వీలుచైరులో వచ్చి మరి ఓటేసిన మాజీ ప్రధాని మన్మోహాన్ సింగ్
రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థిగా ముర్ము, విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ పోటీపడుతున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి పోలింగ్ ఈ రోజు ఉదయం మొదలయింది. సాయంత్రం ఐదుగంటల వరకు కొనసాగనున్నది.ఈ ఎన్నికల్లో భాగంగా భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వీలుచైరులో వచ్చి మరి పార్లమెంట్ లో తన ఓటేశారు. అయితే ఆయన ఆరోగ్యం బాగా క్షీణించినట్లు తెలుస్తోంది. పార్లమెంట్లో ఏర్పాటు చేసిన బ్యాలెట్ బాక్సులో ఆయన ఓటేశారు. వ్యక్తిగత …
Read More »ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి కేటీఆర్
16వ భారత రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ,విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్మా పోటి చేస్తున్న సంగతి విధితమే. ఈ ఎన్నికలకు సంబంధించి ఈ రోజు దేశ వ్యాప్తంగా పోలింగ్ జరుగుతుంది. ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ప్రాంగణాల్లో మంత్రులు,ఎమ్మెల్యేలు తమ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో కూడా రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ఉదయం ప్రారంభమైంది. శాసనసభ కమిటీ హాలులో ఏర్పాటు చేసిన పోలింగ్ …
Read More »మంత్రి జగదీష్ రెడ్డికి సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ‘మీకు హృదయపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో నిండు నూరేండ్లు ప్రజలకు సేవలందించాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను’ అని సీఎం కేసీఆర్ ప్రత్యేక సందేశాన్ని మంత్రి జగదీష్ రెడ్డికి అందజేశారు.
Read More »వైరల్ అవుతున్న అనసూయ గురించి సీక్రెట్
ETV జబర్దస్త్ లో యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకతను తెచ్చుకున్న బుల్లితెర క్రేజీ హాటెస్ట్ యాంకర్, సిల్వర్ స్క్రీన్ విలక్షణ నటీమణి అనసూయ భరద్వాజ్ . ఈ హాట్ యాంకర్ నటించిన తాజా చిత్రం ‘దర్జా’ .. కమెడియన్ నుండి హీరోగా ఎదిగిన సునీల్ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తుండగా పీయస్యస్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్పై సలీమ్ మాలిక్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమా జూలై …
Read More »వరలక్షీ శరత్కుమార్ కి కరోనా
ప్రముఖ తెలుగు కన్నడ సినీ నటి వరలక్షీ శరత్కుమార్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయం గురించి తానే స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో వీడియో ద్వారా తెలియజేసింది. తనకు కోవిడ్ వచ్చింది.. తనను కల్సినవారు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలి.. అందరూ కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. మాస్కులు, శానిటైజర్ తప్పనిసరిగా వాడాలిని సూచించింది.దీనిపై రాధిక శరత్ కుమార్ ‘టేక్ కేర్ వసూ’ అంటూ రీట్వీట్ చేసింది. …
Read More »ఆ Star Heroine సోదరుడితో ఇలియానా Dating-ఎవరతను..?
తెలుగు హిందీ అనే ఏ సినిమా ఇండస్ట్రీతో సంబంధం లేకుండా పలు భాషల్లో విభిన్న సినిమాలు చేసిన హాటేస్ట్ బక్కపలచు భామ.. అలనాటి అందాల నటి ఇలియానా .. యంగ్ అండ్ ఎనర్జిటిక్ యువహీరో రామ్ హీరోగా వచ్చిన ‘దేవదాస్’, తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘పోకిరి’, మాస్ మహరాజ్ రవితేజ హీరోగా వచ్చిన ‘కిక్’ వంటి సూపర్ డూపర్ …
Read More »దేశంలో మళ్లీ పెరిగిన కరోనా పాజిటీవ్ కేసులు
దేశంలో మళ్లీ కరోనా పాజిటీవ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 20,528 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్ కేసులు 4,37,50,599కి చేరాయి. ఇందులో 4,30,81,441 మంది బాధితులు కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,709 మంది కరోనా మహమ్మారి భారీన పడి మృతిచెందారు. మరో 1,43,449 కరోనా పాజిటీవ్ కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 49 మంది కరోనాకు …
Read More »ఎమ్మెల్సీ కవిత రాష్ట్ర ప్రజలకు బోనాల శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతతో కలిసి ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు.
Read More »క్లౌడ్ బరస్ట్పై సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ క్లౌడ్ బరస్ట్పై కీలక వ్యాఖ్యలు చేశారు. క్లౌడ్ బరస్ట్ అనే కొత్త పద్ధతి వచ్చిందన్నారు. క్లౌడ్ బరస్ట్పై ఏదో కొన్ని కుట్రలు ఉన్నట్లు చెబుతున్నారు. కుట్రలు ఎంత వరకు నిజమో తెలియదు. ఇతర దేశాల వాళ్లు కావాలని మన దేశంలో అక్కడక్కడ క్లౌడ్ బరస్ట్ చేస్తున్నారు. గతంలో లడాఖ్, లేహ్, ఉత్తరాఖండ్లో క్లౌడ్ బరస్ట్ చేశారు. గోదావరి పరివాహక ప్రాంతంపై కూడా క్లౌడ్ బరస్ట్ …
Read More »