ఏపీలో మంకీ పాక్స్ కలవరం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో మంకీపాక్స్ ఒకటి అనుమానిత కేసు నమోదయ్యింది. ఒడిశా నుండి ఉపాధి కోసం పల్నాడు జిల్లాకు వచ్చిన కుటుంబంలోని బాలుడు(8) ఒంటిపై దద్దుర్లు రావడంతో తల్లిదండ్రులు అతడిని గుంటూరు జీజీహెచ్లో చేర్పించారు. రెండువారాలు గడుస్తున్న దద్దుర్లు దక్కకపోవడంతో వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తూ బాలుడి నమూనాలను సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి వచ్చే రిపోర్టు ఆదారంగా …
Read More »మల్కాజిగిరిలో వ్యభిచారం -సడెన్ గా పోలీసులు ఎంట్రీ
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని మల్కాజిగిరి శారదానగర్ కాలనీ ఫేజ్-3లో వరదవాణి(60) నివాసముంటోంది. ఓ మహిళ (36) వరదవాణికి పరిచయం అయ్యింది. తాను వ్యభిచారం చేస్తానని, వచ్చిన డబ్బులో సగం ఇస్తానని ఒప్పందం చేసుకుంది. గురువారం రాత్రి వరదవాణి ఇంట్లో ఆమె వ్యభిచారం నిర్వహిస్తుండగా పోలీసులు దాడి చేశారు. మహిళతో పాటు భగవాన్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.1500 నగదును, 3 …
Read More »బాలయ్య మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్
తెలుగు సినిమా ఇండస్ట్రీలో హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో స్టార్ హీరో.. యువరత్న నందమూరి బాలకృష్ణ నటించనున్న మూవీలో కీలక పాత్ర కోసం బాలీవుడ్ కి చెందిన స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హాను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆమెకు డైరెక్టర్ కథ వినిపిస్తాడని సమాచారం. హైఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ చిత్రంలో 50 ఏళ్ల వయసున్న …
Read More »గ్యాంగ్ స్టర్ కథతో సూర్య మరో మూవీ
ప్రముఖ దర్శకురాలైన సుధ కొంగర దర్శకత్వంలో స్టార్ హీరో సూర్య మరో మూవీ చేయనున్నాడు. గ్యాంగ్ స్టర్ కథతో పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా మూవీ ఉంటుందని సుధ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. వీరిద్దరి కాంబినేషన్లో రూపొందిన ఆకాశం నీహద్దురా మూవీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇటీవలే ఐదు జాతీయ అవార్డులు వచ్చాయి. ప్రస్తుతం బాల డైరెక్షన్లో సూర్య చేస్తున్న వణంగాల్(తెలుగులో అచలుడు) పూర్తయ్యాక కొత్త మూవీ …
Read More »తెలుపు రంగు డ్రస్ లో మత్తెక్కిస్తున్న వేదిక అందాలు
ఏపీ టీడీపీ నేత ఇంట్లో పడిన దొంగలు-కాళ్లు చేతులు కట్టేసి మరి…?
ఏపీలోని బాపట్ల జిల్లా పర్చూరులో దోపిడీ దొంగలు స్వైరవిహారం చేశారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీకి చెందిన నేత రామ సుబ్బారావు ఇంట్లోకి ఆరుగురు దొంగలు చొరబడి కాళ్లు, చేతులు కట్టేసి దోపిడీకి పాల్పడ్డారు. కత్తులతో బెదిరించి మూడు ఏటీఎం కార్డులు, సెల్ఫోన్లు లాక్కున్న దొంగలు ఏటీఎం పిన్ నెంబర్లను సైతం తీసుకున్నారు. 14 సవర్ల బంగారం, రూ. 20 వేలు చోరీ చేసి పారిపోయారు.. దీంతో బాధితుడు …
Read More »దేశంలో కొత్తగా 20,409 కరోనా పాజిటీవ్ కేసులు
దేశంలో గడిచిన గత ఇరవై నాలుగంటల్లో కొత్తగా 20,409 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. 47 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసులు 4,39,79,730కి చేరగా, 5,26,258 మంది మరణించారు. ఇప్పటివరకు 4,33,09,484 మంది బాధితులు కోలుకున్నారు. మరో 1,43,988 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 22,697 మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
Read More »మెగా అభిమానులకు పండుగ లాంటి వార్త
‘జేమ్స్ బాండ్’ పాత్రలు అంటే ఒక్క తెలుగు సినిమా ఇండస్ట్రీనే కాదు యావత్ ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానుల్ని అలరించిన పాత్ర. అలాంటి పాత్రలో ఓ తెలుగు నటుడు కనిపిస్తే..? అంతకంటే అద్భుతం ఏముంటుంది? ఈ అవకాశం మెగా పవర్ స్టార్ .. స్టార్ హీరో రామ్చరణ్ని వరించే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది. ఆ పాత్రని సృష్టించిన చియో హోదారి కోకర్ ఇప్పుడు రామ్ చరణ్ని జేమ్స్ బాండ్ పాత్రకు …
Read More »మత్తెక్కిస్తున్న రాశీ ఖన్నా అందాలు
పార్లమెంట్ ఆవరణలో దోమతెరల్లో నిద్రపోయిన ఎంపీలు
నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదలపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేసిన విపక్ష ఎంపీలను వారం రోజుల పాటు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. 24 మంది ఎంపీలపై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేయాలని విపక్ష ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో 50 గంటల ధర్నా చేస్తున్నారు. అయితే పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద టెంటు వేసుకునేందుకు విపక్ష ఎంపీలకు అనుమతి లభించింది. దీంతో వాళ్లు ఓపెన్గానే నిద్రపోయారు. వర్షం పడడంతో పార్లమెంట్ …
Read More »