అమెరికాలోని వాషింగ్టన్ డీసీ లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి 64వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17 వ మహాసభలలో ముఖ్య అతిథిగా పాల్గొనడానికి వెళ్లిన మంత్రి కి అదే వేదిక మీద, వేలాది మంది ఎన్ ఆర్ ఐ లు, మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, చామకూర …
Read More »విభిన్న పాత్రలో హాట్ యాంకర్
ఒక పక్క యాంకర్గా మరోవైపు బుల్లి తెరను, ఇంకోవైపు సిల్వర్ స్క్రీన్ పై నటీమణిగా అటు వెండితెరను బ్యాలెన్స్ చేయడం హాట్ బ్యూటీ అనసూయ భరద్వాజ్ కే చెల్లింది. తాజాగా తాను ఓ మంచి పాత్ర పోషించినట్లు చెప్పుకుంటున్న ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ మూవీ సిద్ధమవుతుంది. అంతేకాకుండా మరోవైపు మెగాస్టార్ ‘గాడ్ఫాదర్’ చిత్రంలో కథను మలుపుతిప్పే ఓ కీలక పాత్ర చేస్తోందని టాక్. త్వరలో ‘పుష్ప 2’ …
Read More »మిస్ ఇండియా గా సిని శెట్టి
ఈ యేటి ఫెమినా మిస్ ఇండియా టైటిల్ను సిని శెట్టి గెలుచుకున్నది. కర్నాటకకు చెందిన ఈ సుందరి ఆదివారం జరిగిన వీఎల్సీసీ ఫెమినా మిస్ ఇండియా ఈవెంట్లో విన్నర్గా నిలిచింది. జియో వరల్డ్ సెంటర్లో జరిగిన వేడుకలో సిని శెట్టి తన అందాలతో మెస్మరైజ్ చేసింది. రాజస్థాన్కు చెందిన రూబల్ షేకావత్ తొలి రన్నరప్గా, యూపీకి చెందిన షినాటా చౌహాన్ సెకండ్ రన్నరప్గా నిలిచారు. ఫెమినా మిస్ ఇండియా ప్యానెల్లో …
Read More »దేశంలో కొత్తగా 16,135 కరోనా కేసులు
దేశంలో గడిచిన ఇరవై నాలుగంటల్లో కొత్తగా 16,135 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా యాక్టీవ్ కేసుల సంఖ్య 4,35,18,564కు చేరాయి. ఇందులో 4,28,79,477 మంది బాధితులు కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు. 5,25,223 మంది కరోనా మహమ్మారితో మృతిచెందారు. ఇప్పటివరకు మొత్తం దేశ వ్యాప్తంగా మరో 1,13,864 కరోనా పాజిటీవ్ కేసులు యాక్టివ్గా ఉన్నాయి. గత 24 గంటల్లో 24 మంది మరణించారు. 13,958 మంది బాధితులు …
Read More »కోర్టు మెట్లు ఎక్కిన సాయి పల్లవి
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్.. బక్కపలచు భామ సాయిపల్లవి కోర్టు మెట్లు ఎక్కారు. అయితే రియల్ లైఫ్లో కాదులెండి. రీల్ లైఫ్లో. ఇంతకీ ఆమెకు జరిగిన అన్యాయం ఏంటి? ఏ విషయంలో న్యాయం కోసం కోర్టుకు వెళ్లారు? అనే విషయాలు తెలియాలంటే ‘గార్గి’ సినిమా విడుదల వరకూ ఆగాల్సిందే. సాయిపల్లవి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గార్గి’. గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహించారు. కాలి వెంకట్, శరవణన్ …
Read More »మత్తెక్కిస్తున్న కృతిశెట్టి అందాలు
ఏపీలో ప్రధానమంత్రి నరేందర్ మోదీ పర్యటన
ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ఈరోజు సోమవారం విజయవాడలోని గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు ప్రధాని మోదీ . రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు విచ్చేసిన మోదీకి ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ , ఏపీ సీఎం వైఎస్ జగన్, డీజీపీ, ఏపీ బీజేపీ నాయకులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి హెలీకాప్టర్లో ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ , ఏపీ సీఎం …
Read More »ప్రధాని మోదీ ప్రశంసలు అందుకోవడం నాకు గర్వం –
ప్రధానమంత్రి నరేందర్ మోదీ తనను ప్రశంసించడం పట్ల టీమిండియా మాజీ కెప్టెన్ మిథాలీరాజ్ ఉబ్బితబ్బిబవుతోంది. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన మిథాలీని ‘భారత క్రికెట్కు రెండు దశాబ్దాలు సేవ చేశావు. ఎంతో ప్రతిభ ఉంటే తప్ప ఇది సాధ్యంకాదు. నీ ప్రతిభా సామర్థ్యాలు ఔత్సాహిక క్రీడాకారులకు స్ఫూర్తినిస్తాయి’ అని ప్రధాని కొనియాడారు. దీనికి రాజ్ స్పందిస్తూ ‘నాతోపాటు లక్షలాది మందికి మార్గదర్శకంగా నిలిచే ప్రధానినుంచి ఆ ప్రశంసలు అందుకోవడం …
Read More »అందాలను ఆరబోసిన రష్మి
అదే నాబలం – రాశీ ఖన్నా
పెద్దగా పరిచయమే లేకుండా చిన్న సినిమాతో ఎంట్రీచ్చి వెండితెర మీదకొచ్చేసి… ప్రేక్షకుల ఊహల్తో గుసగుసలాడారు రాశీ ఖన్నా. ఎనిమిదేళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న ఆమె ఆధ్యాత్మికత నుంచి ఓటీటీల వరకూ ABN ‘నవ్య’తో పంచుకున్న ముచ్చట్లివి… పరిశ్రమలోకి వచ్చి ఎనిమిదేళ్లయింది. ఎలా అనిపిస్తోంది? చాలా బాగుందండి. ఎనిమిది అనేది ఒక సంఖ్య మాత్రమే. కనీసం ఇరవై ఏళ్లయినా పరిశ్రమలో ఉండాలనుకొంటున్నాను. నిజం చెప్పాలంటే ఇంత దూరం ప్రయాణిస్తానని నేను …
Read More »