Home / rameshbabu (page 768)

rameshbabu

మరో 600 ఎకరాలను కొనుగోలు చేసిన మార్క్ జుకర్ బర్గ్

ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ దంపతులు హవాయిలో మరో 600 ఎకరాలను కొనుగోలు చేశారు. హవాయిలోని కవాయి ద్వీపంలో ఈ భూమిని 53 మిలియన్ డాలర్లకు (రూ.391 కోట్లు) కొన్నారు. హవాయిలో జుకర్ బర్గ్కు ఇప్పటికే భూమి ఉండగా, ప్రస్తుత కొనుగోలుతో అక్కడ ఆయన భూమి మొత్తంగా 1300 ఎకరాలకు చేరింది.

Read More »

ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్(KMC) ఫలితాలు

ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్(KMC) రిజల్ట్ అప్డేట్స్౼(31/60). 1: తేజావత్ హుస్సేన్(TRS) 2: మలీదు వెంకటేశ్వర్లు(CONGRESS) 3: మలీదు జగన్(INDEPENDENT) 4: దండా జ్యోతి రెడ్డి(TRS) 7: దొంగల సత్యనారాయణ(BJP) 8: లకావత్ సైదులు(CONGRESS) 9: SK జాన్ బీ(TRS) 10: చావా మాధురి(ఏకగ్రీవం-TRS) 13: కొత్తపల్లి నిరజ(TRS) 14: కురాకుల వలరాజు (TRS) 15: రావూరి కరుణ(TRS) 19: చామకూర వెంకన్న(CPI) 20: బిక్కసాని ప్రశాంత లక్ష్మి ( TRS) …

Read More »

మాజీ ఎంపీ సబ్బంహరి ఇక లేరు.

మాజీ ఎంపీ సబ్బంహరి ఇక లేరు. కరోనాతో బాధపడుతున్న ఆయన నేడు పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఏప్రిల్ 15న సబ్బం హరికి కరోనా సోకడంతో తొలుత ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. తరువాత ఆయన విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. అనంతరం సబ్బంహరి పరిస్థితి విషమించడంతో వైద్యులు ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్సను అందిస్తున్నారు. నేటి ఉదయం నుంచే ఆయన పరిస్థితి మరింత విషమంగా …

Read More »

కొత్తూరు మున్సిపాలిటిపై ఎగిరిన గులాబీజెండా

మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాలు ఒక్కొక్క‌టిగా వెల్ల‌డి అవుతున్నాయి. ఇప్ప‌టికే న‌కిరేక‌ల్‌, జ‌డ్చ‌ర్ల‌ మున్సిపాలిటీని కైవ‌సం చేసుకున్న అధికార టీఆర్ఎస్ పార్టీ తాజాగా రంగారెడ్డి జిల్లాలోని కొత్తూరు మున్సిపాలిటీని కైవ‌సం చేసుకుంది. కొత్తూరు మున్సిపాలిటీలోని మొత్తం 12 వార్డుల‌కుగాను 7 వార్డుల‌ను కైవ‌సం చేసుకుని గులాబీ జెండా ఎగుర‌వేసింది. ఐదు వార్డుల్లో కాంగ్రెస్ గెలుపొందింది. వార్డుల వారీగా గెలుపొందిన అభ్య‌ర్థుల వివ‌రాలిలా ఉన్నాయి. 1వ వార్డు – పి. మాధ‌వి(కాంగ్రెస్‌) 2వ …

Read More »

జడ్చర్ల మున్సిపాలిటీపై ఎగిరిన టీఆర్‌ఎస్‌ జెండా

మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ హవా కొనసాగుతున్నది. జడ్చర్ల మున్సిపాలిటీపై టీఆర్‌ఎస్‌ పార్టీ జెండా ఎగురవేసింది. మొత్తం 27 వార్డుల్లో 19 స్థానాల్లో ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో టీఆర్‌ఎస్‌ ఇప్పటివరకు 16 వార్డుల్లో విజయం సాధించింది. ఇక కాంగ్రెస్‌ పార్టీ ఒకటి, బీజేపీ 2 స్థానాల్లో విజయం సాధించింది. జడ్చర్లలోని డిగ్రీ కళాశాలలో ఓట్లను లెక్కిస్తున్నారు. మున్సిపాలిటీలోని మొత్తం 27 వార్డులకు ఏప్రిల్‌ 30న ఎన్నికలు జరిగిన …

Read More »

కొత్త పార్టీ పెట్టడంపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ క్లారిటీ

తెలంగాణలో గత కొన్ని రోజులుగా కొత్త పార్టీ పెట్టడంపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. గత కొద్ది రోజలుగా ఆయన పార్టీ పెట్టబోతున్నారంటూ హడావుడి జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆయన పార్టీపై స్పందించారు. కొత్త పార్టీ పెట్టే ఆలోచనేమీ లేదన్నారు.  నియోజకవర్గ ప్రజలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానన్నారు. పార్టీ భీఫామ్ ఉంటే కాదని.. ప్రజల ఆమోదం ఉంటేనే గెలుపు సాధ్యమన్నారు. తనకు అన్యాయం జరిగిందన్న భావన ప్రజల్లో …

Read More »

నకిరేకల్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు

నకిరేకల్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు నకిరేకల్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు 1వ వార్డ్ — ఇండిపెండెంట్ విజయం బిక్షం రెడ్డి 2వ వార్డ్ —TRS విజయం సునీల్ 3వ వార్డ్ — TRS విజయం చింత స్వాతి త్రిమూర్తులు 4వ వార్డ్ — CONGRESS విజయం గాజుల సుకన్య 5వ వార్డ్ — LION విజయం వంటేపాక సోమలక్మి 6వ వార్డ్ — TRS విజయం మంగినిపల్లి ధనమ్మ (రాజు) …

Read More »

నకిరేకల్‌ ఏడు వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల విజయం

నకిరేకల్‌ మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతుంది. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల్లో టీఆర్‌ఎస్‌ ఏడు వార్డుల్లో విజయం సాధించింది. 2, 7, 10,11,13, 17, 19 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలుపొందారు. కాగా 1వ వార్డులో కందాల బిక్షంరెడ్డి(స్వతంత్ర అభ్యర్థి) గెలుపొందాడు. 4వ వార్డులో కాంగ్రెస్‌ అభ్యర్థి జాజుల సుకన్య గెలుపొందింది. 8వ వార్డులో కందాల పావని శ్రీనివాస్‌ రెడ్డి(స్వతంత్ర) అభ్యర్థి గెలుపొందారు. నకిరేకల్‌ పురపాలికలో మొత్తం 20 వార్డులు …

Read More »

అచ్చంపేటలో ఖాతా తెరిచిన కారు..

అచ్చంపేట ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని అచ్చంపేట మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతున్నది. మున్సిపాలిటీలోని 4, 13, 16 వార్డులను టీఆర్‌ఎస్‌ పార్టీ సొంతం చేసుకుంది. 4 వార్డులో ఆ పార్టీ అభ్యర్థి మిరాజ్‌ బేగం 116 ఓట్లతో, 16వ వార్డులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నరసింహ గౌడ్‌ తన సమీప అభ్యర్థిపై 405 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అచ్చంపేటలోని జేఎంజే ఉన్నత పాఠశాలలో ఓట్లను లెక్కిస్తున్నారు. మున్సిపాలిటీలోని 20 వార్డులకు ఏప్రిల్‌ …

Read More »

సిద్దిపేట పోస్టల్‌ బ్యాలెట్లలో టీఆర్‌ఎస్‌ ఆధిక్యం

సిద్దిపేట మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభమై కొనసాగుతుంది. ఎన్నికల అధికారులు మొదటగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపును చేపట్టారు. పోస్టల్‌ బ్యాలెట్లలో అధికార టీఆర్‌ఎస్‌ ఆధిక్యం కొనసాగింది. మొత్తం 91 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు పొలవ్వగా దీంట్లో 21 ఓట్లు చెల్లకుండా పోయాయి. చెల్లిన ఓట్లలో టీఆర్‌ఎస్‌కు 44, బీజేపీకి 2, ఇతరులకు 3 ఓట్లు వచ్చాయి. ఎన్నికల అధికారులు సిద్దిపేట మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపును ఇందూర్‌ ఇంజినీరింగ్‌ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat