Home / rameshbabu (page 669)

rameshbabu

హుజురాబాద్‌లో ప్రవేశపెట్టిన పథకాలన్నీ గత బడ్జెట్లో పెట్టినవే

హుజురాబాద్‌ నుంచి ప్రవేశపెట్టనున్న పథకాలన్నీ గత బడ్జెట్‌లోనివేనని శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్‌ రెడ్డి అన్నారు. చిట్యాల మండల కేంద్రంలో గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రెస్ మీట్‌లో మాట్లాడారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. రాబోయే రోజుల్లో సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీ మాత్రమే అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. ఈ జిల్లాకు సంబంధించిన మంత్రితో …

Read More »

త్వ‌ర‌లోనే చేనేత బీమా ప్రారంభం

నేత‌న్న సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నారు అని మంత్రి కేటీఆర్ తెలిపారు. చేనేత బీమా కూడా త్వ‌ర‌లోనే ప్రారంభిస్తామ‌న్నారు. ఈ ప‌థ‌కం కింద రూ. 5 ల‌క్ష‌ల బీమా సౌక‌ర్యాన్ని క‌ల్పిస్తామ‌న్నారు. నేత‌న్న‌కు చేయూత కార్య‌క్ర‌మం అమ‌ల‌వుతుంద‌న్నారు. దీని ద్వారా క‌రోనా కాలంలో 26 వేల కుటుంబాల‌కు 110 కోట్లు ఇచ్చి ఆదుకున్నామ‌ని పేర్కొన్నారు.సిరిసిల్ల అప‌రెల్ పార్కులో గోక‌ల్‌దాస్ ఇమెజేస్ ఫ్యాక్ట‌రీ నిర్మాణానికి శంకుస్థాప‌న …

Read More »

అప‌రెల్ పార్కులో 10 వేల మందికి ఉపాధి

సిరిసిల్ల అప‌రెల్ పార్కులో గోక‌ల్‌దాస్ ఇమెజేస్ ఫ్యాక్ట‌రీ నిర్మాణానికి శంకుస్థాప‌న చేసిన ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి శ్రీ కేటీఆర్. ఈ సంద‌ర్భంగా అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో మంత్రి కేటీఆర్ ప్ర‌సంగించారు. అప‌రెల్ పార్కులో 10 వేల మందికి ఉపాధి క‌ల్పిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.ఈ సందర్భంగా మంత్రి శ్రీ కేటీఆర్ మాట్లాడుతూ… 2005లో నాటి సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి అప‌రెల్ పార్కు పెడుతామ‌ని మాటిచ్చారు. కానీ అమ‌లు చేయ‌లేదు. …

Read More »

ఏపీలో నైట్ కర్ఫ్యూ

ఏపీలో నైట్ కర్ఫ్యూ పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కరోనా కేసులు పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో ఆగస్టు 14 వరకు కర్ఫ్యూను పొడిగించింది ఏపీ ప్రభుత్వం.. ఇందులో భాగంగా  రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూను అమలు చేయాలని ప్రభుత్వం సూచించింది. కర్ఫ్యూ ఆదేశాలు కఠినంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఎస్పీ, సీపీలను ప్రభుత్వం ఆదేశించింది.

Read More »

భారత జట్టులో కరోనా కలకలం

శ్రీలంక పర్యటనలో ఉన్న భారత జట్టులో కరోనా కలకలం రేపుతోంది. కరోనా సోకి కృనాల్ పాండ్యా ఇప్పటికే ఐసోలేషన్లో ఉండగా.. కృనాల్తో సన్నిహితంగా మెలిగిన చాహల్, కృష్ణప్ప గౌతమ్లకు కూడా పాజిటివ్ వచ్చింది. వీరితో పాటు కృనాల్తో సన్నిహితంగా ఉన్న హార్దిక్ పాండ్యా, పృథ్వీషా, సూర్య కుమార్ యాదవ్, దీపక్ చాహర్, మనీష్ పాండే, ఇషాన్ కిషన్ ప్రస్తుతం శ్రీలంకలోనే ఐసోలేషన్లో ఉన్నారు.

Read More »

కండోమ్ వాడి స్వర్ణం గెలిచింది

చదవడానికి వింతగా ఉన్న కానీ ఇదే నిజం.. అసలు విషయం ఏంటంటే టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణం నెగ్గిన కయాకింగ్ ప్లేయర్ జెస్సికా ఫాక్స్(AUS).. తను ఎదుర్కొన్న ఓ సమస్యకు కండోమ్ సహాయం చేసినట్లు తెలిపింది. రేస్ వల్ల పడవ ముందు భాగం దెబ్బతిందని, దీంతో వేగం తగ్గకూడదని కోచ్ పిండి పదార్థం అంటించినట్లు తెలిపింది. అది కూడా నీటిలో నిలవదని తెలిసి.. తానే కొన భాగానికి కండోమ్ తొడిగినట్లు చెప్పింది. …

Read More »

అదిరిపోయిన ‘శ్రీదేవి సోడా సెంటర్’ హీరోయిన్ ఫస్ట్ లుక్

యంగ్ హీరో సుధీర్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’. ఇందులో నటిస్తున్న హీరోయిన్‌ని చిత్ర బృందం రివీల్ చేసింది. కరుణ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను 70ఎం ఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. కంప్లీట్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ‘శ్రీదేవి సోడా సెంటర్’ మూవీలో ఆనంది సోడాల శ్రీదేవిగా నటిస్తోంది. సోషల్ మీడియా ద్వారా మేకర్స్ ఈ విషయాన్ని తెలుపుతూ ఆమె లుక్ రిలీజ్ చేశారు. …

Read More »

పోసాని కృష్ణ‌ముర‌ళికి కరోనా పాజిటీవ్

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సీనియ‌ర్ న‌టుడు, ద‌ర్శ‌కుడు పోసాని కృష్ణ‌ముర‌ళి, ఆయ‌న కుటుంబ‌స‌భ్యుల‌కు క‌రోనా పాజిటివ్ గా నిర్దార‌ణ అయింది. ప్ర‌స్తుతం పోసానితోపాటు ఆయ‌న‌ కుటుంబ‌స‌భ్యులు గ‌చ్చిబౌలిలోని ఏసియ‌న్ గ్యాస్ట్రో ఎంట‌రాల‌జీ ఆస్ప‌త్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో పోసాని ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. క‌రోనాతో ఆస్ప‌త్రిలో చేర‌డం వ‌ల్ల తాను న‌టించాల్సిన సినిమాల‌కు అంత‌రాయం ఏర్ప‌డుతుండ‌టంతో ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు క్ష‌మాప‌ణలు చెప్పారు.ప్ర‌స్తుతం రెండు పెద్ద సినిమాల‌తోపాటు …

Read More »

భార‌తీ ఎయిర్‌టెల్‌కు గ‌ట్టి షాక్

దేశంలోని టెలికం ప్రొవైడ‌ర్ భార‌తీ ఎయిర్‌టెల్‌కు గ‌ట్టి షాక్ త‌గిలింది. గ‌త మే నెల‌లో భార‌తీ ఎయిర్‌టెల్‌తోపాటు వొడాఫోన్ ఐడియా భారీగా స‌బ్‌స్క్రైబ‌ర్ల‌ను కోల్పోయాయి. టెలికం సెన్సేష‌న్ రిల‌య‌న్స్ జియో మాత్రం గ‌త మే నెల‌లో 35.5 ల‌క్ష‌ల స‌బ్‌స్క్రైబ‌ర్ల‌ను జ‌త చేసుకున్న‌ది. మ‌రోవైపు భార‌తీ ఎయిర్ టెల్ 43.16 ల‌క్ష‌ల యూజ‌ర్ల‌ను కోల్పోయింది. గ‌తేడాది జూన్ త‌ర్వాత ఎయిర్ టెల్ ఇంత భారీ సంఖ్య‌లో స‌బ్‌స్క్రైబ‌ర్ల‌ను కోల్పోవ‌డం ఇదే …

Read More »

పవన్ కోసం నిత్యామీనన్

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘అయ్యప్పనుం కోషియం’ తెలుగు రీమేక్. ఈ సినిమాలో పవన్‌కి జంటగా నటిస్తున్న టాలెంటెడ్ హీరోయిన్ నిత్యా మీనన్ ప్రాజెక్ట్‌లో జాయిన్ అయినట్టు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. యంగ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. పవర్ స్టార్ మరోసారి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat