో కొత్తగూడెం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2014, 18లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో …
Read More »మరోసారి వార్తల్లో ఎమ్మెల్యే రాజయ్య
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన తెలంగాణ రాష్ట్రసమితికి చెందిన… స్టేషన్ ఘన్ పూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ప్రాతినిథ్యం వహిస్తోన్న స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గానికి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, తాను రెండు కళ్ల లాంటి వాళ్లమని అన్నారు. అయితే… ఒకేవైపు చూస్తే, మరో కన్ను పోతుందని అన్నారు. ఇక కడియం ఎమ్మెల్సీగా ఎన్నికై కేవలం ఆరు నెలలే …
Read More »అరకోటి మందికి ఆసరా పెన్షన్లు: మంత్రి ఎర్రబెల్లి
తెలంగాణ రాష్ట్రంలో దాదాపు అరకోటి మందికి ఆసరా పెన్షన్లు ఇస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. దేశంలో వృద్ధులు, దివ్యాంగులకు మాత్రమే పింఛన్లు ఇస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో మాత్రం బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, వితంతువులు, హెచ్ఐవీ, బోదకాలు బాధితులకు, తాజాగా డయాలసిస్ పేషెంట్లకు కూడా పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో కొత్త పెన్షన్దారులకు ఆసరా కార్డులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పంపిణీ …
Read More »కరెంటు షాక్ తో మృతి చెందిన బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే Kp చొరవతో రూ.9 లక్షల పరిహారం అందజేత…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సూరారం 129 డివిజన్ పరిధిలోని కళావతి నగర్ కు చెందిన జావిద్ (30) ఐడిపిఎల్ లోని ఓ మినీ ఇండస్ట్రీలో ఎలక్ట్రీషన్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కాగా 24 జూలై 2022న ప్రమాదవశాత్తు కరెంటు షాక్ తో మరణించాడు. దీంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ప్రత్యేక చొరవ చూపి సదరు కంపెనీ యాజమాన్యంతో మాట్లాడారు. మృతుడి కుటుంబానికి రూ.9 లక్షల …
Read More »యువత నిద్ర చెడగొడుతున్న డాలీషా ఒంపుసొంపులు
పశ్చిమ బెంగాల్ మంత్రి మొలోయ్ ఘటక్ ఇళ్లపై సీబీఐ దాడులు
పశ్చిమబెంగాల్ కి చెందిన అధికార పార్టీ టీఎంసీ నేత.. ఆ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి మొలోయ్ ఘటక్ ఇళ్లపై సీబీఐ దాడులు నిర్వహిస్తున్నది. కోల్కతాలోని నాలుగు ప్రాంతాల్లో, అసన్సోల్లోని ఆయన ఇంట్లో ఏకకాలంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బొగ్గు కుంభకోణంలో మొలోయ్పై ఆరోపణల నేపథ్యంలో మొత్తం ఐదు ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఆయనను ఈడీ ప్రశ్నించింది. కాగా, రాష్ట్రంలో బొగ్గు స్మగ్లింగ్పై పార్టీ ప్రధాన కార్యదర్శి …
Read More »