కేంద్రంలోని ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రపతి కోటాలో కేంద్రం నలుగురిని రాజ్యసభకు నామినేట్ చేసింది. ఈ జాబితాలో ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా, ప్రముఖ కథా రచయిత కె. వి. విజయేంద్ర ప్రసాద్, పరుగుల రాణి పి.టి.ఉష ఉన్నారు. వీరితోపాటు ప్రముఖ సామాజిక వేత్త వీరేంద్ర హెర్డే కూడా రాజ్యసభకు నామినేట్ అయ్యారు. రాజ్యసభకు నామినేట్ అయిన వీరిని ప్రధాని నరేంద్ర మోదీ అభినందిస్తూ వరుస …
Read More »మహారాష్ట్ర తరహాలోనే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం
మహారాష్ట్ర తరహాలోనే తెలంగాణలోనూ బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆ పార్టీ నేత సువేందు అధికారి జోస్యం చెప్పారు. మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండేతో కలిసిన బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై ఆయన స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, తెలంగాణలోనూ మహారాష్ట్రలో ఉన్నట్లే బుజ్జగింపు రాజకీయాలున్నాయని, ఆయా రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని సువేందు అన్నారు.
Read More »సినిమాల్లో నటించడంపై నిత్యామీనన్ సంచలన వ్యాఖ్యలు
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ సినిమాల్లో నటించడంపై నటి నిత్యామీనన్ స్పందించింది. ‘ప్రేక్షకులు నన్ను ఇష్టపడితే.. భాషతో సంబంధం లేకుండా ఏ భాషలో సినిమా చేసినా చూస్తారు’ అని నిత్యామీనన్ చెప్పింది. కొందరు ఫ్యాన్స్ తనను తమతమ భాషల్లో సినిమా చేయాలని కోరడంపై ఆమె ఇలా రెస్పాండ్ అయింది. ఇటీవల భీమ్లానాయక్ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన నిత్యామీనన్ నటించి మెప్పించింది.
Read More »హైదరాబాద్ లో మరో విదేశీ సంస్థ భారీ పెట్టుబడులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో మరో విదేశీ సంస్థ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. విమానయాన రంగ ఉత్పత్తులను తయారుచేసే ఫ్రాన్స్ కు చెందిన దిగ్గజ సంస్థ శాఫ్రాన్ తన మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్ హాల్ (MRO) కేంద్రాన్ని ఏర్పాట చేసేందుకు హైదరాబాద్ ను ఎంచుకుంది. 15 కోట్ల అమెరికన్ డాలర్లతో ఈ విమాన ఇంజన్ల నిర్వహణ, మరమ్మత్తు కేంద్రాన్ని శాఫ్రాన్ ఏర్పాటు చేస్తుంది. ఇండియాలో తన …
Read More »ప్రజలపై ఆర్ధిక భారం మోపుతున్న మోడీ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారు : ఎమ్మెల్యే కేపి వివేకానంద్
కేంద్ర ప్రభుత్వం మరోసారి రూ.50 పెంచిన గ్యాస్ ధరలను నిరసిస్తూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని చింతల్ లో మహిళా నాయకురాలు చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పాల్గొన్నారు. మహిళలు ఖాళీ సిలిండర్ ల ముందు మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ బిజెపి కేంద్ర ప్రభుత్వం ప్రజలపై ఆర్ధిక భారం మోపుతూ ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. …
Read More »దేశంలో మరోసారి భారీగా పెరిగిన కరోనా కేసులు
దేశంలో రోజువారీ కరోనా కేసులు మరోసారి భారీగా పెరిగాయి. రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న పాజిటివ్ కేసులు మళ్లీ 19 వేలకు చేరువయ్యాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 18,930 మంది కరోనా పాజిటివ్లుగా నిర్ధారణ అయ్యారు. దీంతో మొత్తం కేసులు 4,35,66,739కు పెరిగాయి. ఇందులో 1,19,457 కేసులు యాక్టివ్గా ఉండగా, 4,29,21,977 మంది బాధితులు డిశ్చార్జీ అయ్యారు. ఇప్పటివరకు 5,25,305 మంది కరోనాతో మరణించారు.కొత్తగా 35 మంది మరణించగా, …
Read More »మత్తెక్కిస్తున్న హాట్ బ్యూటీ సోయగాలు
ఆకాశమే హద్దుగా చెలరేగిన ఆదా శర్మ అందాల ఆరబోత
ఫస్ట్ నైట్ గురించి ఆలియా భట్టు సంచలన వ్యాఖ్యలు
పెళ్లైనాక జరిగే ఫస్ట్ నైట్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హాటెస్ట్ హీరోయిన్ ఆలియా భట్టు. కరణ్ జోహార్ హోస్ట్ గా వచ్చే ‘కాఫీ విత్ కరణ్’ కార్యక్రమంలో ఈ హాటెస్ట్ హీరోయిన్ ఆలియా భట్ కు కరణ్ జోహర్ పర్సనల్ విషయాలపై ప్రశ్నలు వేశాడు. ‘పెళ్లికి ముందు నీ ఆలోచన ఏంటి? పెళ్లయ్యాక అది తీరిందా?’ అని అడగ్గా.. ‘ఫస్ట్ నైట్ అని ఏమీ …
Read More »దేశంలో మళ్లీ పెరిగిన కరోనా పాజిటీవ్ కేసులు
దేశంలో మళ్లీ కరోనా పాజిటీవ్ కేసులు పెరిగాయి. నిన్న మంగళవారం 13,086 కేసులు నమోదయిన సంగతి తెల్సిందే. అయితే తాజాగా కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 16,159కి పెరిగింది. దీంతో ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా మొత్తం కేసులు 4,35,47,809కి చేరాయి. ఇందులో 4,29,07,327 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,270 మంది కరోనా భారీన మరణించారు. అయితే గత కొన్ని రోజులుగా కరోనా బాధితులు భారీగా పెరుగుతుండటంతో …
Read More »