Home / rameshbabu (page 600)

rameshbabu

కార్గో పార్శిల్ సేవ‌ల ద్వారా ఆదాయం రూ. 62.02 కోట్లు

టీఎస్ ఆర్టీసీ ప్ర‌వేశ‌పెట్టిన కార్గో పార్శిల్ సేవ‌ల ద్వారా ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన ఆదాయం రూ. 62.02 కోట్లు అని రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ తెలిపారు. శాస‌న‌స‌భ‌లో ప్రశ్నోత్త‌రాల సంద‌ర్భంగా ఆర్టీసీ కార్గో పార్శిల్ సేవ‌ల‌పై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి అజ‌య్ కుమార్ స‌మాధానం ఇచ్చారు. కార్గో పార్శిల్ స‌ర్వీసుల‌తో క‌స్ట‌మ‌ర్లు సంతోషంగా ఉన్నారు. రాష్ట్రంలో హోం పిక‌ప్, హోం డెలివ‌రీ పార్శిల్ …

Read More »

కాంగ్రెస్ MLA భ‌ట్టి విక్ర‌మార్క‌పై CM కేసీఆర్ Fire

కాంగ్రెస్ ఎమ్మెల్యే భ‌ట్టి విక్ర‌మార్క‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ మండిప‌డ్డారు. శాస‌న‌స‌భ‌లో ప‌ల్లె, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తిపై స్వ‌ల్ప‌కాలిక చ‌ర్చ సంద‌ర్భంగా భ‌ట్టి విక్ర‌మార్క మాట్లాడుతూ.. ఉపాధి హామీ నిధుల‌ను దారి మ‌ళ్లిస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య‌ల‌పై సీఎం కేసీఆర్ క‌ల‌గ‌జేసుకున్నారు. భ‌ట్టి విక్ర‌మార్క స‌భ‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారు. అది వారి అవ‌గాహ‌న లోప‌మైనా ఉండాలి. పంచాయ‌తీరాజ్ అని మ‌నం పిలుస్తాం. కేంద్రంలో రూర‌ల్ డెవ‌ప‌ల్‌మెంట్ అని పిలుస్తాం. కేంద్రం నుంచి వ‌చ్చే …

Read More »

కాంగ్రెస్‌, బీజేపీల నుంచి టీఆర్ఎస్‌లోకి భారీగా వ‌ల‌స‌లు

హుజూరాబాద్ ఓటర్లూ ఉద్య‌మ‌పార్టీవైపే చూస్తున్నారు. ఇందుకు నిద‌ర్శ‌నం ఇటీవ‌ల పార్టీలోకి పెరిగిన చేరిక‌లే. తాజాగా ఇల్లందకుంట మండలం రాచ‌ప‌ల్లి, సింగ‌పురం గ్రామాల‌కు చెందిన 300 మంది కాంగ్రెస్‌, బీజేపీ కార్య‌క‌ర్త‌లు మంత్రి హ‌రీశ్‌రావు స‌మ‌క్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. ఆయా సామాజిక వర్గాల ఓటర్లు సైతం గెల్లు గెలుపు తమ బాధ్య‌త అంటూ ప్రకటిస్తున్నారు. రాచపల్లికి చెందిన యువనేత అశోక్ యాదవ్‌ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యాదవులు, ముస్లింలు 150 మంది …

Read More »

దేశం గర్వించదగ్గ చేనేత కళాకారులు తెలంగాణ రాష్ట్రం సొంతం – మంత్రి కేటీఆర్

చేనేత రంగంలో విశిష్ట సేవలందించిన భారత ప్రభుత్వ జాతీయ అవార్డు గ్రహీతలు కొలను పెద్ద వెంకయ్య, కొలను రవీందర్, గజం భగవాన్ మరియు మెరిట్ సర్టిఫికెట్ విజేతలు సాయిని భారత్, దుద్యాల శంకర్, తడక రమేష్ గార్లను చేనేత మంత్రి కేటీఆర్ గారు అసెంబ్లీ లోని తన ఛాంబర్లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ గారు మాట్లాడుతూ తమ వృత్తి నైపుణ్యంతో తెలంగాణ రాష్ట్రానికి గొప్ప పేరుప్రఖ్యాతి …

Read More »

హుజూరాబాద్‌ కోట.. గులాబీ తోట.. అన్ని ఎన్నిక‌ల్లోనూ తిరుగులేని టీఆర్ఎస్

హుజూరాబాద్‌ గులాబీ పార్టీకి కంచుకోట. టీఆర్‌ఎస్‌కు విజయాల పూలబాట. ఆవిర్భావం రోజుల నుంచి హుజూరాబాద్‌ అండగా నిలవడం మరువలేదు. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన ఉద్యమపార్టీతో ఇక్కడి ప్రజానీకం మమేకమవుతున్నది. రాష్ట్రంలో, కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా హుజూరాబాద్‌ ఓటర్లు మాత్రం తెలంగాణ రాష్ట్ర సమితికి మద్దతు ఇస్తూ వస్తున్నారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి దళపతి కేసీఆర్‌కు హుజూరాబాద్‌ నియోజకవర్గ ప్రజలు అండగా ఉంటున్నారు. ఎన్నిక ఏదైనా గులాబీ …

Read More »

Junior NTR సంచలన నిర్ణయం

అక్టోబ‌ర్10న జ‌ర‌గ‌నున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ప్ర‌చారాల‌లో వేడి పెరుగుతుంది. మాట‌ల తూటాలు పేలుస్తూ ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు చేసుకుంటున్నారు.ఈ సారి అధ్య‌క్ష బ‌రిలో మంచు విష్ణు, ప్ర‌కాశ్ రాజ్ ఉండ‌గా వీరు ఓట‌ర్లని ఆకర్షించేందుకు అన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ప్ర‌కాశ్ రాజ్‌కి మెగా ఫ్యామిలీ స‌పోర్ట్ ఉన్న‌ట్టు తెలుస్తుండ‌గా, మంచు విష్ణు ప‌లువురు ప్ర‌ముఖుల స‌పోర్ట్ కోసం వారి ఇంటికి వెళ్లి క‌లిసి …

Read More »

చైతూ-సమంత విడాకులపై సమంత ఫాదర్ “సంచలన వ్యాఖ్యలు”

టాలీవుడ్ మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్ అక్కినేని నాగ చైత‌న్య‌- స‌మంత విడాకుల వ్య‌వ‌హారం ఎంత చ‌ర్చ‌నీయాంశంగా మారిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌నక్క‌ర్లేదు. అక్టోబ‌ర్ 2న తాము విడిపోతున్న‌ట్టు ఈ జంట ప్ర‌క‌టించ‌గా, ఈ నిర్ణ‌యంపై చాలా మంది ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. నాగచైతన్య, సమంతలు విడిపోవటం నిజంగా దురదృష్టకరమని సినీ నటుడు, నాగచైతన్య తండ్రి అక్కినేని నాగార్జున విచారం వ్యక్తం చేశారు. తాజాగా స‌మంత తండ్రి స్పందించారు. విడాకుల విష‌యం తెలిసి …

Read More »

అభివృద్దే మంత్రి “పువ్వాడ” బ్రాండ్

అభివృద్ధి చేయటంలో ఇతరులకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ “బ్రాండ్” అంబాసిడర్. 67 ఏళ్లలో ఏ నాయకుడు చేయలేని పనులు 7 ఏళ్లలో చేసి చూపించిన ఏకైక నాయకుడు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఎన్నో సంవత్సరాల నుంచి చేయలేని అభివృద్ధి పనులను ఆయన గడిచిన ఆరు సంవత్సరాల కాలంలో అత్యద్భుతంగా అభివృద్ధి చేసి ప్రజలకు అందించారు మౌలిక వసతులు కల్పించడంలో సఫలీకృతులయ్యారు మరియు ప్రజలు దీర్ఘకాలంగా పడుతున్న ఇబ్బందులను …

Read More »

సింగరేణి కార్మికులకు రూ.72, 500 బోనస్

దేశవ్యాప్తంగా బొగ్గు పరిశ్రమల కార్మికులకు లాభాల ఆధారిత బోనస్ (పీఎల్ ఆర్) రూ.72, 500 చెల్లించేందుకు కోల్ ఇండియా, సింగరేణి యాజమాన్యాలు అంగీకరించాయి. ఈ మేరకు ఢిల్లీలో జాతీయ కార్మిక సంఘాలతో యాజమాన్యాలు బోనస్‌పై చర్చించి పరస్పర అంగీకారానికి వచ్చాయి. గతేడాది బోనస్ రూ.68,500గా నిర్ణయించగా ఈసారి బోనస్ మొత్తాన్ని పెంచారు.ఈ నిర్ణయంతో సింగరేణి వ్యాప్తంగా 43 వేల మంది కార్మికులకు లబ్ధి కలగనుంది.

Read More »

కూలీ నుంచి ఓనర్‌గా..

 దళితబంధు పథకం దళితుల దశ మార్చేస్తున్నది. నిన్నామొన్నటి దాకా వ్యవసాయ కూలీలుగా, చిన్నాచితక పనులు చేసుకొంటూ కుటుంబాలను పోషించుకున్న వారికి ఆర్థిక భరోసా ఇస్తున్నది. ఆగస్టు 16న సీఎం కేసీఆర్‌ హుజూరాబాద్‌ శాలపల్లిలో దళితబంధు పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించారు. అదే రోజు తొలి దళితబంధు లబ్ధిదారుల్లో జమ్మికుంటకు చెందిన సంధ్య-గంగయ్య ఎంపికయ్యారు. అనంతరం జరిగిన సర్వేలో సూపర్‌మార్కెట్‌ పెట్టనున్నట్టు సంధ్య అధికారులకు తెలుపగా, వారు ఓకే చేశారు. సూపర్‌ మార్కెట్‌కు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat