ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం యొక్క ఎనిమిదేండ్ల పాలనలో అంతా తిరోగమనమే అని తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ విమర్శించారు. ఈరోజు తెలంగాణ పర్యటనకు విచ్చేసిన విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్ధతుగా జలవిహార్లో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేందర్ మోదీ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని పేర్కొన్నారు. మోదీ..ప్రధానిగా కాకుండా దేశానికి సేల్స్మెన్గా …
Read More »తెలంగాణలో నిరుద్యోగులకు మరో శుభవార్త
తెలంగాణలో నిరుద్యోగుల కోసం ఇప్పటి వరకు 45,325 పోస్టుల భర్తీకి అనుమతులు ఇచ్చిన తెలంగాణ ఆర్థిక శాఖ , తాజాగా మరో 1663 ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.పోలీసు, ఫారెస్టు, ఫైర్, జైళ్లు, రవాణా, ఎక్సైజ్, పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, సాంఘీక సంక్షేమ శాఖ, విద్య, ఆరోగ్య శాఖల్లో ఖాళీల భర్తీకి అనుమతులు ఇచ్చిన ఆర్థికశాఖ ఇప్పుడు ఇంజనీరింగ్ విభాగంలో ఖాళీల భర్తీకి పచ్చ జెండా ఊపింది.ఇంజనీరింగ్ పట్టభద్రులకు ఇది …
Read More »ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ సవాల్
రానున్న రోజుల్లో దేశ వ్యాప్తంగా రాజకీయాలను మార్చాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో బరిలోకి దిగుతున్న విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా తెలంగాణ పర్యటన సందర్భంగా హైదరాబాద్ మహనగరంలోని జలవిహార్లో ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ప్రస్తుత ప్రధాన మంత్రి మోదీ ఈరోజు రాష్ట్రానికి వస్తున్నారు. మరో రెండు రోజులు పాటు ఉండి …
Read More »చంద్రబాబుపై పోటి గురించి హీరో విశాల్ క్లారిటీ
కోలీవుడ్ స్టార్ హీరో.. ప్రముఖ సినీ హీరో విశాల్ ఏపీలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార పార్టీ వైసీపీ తరపున మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం నుండి బరిలోకి దిగనున్నట్లు.. ఇప్పటికే అధికార వైసీపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా ఇటు సోషల్ మీడియా.. అటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొట్టిన సంగతి విదితమే. తనపై …
Read More »అభిమానులకు షాకిచ్చిన విజయ్ దేవరకొండ
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సృష్టించిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో రౌడీ స్టార్గా క్రేజ్ తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ .ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లైగర్’ . ‘సాలా క్రాస్ బ్రీడ్’ అనేది దీనికి ట్యాగ్ లైన్. ఈ చిత్రం పాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నారు. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రెడీ అవుతున్న ఈ మూవీ నుంచి తాజాగా …
Read More »దుమ్ము లేపుతున్న Ram’s ‘ది వారియర్’ ట్రైలర్
కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన అగ్ర దర్శకుడు ఎన్.లింగుస్వామి దర్శకత్వంలో పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ది వారియర్ . ఈ చిత్రంలో హీరోగా రామ్,హీరోయిన్ గా కృతిశెట్టి నటిస్తుండగా ఆదిపినిశెట్టి విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంగీతం రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించిన పోస్టు ప్రోడక్షన్ వర్క్స్ అంత …
Read More »జైల్లో నాపై లైంగిక దాడి జరిగింది -నటి సంచలన వ్యాఖ్యలు
చట్టవిరుద్ధంగా తనను అరెస్టు చేసిన పోలీసులు, జైల్లో తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని మరాఠీ నటి కేతకి చితాలే ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ను కించపరిచేలా ఉన్న పద్యా న్ని సామాజిక మాధ్యమాల్లో పెట్టారన్న ఆరోపణలపై కేతకిని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఏడాది మే 14న అరెస్టు చేయగా.. గత నెల 22న ఆమె బెయిల్పై విడుదలయ్యారు. అయితే.. జైల్లో పోలీసులు తనను …
Read More »సత్తా చాటిన రిషబ్ పంత్
T20 ఫార్మాట్ లో ఫామ్ లేమితో విమర్శలు ఎదుర్కొన్న టీమిండియా యువ ఆటగాడు రిషభ్ పంత్ ఇంగ్లాండ్ తో జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్ లో 111 బంతుల్లో 19 ఫోర్లు, 4 సిక్సర్లతో 146లతో మాత్రం టెస్ట్ క్రికెట్లో మాత్రం ధనాధన్ ఆటతీరును ప్రదర్శించాడు. బౌలర్ ఎవరైనా బౌండరీలే లక్ష్యంగా పంత్ బ్యాట్ ఝుళిపించడంతో 98/5 స్కోరు నుంచి భారత్ అద్వితీయంగా కోలుకుంది.అంతేకాకుండా రవీంద్ర జడేజా (83 బ్యాటింగ్) …
Read More »ప్రేక్షకులను మెప్పించే “పక్కా కమర్షియల్”
సినిమా: పక్కా కమర్షియల్ నటీ నటులు:గోపీచంద్,రాశీ ఖన్నా,రావు రమేష్,సత్య రాజ్ దర్శకుడు: మారుతి మ్యూజిక్: జేక్స్ బీజోయ్ సినిమాటోగ్రఫి: కర్మ్ చావ్లా నిర్మాత: బన్నివాస్ ప్రొడక్షన్ : గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ మ్యాచో స్టార్ గోపీచంద్, రాశీ ఖన్నా హీరో,హీరోయిన్లుగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘పక్కా కమర్షియల్’. మొదలైప్పటినుండి ఎన్నో అంచనాలను క్రియేట్ చేసిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేక్షకుడు అంచనాలను ఈ …
Read More »పెద్దమ్మ తల్లి వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి
మెదక్ మండలం మంబోజిపల్లీ గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ,సీఎం కెసిఆర్ గారి రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసారు. అనంతరం ముదిరాజ్ సంఘం అధ్యక్షులు నల్ల నర్సింలు మరియు ముదిరాజ్ సంగం సభ్యులు ఎమ్మెల్సీ గారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ మానస రాములు,ఉపసర్పంచ్ భోల సత్తయ్య,ముదిరాజ్ కుల పెద్దలు, …
Read More »