Home / rameshbabu (page 695)

rameshbabu

ఏపీతోనే కాదు.. దేవుడితోనైనా కొట్లాడి కృష్ణా నీళ్లు అందిస్తాం – మంత్రి కేటీఆర్

ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాలోని ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గాన్ని స‌స్య‌శ్యామ‌లం చేసేందుకు.. ఏపీతోనే కాదు.. దేవుడితోనైనా కొట్లాడి కృష్ణా నీళ్లు అందిస్తామ‌ని రాష్ర్ట ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఉండ‌గా ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాకు అన్యాయం జ‌ర‌గ‌నివ్వ‌మ‌ని తేల్చిచెప్పారు. కృష్ణా జ‌లాల‌పై రాజీప‌డే ప్ర‌స‌క్తే లేదు.. చ‌ట్ట‌ప్ర‌కారం రావాల్సిన నీటివాటాను సాధించుకుంటాం అని పున‌రుద్ఘాటించారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేస్తాము అని …

Read More »

ఓ వ్యక్తిని ప్రేమించాను-అనుపమ పరమేశ్వరన్‌

మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్‌ ఎక్కువగా ప్రేమకథల్లోనే నటించారు. ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు ఆ నేపథ్యానికి చెందినవే! చాలాకాలంగా ఆమె ప్రేమలో ఉందనే వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటి వరకూ ఆమె అలాంటిది ఏమీ లేదని చెప్పుకొచ్చారు. తాజాగా ఆమెకు ప్రేమ ఉండేదని, కొన్ని కారణాల వల్ల విఫలం అయిందని ఆమె తెలిపారు. శనివారం ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు. తెలుగు పాటలు పాడి అలరించారు. ఆ …

Read More »

నారాయణపేటలో అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్‌ శ్రీకారం

 నారాయణపేట జిల్లాలో మంత్రి కేటీఆర్‌ పలు అభివృద్ధి పనులకు ఇవాళ శ్రీకారం చుట్టారు. పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి జిల్లా కేంద్రంలో పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ ఉదయం హైదరాబాద్‌ బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో నారాయణపేట జిల్లా పర్యటనకు బయలుదేరిన కేటీఆర్‌.. 10 గంటలకు నారాయణపేట మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి జిల్లా ఆస్పత్రిలో …

Read More »

చిల్డ్ర‌న్స్, సైన్స్ పార్కును ప్రారంభించిన మంత్రి కేటీఆర్

నారాయ‌ణ‌పేట జిల్లాలో రాష్ర్ట ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ప‌ర్య‌టిస్తున్నారు. జిల్లా కేంద్రంలో ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి నిధుల‌తో నిర్మించిన చిల్డ్ర‌న్స్, సైన్స్ పార్కును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మాల్లో మంత్రులు నిరంజ‌న్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మ‌న్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు రాజేంద‌ర్ రెడ్డి, చిట్టెం రామ్మోహ‌న్ రెడ్డి, గువ్వ‌ల బాల‌రాజు, ఆల వెంక‌టేశ్వ‌ర్ రెడ్డి, ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డి, ఎమ్మెల్సీలు క‌సిరెడ్డి నారాయ‌ణ రెడ్డి, …

Read More »

‘నవరస’ త‌మిళ వెబ్ సిరీస్‌ టీజ‌ర్ విడుదల

‘నవరస’ త‌మిళ వెబ్ సిరీస్‌ టీజ‌ర్ రిలీజైంది. 9 మంది క‌థ‌ల‌తో న‌వ‌ర‌స పేరుతో మ‌ణిర‌త్నం ఓ వెబ్‌సిరీస్‌ను రూపొందిస్తున్న విష‌యం తెలిసిందే. ఆ టీజ‌ర్ కోసం వాడిన టైటిల్ ట్రాక్ కూడా ట్రెండింగ్‌లో మారుమోగుతోంది. ఈ సిరీస్‌కు ఏఆర్ రెహ్వాన్ మ్యూజిక్ అందించారు. గౌతమ్‌మీనన్‌, బెజోయ్‌ నంబియార్‌, కార్తిక్‌ సుబ్బరాజ్‌, కార్తిక్‌ నరేన్‌, కేవీ ఆనంద్‌, రతీంద్రన్‌ప్రసాద్‌, హరితాసాలిమ్‌, అరవిందస్వామి ఒక్కో భాగానికి దర్శకత్వ బాధ్యతల్ని తీసుకుంటున్నారు. ఆగ‌స్టు …

Read More »

నారాయ‌ణ‌పేట‌లో ప‌ర్య‌టిస్తున్న మంత్రి కేటీఆర్

నారాయ‌ణ‌పేట జిల్లా కేంద్రంలో రాష్ర్ట ఐటీ, పురపాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ప‌ర్య‌టిస్తున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలు చేశారు. నారాయ‌ణ‌పేట జిల్లా ఆస్ప‌త్రిలో చిన్న‌పిల్ల‌ల ఐసీయూ వార్డును కేటీఆర్ ప్రారంభించారు. స‌మీకృత మార్కెట్‌కు, అమ‌ర‌వీరుల స్మార‌క పార్కుకు శంకుస్థాప‌న చేశారు. ఈ కార్య‌క్ర‌మాల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే రాజేంద‌ర్ రెడ్డి, క‌లెక్ట‌ర్ హరిచంద‌న‌తో పాటు ప‌లువురు నాయ‌కులు, అధికారులు పాల్గొన్నారు.

Read More »

ప‌ట్ట‌ణాల్లో ప‌రిస‌రాల‌ను శుభ్రంగా ఉంచుకోవాలి-ఎమ్మెల్యే శంకర్ నాయక్

తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మంలో భాగంగా మ‌హ‌బూబాబాద్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే బానోత్ శంక‌ర్ నాయ‌క్ ప‌ర్య‌టించారు. ప‌ట్ట‌ణంలోని 35వ వార్డులో ప‌ర్య‌టించిన ఎమ్మెల్యే శంక‌ర్ నాయ‌క్.. చెత్త‌ను తొల‌గించి, మొక్క‌లు నాటారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే శంక‌ర్ నాయ‌క్ మాట్లాడుతూ.. ప‌ట్ట‌ణాల్లో ప‌రిస‌రాల‌ను శుభ్రంగా ఉంచుకోవాల‌ని సూచించారు. అన్ని వార్డుల్లో శానిటేష‌న్ ప‌నులు చేప‌ట్టాల‌ని, మురుగు నీరు నిల్వ లేకుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. భ‌విష్య‌త్ …

Read More »

దేశంలో కరోనా డేంజర్ బెల్స్

దేశ‌వ్యాప్తంగా గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 42,766 క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఇక 45,254 మంది వైర‌స్ నుంచి కోలుకున్నారు. గ‌డిచిన 24 గంట‌ల్లో దేశంలో 1206 మంది వైర‌స్ వ‌ల్ల ప్రాణాలు కోల్పోయిన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియాలో న‌మోదు అయిన క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,07,95,716గా ఉంది. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన వారి సంఖ్య 4,07,145కు చేరుకున్న‌ది.

Read More »

వారెవ్వా.. ఏమి క్యాచ్.!. మీరు వీడియో చూస్తే షేర్ చేస్తారు..?

భారత మహిళల క్రికెట్ జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోంది. ఈ పర్యటనలో భాగంగా మొదట వన్డే సిరీస్ ఆడిన టీమిండియా.. శుక్రవారం నార్తాంప్టన్‌ వేదికగా ఇంగ్లండ్‌తో తొలి టీ20లో తలపడింది. ఈ మ్యాచ్‌లో హర్మన్ ప్రీత్‌కౌర్ సారథ్యంలోని భారత జట్టు ఓటమి పాలైనా.. భారత యువ క్రికెటర్‌ హర్లీన్‌ డియోల్‌ అందుకున్న ఓ అద్భుత క్యాచ్‌ మాత్రం అభిమానుల మనసులు గెలుచుకుంది. మహిళల క్రికెట్‌లోనే అది కనీవినీ ఎరగని క్యాచ్‌ …

Read More »

ఎమ్మెల్యే వివేకానంద్ ను కలిసిన సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని అంగడిపేట్ పేట్ బషీరాబాద్ కు చెందిన సోషల్ వెల్ఫేర్అసోసియేషన్ నూతనంగా ఎన్నికైన సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని సభ్యులందరూ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ కుమ్మరి సురేష్, వైస్ ప్రెసిడెంట్ కుమ్మరి శ్రీకాంత్, జెనరల్ సెక్రెటరీ కుమ్మరి ప్రవీణ్ కుమార్, జాయింట్ సెక్రటరీ వేముల క్రిస్టోఫర్, ట్రెజరర్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat