Home / rameshbabu (page 573)

rameshbabu

కాజల్ తల్లి కాబోతుందా..?

టాలీవుడ్ ముద్దుగుమ్మ..ముదురు అందాల రాక్షసి అయిన చందమామ కాజల్ అగర్వాల్ తాను ప్రెగ్నెంట్ అంటూ వస్తున్న వార్తలపై తొలిసారి స్పందించింది. ‘నా ప్రెగ్నెన్సీ గురించి సమయం వచ్చినప్పుడు కచ్చితంగా చెప్తాను. అమ్మతనం అనేది ఎంతో గొప్ప విషయం. దాని గురించి ఎంతో ఎగ్జిట్మెంట్, నర్వస్ ఫీల్ అవుతున్నా. నాకు పిల్లలు పుడితే ఎలా ఉంటుందనే భావన మరింత ఎమోషనల్కు గురి చేస్తోంది’ అని చెప్పుకొచ్చింది. గౌతమ్ కిచ్లూను కాజల్ గతేడాది …

Read More »

ఒకటే నిమిషంలో సీఎం ప‌ద‌వికి రాజీనామా చేస్తా- సీఎం కేసీఆర్

బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణ బిల్లు పాసైన‌ప్పుడు కేసీఆర్ ఓటేయ‌లేదు అని బండి సంజయ్ అంటున్నాడు.ఆయ‌న మాట‌లు వింటుంటే ఏం చేయాలో అర్థం కావ‌డం లేదు. తెలంగాణ ఉద్య‌మంలో నువ్వెక్క‌డ‌. నువ్వు ఎవ్వ‌నికి తెలుసు ఈ రాష్ట్రంలో. నీ ప‌త్తానే లేదు. ఇప్పుడొచ్చి దుంకుతా అంటే న‌డ‌వ‌దు. క‌థ తేల్చే దాకా నేనే మాట్లాడుతా. వ‌దిలిపెట్ట‌ను. ప్ర‌తి రోజు మాట్లాడుతా. గార‌డీ చేస్తామంటే …

Read More »

పక్కరాష్ట్రం వెళ్లి చేపల పులుసు తింటే తప్పా?.-CM KCR

‘రాయలసీమ కరువు ప్రాంతం. అక్కడకు నీళ్లు కావాలని గతంలో నేను వెళ్లి చెప్పిన మాట వాస్తవమే. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. కృష్ణానదిలో నీళ్లు లేవు. గోదావరిలో ఉన్న నీటిని ఇటు మళ్లించుకుందామని ఏపీ సీఎం జగన్మోహనరావుకు కూడా చెప్పా. ఈ విషయంలో ఏపీ సీఎంను హైదరాబా‌ద్‌కు పిలిపించి మరీ ఇదే విషయం చెప్పా. బేసిన్‌లు, భేషజాలు అడ్డం పెట్టం. తప్పకుండా సహకరిస్తాం అని చెప్పా’ అని సీఎం కేసీఆర్‌ …

Read More »

త్వరలో మరో 70 వేల ఉద్యోగాలు: సీఎం కేసీఆర్

తెలంగాణలో లక్షా 35 వేల ఉద్యోగాలు ఇచ్చామని, త్వరలో మరో 70 వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నామని ఇందుకోసం ఉద్యోగులను సర్దుబాటు చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. ధాన్యం కొనుగోళ్లపై ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. ఉద్యోగాల భర్తీ కోసం జోనల్‌ చట్టం తీసుకొచ్చామన్నారు. జోనల్‌ విధానం అమలు కారణంగా ఖాళీల భర్తీ కాస్త ఆలస్యమవుతోందని చెప్పారు. ‘‘ మేం చేయగలిగిందే చెబుతాం. కేంద్రం.. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలని చెప్పి …

Read More »

ఎవ‌రు గ‌ట్టిగా మాట్లాడితే వాళ్లు దేశ‌ద్రోహులా- సీఎం కేసీఆర్

భార‌తీయ జ‌న‌తా పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌పై సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. బండి సంజ‌య్ ఇవాళ మాట్లాడుతూ.. తాను అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్ప‌కుండా.. మిగ‌తా విష‌యాల‌న్ని మాట్లాడిండు. వ‌డ్ల గురించి మాట్లాడ‌కుండా.. సొల్లు పురాణం మాట్లాడిండు అని కేసీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. దీన్ని బ‌ట్టే తెలంగాణ రైతాంగం అర్థం చేసుకోవాలి. కేంద్రం మొండి వైఖ‌రి వీడ‌ట్లేదు. రైతుల ఉద్య‌మాలు కొన‌సాగుతున్నాయి. గ‌ట్టిగా నిల‌దీస్తే దేశ‌ద్రోహి. మ‌ద్ద‌తు …

Read More »

కేటీఆర్‌లాంటి నేత ఉంటే నాలాంటి వాళ్ల అవసరం ఉండదు : సోనుసూద్‌

కేటీఆర్‌లాంటి నేత ఉంటే తనలాంటి వాళ్ల అవసరం ఎక్కువగా ఉండని సినీ ప్రముఖ సినీ నటుడు సోనుసూద్‌ అన్నారు. సోమవారం హెచ్‌ఐసీసీలో కొవిడ్‌-19 వారియర్స్‌ సన్మాన కార్యక్రమం తెలంగాణ సోషల్‌ ఇంపాక్ట్‌ గ్రూప్‌ ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్, సినీ నటుడు సోనుసూద్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా సోనుసూద్‌ మంత్రి కేటీఆర్‌పై ప్రశంసలు కురిపించారు. కొవిడ్‌తో ఉద్యోగాలు, చదువులు, ఆత్మీయులను కోల్పోయిన వారు చాలా …

Read More »

ప్రతిపక్షాల మాటలు విని రైతులు ఆగం కావొద్దు: మంత్రి ఎర్రబెల్లి

తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్నదని, రైతు శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు. సోమవారం వరంగల్ జిల్లాలోని రాయపర్తి మండలం తిరుమరాయపల్లి, రాయపర్తి గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు మంత్రి. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఏ ఒక్క రైతు కూడా నష్టపోకుండా ప్రతిగింజను కొనుగోలు చేస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం దొడ్డు రకం వరి ధాన్యాన్ని …

Read More »

దేశంలో కొత్తగా 11,451 కరోనా కేసులు

దేశంలో గడిచిన 24 గంటల్లో 11,451 కొత్త కొవిడ్‌ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా 13,204 మంది బాధితులు మహమ్మారి నుంచి కోలుకొని డిశ్చార్జి అవగా.. మరో 266 మంది బాధితులు వైరస్‌ బారినపడి మృత్యువాతపడ్డారు. యాక్టివ్‌ కేసులు 262 రోజుల కష్టానికి చేరుకున్నాయని.. ప్రస్తుతం దేశంలో 1,42,826 యాక్టివ్‌ కేసులున్నాయని పేర్కొన్నది.మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 0.42శాతం మాత్రమే ఉన్నాయని.. రికవరీ రేటు …

Read More »

న్యూజిలాండ్ ఘన విజయం

T20 వరల్డ్ కప్ లో భాగంగా సెమీస్‌కు చేరాలంటే తప్పక నెగ్గాల్సిన పోరులో న్యూజిలాండ్‌ సమిష్టిగా సత్తాచాటింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ 8 వికెట్ల తేడాతో అఫ్గానిస్థాన్‌ను చిత్తు చేసి నాకౌట్‌కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌ ఫలితంతో అఫ్గాన్‌తో పాటు టీమ్‌ఇండియా సెమీస్‌ దారులు మూసుకుపోయాయి. మొదట బ్యాటింగ్‌ చేసిన అఫ్గాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 124 పరుగులు చేసింది. నజీబుల్లా జద్రాన్‌ (48 బంతుల్లో …

Read More »

త్రివిక్రమ్ దర్శకత్వంలో మెగాస్టార్

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన మెగాస్టార్ చిరంజీవి, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ది చాలా క్రేజీ కాంబినేషన్ అని అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఇంతకు ముందు చిరంజీవి ‘జై చిరంజీవా’ సినిమా కోసం త్రివిక్రమ్ కథ, మాటలు అందించిన సంగతి తెలిసిందే. ఆ  సినిమా రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ అందులోని కామెడీని ఇప్పటికీ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో త్వరలో త్రివిక్రమ్ దర్శకత్వంలో చిరంజీవి నటించే సినిమాకి సన్నాహాలు జరుగుతున్నట్టు టాక్. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat