Home / rameshbabu (page 705)

rameshbabu

ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి అరెస్ట్

ప్రముఖ దర్శక నిర్మాత ,నటుడు ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి అరెస్ట్ అయ్యారు. ఇంత‌కీ ఈయ‌న అరెస్ట్ వెనుక గ‌ల కార‌ణమేంటంటే.. కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన కొత్త‌ రైతు చ‌ట్టాలపై కొన్ని రోజుల నుంచి రైతులు ఆందోళ‌న‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అందులో భాగంగా రైతులు చ‌లో రాజ్‌భ‌వ‌న్ అనే కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. అందులో భాగంగా ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి రైతుల‌కు త‌న మ‌ద్దుతుని తెలియజేస్తూ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. అయితే ఈ కార్య‌క్ర‌మానికి అనుమ‌తి లేనందున పోలీసులు …

Read More »

పీవీ పేద ప్ర‌జ‌ల పెన్నిధి : గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై

మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావు శ‌త జ‌యంతి ఉత్స‌వాల సంద‌ర్భంగా తెలంగాణ ప్ర‌జ‌ల‌కు గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ శుభాకాంక్ష‌లు తెలిపారు. పీవీ మార్గ్‌లోని జ్ఞాన‌భూమిలో ఏర్పాటు చేసిన పీవీ శ‌త జ‌యంతి ముగింపు ఉత్స‌వాల్లో గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై పాల్గొని ప్ర‌సంగించారు. మ‌హా నేత పీవీ న‌ర‌సింహారావు శ‌త జ‌యంతి.. గొప్ప పండుగ రోజు అని పేర్కొన్నారు. పీవీ శ‌త జ‌యంతి ఉత్స‌వాల‌కు హాజ‌రు కావ‌డం సంతోషంగా ఉంది. పీవీ …

Read More »

సీఎం కేసీఆర్ నాయ‌క‌త్వంలో తెలంగాణ స‌ర్వ‌తోముఖాభివృద్ధి : మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రం అన్ని వైపులా విస్త‌రిస్తున్న‌ది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ నాయ‌క‌త్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో స‌ర్వ‌తోముఖాభివృద్ధి సాధిస్తుంది అని ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. మౌలిక వ‌స‌తుల విస్త‌ర‌ణ‌లో కూడా దూసుకుపోతున్నాం. న‌గ‌రాల‌కు అభివృద్ధి సూచిక‌లుగా నిలిచేది ర‌హ‌దారులు. హైద‌రాబాద్ పెరుగుతున్న జ‌నాభా, జ‌న‌సాంద్ర‌త‌ను దృష్టిలో ఉంచుకుని ర‌హ‌దారుల‌ను అభివృద్ధి చేస్తున్నాం అని కేటీఆర్ పేర్కొన్నారు. ఎస్ఆర్డీపీలో భాగంగా వంతెన‌లు, అండ‌ర్ పాస్‌లు …

Read More »

పీవీని ఎంత స్మ‌రించుకున్నా త‌క్కువే : సీఎం కేసీఆర్

మాజీ ప్ర‌ధాని, తెలంగాణ ముద్దుబిడ్డ‌ పీవీ న‌రసింహారావును ఎంత స్మ‌రించుకున్నా, ఎంత గౌర‌వించుకున్నా తక్కువే. పీవీ ఒక కీర్తి శిఖ‌రం. ప‌రిపూర్ణ‌మైన సంస్క‌ర‌ణ శీలి అని ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్నారు. పీవీ మార్గ్‌లోని జ్ఞాన‌భూమిలో ఏర్పాటు చేసిన పీవీ శ‌త జ‌యంతి ముగింపు ఉత్స‌వాల్లో సీఎం కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలి, బహుభాషా కోవిదులు పీవీ న‌ర‌సింహారావు శ‌త జ‌యంతి ఉత్స‌వాలు నేటితో సుసంప‌న్న‌మ‌వుతున్నాయి అని సీఎం కేసీఆర్ …

Read More »

పీవీ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించిన గ‌వ‌ర్న‌ర్, సీఎం కేసీఆర్

మాజీ ప్ర‌ధాని, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ న‌ర‌సింహారావు విగ్ర‌హాన్ని గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై, ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆవిష్క‌రించారు. పీవీ శ‌త జ‌యంతి ముగింపు ఉత్స‌వాల సంద‌ర్భంగా ఆయ‌న విగ్ర‌హానికి గ‌వ‌ర్న‌ర్, సీఎం కేసీఆర్ ఘ‌న నివాళుల‌ర్పించారు. అంతకు ముందు పీవీ మార్గ్‌ను గ‌వ‌ర్న‌ర్ ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ప‌లువురు అధికారులు పాల్గొన్నారు. నెక్లెస్ రోడ్డులో 26 అడుగుల ఎత్తులో పీవీ కాంస్య విగ్ర‌హాన్ని తెలంగాణ ప్ర‌భుత్వం …

Read More »

మాజీ ప్ర‌ధాని పీవీకి మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ఘ‌న నివాళులు

దేశాన్ని ఆర్థిక సంస్కరణలతో పురోగతి బాట పట్టించిన దివంగత మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావుకు అసలైన గౌరవమిచ్చింది సీఎం కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వమనని అటవీ, పర్యావరణ, న్యాయదేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సోమ‌వారం పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో పీవీ చిత్ర‌ప‌టానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. నూతన ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి సంపన్న భారత దేశం రూపొందడానికి …

Read More »

దేశంలో కొత్త‌గా 46,148 క‌రోనా కేసులు

ఇండియాలో గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 46,148 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. 979 మంది చ‌నిపోయారు. మ‌రో 58,578 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,02,79,331కి చేరింది. కోలుకున్న వారు 2,93,09,607 మంది కాగా.. యాక్టివ్ కేసులు 5,72,994గా ఉన్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కూ మొత్తం 3,96,730 మంది మ‌ర‌ణించారు. రికవ‌రీ రేటు 96.8 శాతానికి చేరింది.

Read More »

పీవీకి ఘన నివాళులు అర్పించిన మంత్రి పువ్వాడ.

మాజీ ప్రధాని పివి నర్సింహారావు గారి జయంతిని పురస్కరించుకుని ఖమ్మం జిల్లా కేంద్రంలోని లకారం సర్కిల్ నందు పివి గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు.పివి శత జయంతి సందర్భంగా తెలంగాణ ప్రజలందరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.వారి విగ్రహాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సూచనల మేరకు గత ఏడాది ఖమ్మం జిల్లా కేంద్రంలో మొదటిగా …

Read More »

చెరువుల్లోకి మురుగునీరు పోకుండా ప్రత్యేక ట్రంక్‌ లైన్‌-మంత్రి సబితా ఇంద్రారెడ్డి

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలో భారీ వర్షాలు వచ్చినా ముంపు సమస్య తలెత్తకుండా సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి సీఎం కేసీఆర్‌ జీహెచ్‌ఎంసీకి రూ.800 కోట్లు కేటాయించారని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి తెలిపారు. చెరువులు, ఖాళీ స్థలాలు కబ్జా కాకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. రూ.2 కోట్ల వ్యయంతో బడంగ్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని అల్మాస్‌గూడ కోమటికుంట, పోచమ్మకుంట సుందరీకరణ పనులకు, మీర్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని …

Read More »

అందాల రాక్షసి కాజల్ అగర్వాల్ ఆస్తులు ఎంతో తెలుసా..?

అప్పుడేప్పుడో విడుదలైన ల‌క్ష్మీ క‌ళ్యాణం సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన కాజ‌ల్ ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. చంద‌మామ సినిమాతో తొలి హిట్ కొట్టిన కాజ‌ల్ మ‌గ‌ధీర చిత్రంతో మంచి క్రేజ్ సంపాదించింది. సీనియ‌ర్ హీరోల‌తో పాటు కుర్ర హీరోల‌తో సినిమాలు చేస్తున్న కాజ‌ల్ అగ‌ర్వాల్ ఇండ‌స్ట్రీలో 15 ఏళ్ల‌కు పైగానే ఉంది. ఈ క్ర‌మంలో ఆస్తులు బాగానే కూడ‌బెట్టింది.కాజ‌ల్ కార్లు మరియు స్థిర ఆస్తులు వ్యాపారాలు ఇలా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat