Home / rameshbabu (page 750)

rameshbabu

విజయ్ దేవరకొండ నయా రికార్డు

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సౌత్ స్టార్లలోనే ఓ నయా రికార్డ్ సృష్టించాడు. ఇన్స్టాగ్రాంలో 12 మిలియన్ల ఫాలోవర్లు దక్కించుకున్న ఏకైక హీరోగా నిలిచాడు. మరే సౌత్ స్టార్ హీరోకి ఇన్స్టాలో ఈ రేంజ్ ఫాలోయింగ్ లేదు. ఇన్స్టాలో అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ మధ్య గట్టి పొటీ కొనసాగుతోంది. విజయ్ దేవరకొండ 12 మిలియన్ ఫాలోవర్స్ను క్రాస్ చేస్తే.. బన్నీ 11.9ఫాలోవర్స్తో రెండో స్థానంలో ఉన్నాడు.

Read More »

క‌రోనా రోగుల‌కు ధైర్యం.. డాక్ట‌ర్ల‌కు అభినంద‌న : సీఎం KCR

హైద‌రాబాద్  న‌గ‌రంలోని గాంధీ ఆస్ప‌త్రిని ముఖ్య‌మంత్రి కేసీఆర్ బుధ‌వారం మ‌ధ్యాహ్నం సంద‌ర్శించారు. క‌రోనా రోగుల‌కు అందుతున్న సేవ‌ల‌ను ప‌రిశీలించారు. క‌రోనా ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్న రోగుల‌ను సీఎం ప‌రామ‌ర్శించి, ధైర్యంగా ఉండాల‌ని చెప్పారు. ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో క‌రోనా రోగుల‌కు చికిత్స అందిస్తున్న డాక్ట‌ర్ల‌ను సీఎం కేసీఆర్ అభినందించారు. కొవిడ్ చికిత్స‌తో పాటు ఆక్సిజ‌న్‌, ఔష‌ధాల ల‌భ్య‌త‌ను ప‌రిశీలించి చ‌ర్చించ‌నున్నారు. ప్రస్తుతం వైద్య ఆరోగ్యశాఖను సీఎం కేసీఆర్‌ స్వయంగా …

Read More »

క‌రోనా దెబ్బ‌కు ప‌డిపోయిన ప్ర‌ధాని రేటింగ్‌..!

ప్ర‌పంచంలో భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ రేటింగ్‌ క్ర‌మంగా ప‌డిపోతూ వ‌స్తున్న‌ది. దేశం యావ‌త్తూ క‌రోనా సెకండ్ వేవ్ దెబ్బ‌కు విల‌విల్లాడుతున్న త‌రుణంలో గ్లోబ‌ల్ లీడ‌ర్‌గా ప్ర‌ధాని మోదీ రేటింగ్ అత్యంత క‌నిష్టానికి ప‌డిపోయింది. ఈ విష‌యాన్ని ఆమెరికాకు చెందిన ఒక స‌ర్వే సంస్థ త‌న నివేదిక స్ప‌ష్టం చేసింది. 2014లో అధికారంలోకి వ‌చ్చిన ప్ర‌ధాని మోదీ ఆ త‌ర్వాత 2019 ఎన్నిక‌ల్లో సైతం భారీ మెజారిటీతో విజ‌యం సాధించారు. గ‌త …

Read More »

అందాలతో యువతను రెచ్చగొడుతున్న విష్ణుప్రియ

యూట్యూబ్‌లో షార్ట్ ఫిలిమ్స్‌ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న విష్ణుప్రియ.. ఆ తర్వాత ‘పోవే పోరా’ అనే టీవీ షోతో యాంకర్‌గా తన సత్తా నిరూపించుకుంది. దీంతో పాటు పలు సినిమాల్లో కూడా ఆమె నటించింది. ప్రస్తుతం ‘చెక్‌మేట్’ అనే సినిమాలో విష్ణుప్రియ నటస్తోంది. ఈ సినిమా క‌రోనా వ‌ల‌న వాయిదా ప‌డింది. అయితే టీవీ, సినిమాల‌తో ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ అప్పుడ‌ప్పుడు సోష‌ల్ మీడియా ద్వారా ర‌చ్చ చేస్తూనే ఉంటుంది. …

Read More »

RRRకి పూర్తైన వైద్య పరీక్షలు

వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రిలో తొలి రోజు వైద్య పరీక్షలు ముగిశాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ పోలీసులు ఆయన్ను సోమవారం రాత్రి 11 గంటలకు తిరుమలగిరిలోని ఆర్మీ ఆస్పత్రికి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆస్పత్రిలోని వీఐపీ స్పెషల్‌ రూమ్‌లో ముగ్గురు ఆర్మీ వైద్య అధికారుల బృందం నేతృత్వంలో ఎంపీకి చికిత్స, అవసరమైన వైద్య పరీక్షలు చేపట్టారు. కస్టడీలో తనపై దాడి జరిగిందని రఘురామరాజు …

Read More »

అభిమానులకు జూనియర్ ఎన్టీఆర్ పిలుపు

మే 20న యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన పుట్టిన రోజుకు అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు జరపాలనుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దాంతో స్వయంగా ఎన్.టి.ఆర్ ట్విట్టర్ వేదిక ద్వారా తన విన్నపాన్ని తెలియజేశారు. ఇటీవల ఆయనకు కరోనా సోకడంతో హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారు. అభిమానులు..సినీ ప్రముఖులు తారక్ త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తున్నారు. …

Read More »

రూటు మార్చిన రకుల్ ప్రీత్ సింగ్

టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు చెప్పుకో తగ్గ అవకాశాలు లేకపోవడంతో బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ మీదే ఫోకస్ మొత్తం పెడుతోందట. ఎక్కువగా ముంబైలోనే బిజీగా గడుపుతోంది. అడపా దడపా హిందీ సినిమాలు చేస్తున్న ఈమెకి స్టార్ స్టేటస్ మాత్రం దక్కడం లేదు. ప్రస్తుతం ‘సర్దార్ కా గాడ్సన్’ అనే రొమాంటిక్ కామెడీ మూవీలో అర్జున్ కపూర్ సరసన నటిస్తుంది. ఈ సినిమా …

Read More »

మెగాస్టార్ ఔదార్యం

గతంలో తన కుమార్తెకు టిబి సోకినప్పుడు మెగాస్టార్ చిరంజీవి రెండు లక్షలు ఇచ్చారని, ఇప్పుడు ‘మా’ (MAA) సభ్యత్వం కోసం లక్ష రూపాయలు పంపించారని, తాను బతికినంత కాలం ఆయనకు ఋణపడి ఉంటానని నటి పావలా శ్యామల కృతఙ్ఞతలు తెలిపారు. నటి పావలా శ్యామల దీన స్థితిని చిత్రజ్యోతి రెండు రోజులుగా తెలుపుతున్న విషయం తెలిసిందే. దాతలు ఆమెను ఆదుకోవాలని, ఆమె ఫోన్ నెంబర్ కూడా ప్రకటించడం జరిగింది. ఇప్పుడు …

Read More »

పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్‌ భట్టాచార్య కరోనా

పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్‌ భట్టాచార్య కరోనాకు పాజిటివ్‌గా పరీక్ష చేశారు. దీంతో సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉండాలని వైద్యులు సూచించారని ఆరోగ్యశాఖ వర్గాలు ధ్రువీకరించాయి. అలాగే ఆయన భార్య మీరా భట్టాచార్య సైతం వైరస్‌ బారినపడ్డారు. దీంతో ఆమె మంగళవారం సాయంత్రం నగరంలోని ఓ ఆసుపత్రిలో చేరారని సంబంధిత వర్గాలు తెలిపాయి. బుద్ధదేవ్‌ భట్టాచార్య, ఆయన సతీమణి, వారి సహాయకుడి నుంచి ఉదయం నమూనాలను సేకరించగా.. ఫలితాల్లో పాజిటివ్‌గా …

Read More »

క‌రోనాతో మ‌ర‌ణించిన‌ యూపీ మంత్రి

క‌రోనా మ‌హ‌మ్మారికి మ‌రో రాజ‌కీయ ప్ర‌ముఖుడు బ‌ల‌య్యారు. ఉత్తరప్రదేశ్ మంత్రి విజయ్ కశ్యప్ క‌రోనాతో క‌న్నుమూశారు. 56 ఏండ్ల క‌శ్య‌ప్ క‌రోనా బారిన‌ప‌డ‌టంతో గుర్గావ్‌లోని వేదాంత ద‌వాఖాన‌లో చికిత్స పొందుతున్నారు. అయితే ప‌రిస్థితి విష‌మించ‌డ‌టంతో ఆయ‌న మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి తుదిశ్వాస విడిచారు. మంత్రి ముజ‌ఫ‌ర్‌న‌గ‌ర్‌లోని ఛ‌ర్త‌వాల్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. కాగా, సీఎం యోగీ ఆదిత్య‌నాథ్ మంత్రివర్గంలో ఇప్ప‌టికే ఇద్ద‌రు మంత్రులు క‌రోనా వ‌ల్ల మ‌ర‌ణించారు. క‌శ్య‌ప్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat