‘హుజూరాబాద్ ఎమ్మెల్యేగా గెల్లు శ్రీనివాస్ గెలుపు ఖాయమైపోయింది. ఆయన 25 వేల ఓట్ల మెజారిటీ సాధించబోతున్నారు. బుధవారం ఉదయమే మనకు అందిన తాజా సర్వేల్లో ఈ విషయం తేటతెల్లమైంది’ అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. ఏ సర్వే చూసినా టీఆర్ఎస్ గెలుపు ఖాయమని చెప్తున్నదని, చివరికి బీజేపీ వాళ్ల సర్వేలో కూడా ఇదే తేలడంతో కొంత మంది ఆ పార్టీ నాయకులు ఫోన్లు నేలకేసి కొట్టుకుంటున్నారని తెలిపారు. …
Read More »ఖాయమైన గెల్లు శ్రీను గెలుపు
అబద్ధాలకు, కుటిలనీతికి కాలం చెల్లిపోతున్నదా? అభివృద్ధి, సంక్షేమానికే హుజూరాబాద్ ఓటర్లు ఓటు వేయబోతున్నారా? ఇంటిపార్టీకే అండగా నిలువాలని నిర్ణయించుకొన్నారా? హుజూరాబాద్లో ఎవరి నోట విన్నా ఇవే మాటలు వినిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్పై అచంచలమైన విశ్వాసం విస్పష్టంగా కనిపిస్తున్నది. ఉప ఎన్నిక ఏకపక్షంగా జరుగబోతున్నదని తేలిపోయింది. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ గెలుపు ఖాయమైందని టీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తంచేస్తున్నారు. మోయలేని భారంగా మారిన గ్యాస్బండకు దండం పెట్టి బీజేపీని కోదండమెక్కించాలని …
Read More »నల్ల చట్టాలు మాకొద్దు … కాళేశ్వరం ప్రాజెక్టు రైతులకు అక్షయపాత్ర
కెనడాలో ఉన్న అత్యంత పెద్దదైన ఎత్తిపోతల పథకానికి మించి సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి ప్రపంచ రికార్డును అధిగమించారని ప్రముఖ సినీ నటుడు, దర్శక, నిర్మాత ఆర్ నారాయణమూర్తి అన్నారు. జనగామలో స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులతో కలిసి ఓ థియేటర్లో ‘రైతన్న’ సినిమాను తిలకించారు.ఆ తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు దేశం కట్టింది కాదన్నారు. వేరుపడి బాగుపడుతున్న ఒక రాష్ట్రం సొంతంగా …
Read More »సిలిండర్కు దండం పెట్టండి.. కారు గుర్తుకు ఓటెయ్యండి -మంత్రి KTR
‘ఆప్ ఓట్ కర్నే కే లియే జా రహే హైనా.. జరా గ్యాస్ సిలిండర్ కో నమస్కార్ కర్కే జావో’.. 2014 సార్వత్రిక ఎన్నికల సభల్లో కనపడ్డ ప్రతి మైకులోనూ మోదీ ప్రజలకు ఇచ్చిన పిలుపు ఇది. అప్పుడు సిలిండర్ ధర సుమారు రూ.410 ఉన్నది. ఆ ధరే ఎక్కువంటూ మోదీ తెగ బాధపడిపోయారు. ఇది 2021. ఇవాళ గ్యాస్ ధర రూ.వెయ్యి దగ్గర్లోకి చేరింది. ఇప్పుడు ఓటర్లు సిలిండర్కు …
Read More »దేశానికి ఆదర్శంగా నిలిచేలా రైతు సంక్షేమ పథకాలు
దేశానికి ఆదర్శంగా నిలిచేలా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో రైతు సంక్షేమ పాలన కొనసాగిస్తున్నారని ప్రజాతినిధులు పేర్కొన్నారు. జిల్లాలోని పలుచోట్ల మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం విముఖంగా ఉన్నప్పటికీ, రైతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దని, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు.సిరికొండ …
Read More »హుజురాబాద్ లో ప్రచారానికి నేటితో తెర..
కొవిడ్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని పోలింగ్కు 72 గంటల ముందే ప్రచారానికి తెరదించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో బుధవారం సాయంత్రం ఐదు గంటల తరువాత హుజూరాబాద్లో మైకులన్నీ మూగబోనున్నాయి. స్థానికేతరులంతా నియోజకవర్గాన్ని విడిచిపోవాల్సి ఉంటుంది. సాధారణంగా ఏ ఎన్నిక జరిగినా.. పోలింగ్కు 48 గంటల ముందు వరకు ప్రచారం చేసుకోవచ్చు. కానీ తాజాగా ఎన్నికల సంఘం మాత్రం ఈ గడువును 72 గంటలకు పొడిగించడం గమనార్హం. ఈసీ …
Read More »తెలంగాణలో ఆదర్శంగా ఆ “ఊరు”
ఈ ఊరు.. ఆ ఊరు అని లే కుండా ఏ ఊరు చూసినా రోడ్ల మీద ధాన్యం అరబోతలు సర్వ సాధారణమయ్యాయి. ఇది రైతన్నలకు తప్పనిసరి పరిస్థితి కావచ్చు. కానీ దీని మూలంగా తరచూ రోడ్డు ప్ర మాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఎంతో మంది ప్రాణాలు పోయిన సందర్భాలూ ఉన్నాయి. ఇది అందరితో పాటు రైతులనూ ఆవేదనకు గురి చేస్తున్న ఆంశమే. ఇలాంటి తప్పనిసరి పరిస్థితులు అందరిలాగే ఉప్లూర్ రైతన్నలకూ …
Read More »విండీస్ పై దక్షిణాఫ్రికా ఘన విజయం
టీ20 ప్రపంచకప్ సూపర్ 12 పోటీల్లో భాగంగా విండీస్తో జరిగిన మ్యాచ్లో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. పొలార్డ్ సేన నిర్దేశించిన 144 పరుగుల విజయ లక్ష్యాన్ని రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి మరో 10 బంతులు మిగిలి ఉండగానే అందుకుంది. నాలుగు పరుగుల వద్ద కెప్టెన్ తెంబా బవుమా (2) రనౌట్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన డుసెన్తో కలిసి రీజా హెండ్రిక్స్తో జట్టును విజయం దిశగా …
Read More »పూరీ,చార్మీలకు ముంబైలో వింత అనుభవం
డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహర్తో కలిసి పూరి, ఛార్మీ నిర్మిస్తోన్న చిత్రం ‘లైగర్’. ఈ చిత్రం ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా కోసం ఏకంగా ముంబైకే మకాం మార్చేశారు ఛార్మీ అండ్ పూరి. అక్కడి నుండే సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు. అయితే తాజాగా ముంబై వీధుల్లో కారులో వెళుతున్న …
Read More »‘సర్కారు వారి పాట’ తాజా Update
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. ప్రిన్స్ మహేష్బాబు, కీర్తిసురేష్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. ప్రస్తుతం స్పెయిన్లో షూటింగ్ జరుగుతోంది. సెట్లో మహిళా డ్యాన్సర్లతో ఆయన డ్యాన్స్ చేస్తున్న వీడియో నెట్టింట వైరలయింది. కీర్తిసురేష్తో తాను మాట్లాడుతూ ఉన్న ఫొటోను నమ్రతా శిరోద్కర్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ఈ చిత్రానికి పరశురామ్ దర్శకుడు.
Read More »