Home / rameshbabu (page 853)

rameshbabu

నల్లగొండ నీటి సమస్యలకు పరిష్కారం

ఏడాదిన్నరలో నల్లగొండ సాగునీటి కష్టాలను శాశ్వతంగా పరిష్కరిస్తానని, జిల్లాను సస్యశ్యామలంగా మారుస్తానని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. చెప్పినవిధంగా నీళ్లియ్యకపోతే ఓట్లు అడగబోమని పేర్కొన్నారు. ఉమ్మడి నల్లగొండలో 13 ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపనచేశామని చెప్పారు. బుధవారం నల్లగొండ జిల్లా హాలియా బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ప్రతి ఎకరాకూ సాగునీరిస్తా నల్లగొండ చాలా చాలా నష్టపోయినా జిల్లా. అనాదిగా కష్టనష్టాలు పడ్డ జిల్లా. ఎన్నడూ ఏ …

Read More »

రైతుబంధు కోసం రూ.14,500కోట్ల నిధులు

తెలంగాణ రాష్ట్రంలో ఏటా రెండు కోట్ల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. రైతుబంధు, రైతుబీమా పథకాలతో రైతుల్లో ధీమా పెంచామని, ఇప్పటికే రైతుబంధు కోసం రూ.14,500 కోట్ల నిధులు వెచ్చించినట్టు స్పష్టం చేశారు. బుధవారం సంగారెడ్డి జిల్లా కంది, సంగారెడ్డి, కొండాపూర్‌, సదాశివపేట మండలాల్లో రైతు వేదికలను మంత్రి ప్రారంభించారు. ఆయాచోట్ల మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 2,500 రైతు వేదికలకు రూ.600 కోట్లు ఖర్చు …

Read More »

తెలంగాణకు కేసీఆరే శ్రీరామరక్ష

తెలంగాణ రాష్ర్టానికి సీఎం కేసీఆరే శ్రీరామరక్ష అని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు, కామేపల్లి మండలాల్లో ఎమ్మెల్యే హరిప్రియానాయక్‌, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్య, కలెక్టర్‌ ఎమ్వీ రెడ్డితో కలిసి మంత్రి పర్యటించారు. ఇల్లెందులో బస్‌డిపోకు శంకుస్థాపన చేశారు. అనంతరం బస్టాండ్‌ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. సీఎల్పీ నేత …

Read More »

నేడే మేయర్ ఎన్నిక

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికకు వేళయింది. గురువారం ఉదయం 11 గంటలకు కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేస్తారు. 12.30 గంటలకు మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికను నిర్వహించనున్నారు. ఎన్నికకు సంబంధించి టీఆర్‌ఎస్‌ విప్‌ జారీచేసింది. జీహెచ్‌ఎంసీ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ స్థానాలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ధీమా వ్యక్తంచేశారు. బుధవారం అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్సీ ప్రభాకర్‌తో కలిసి తలసాని …

Read More »

మార్చి నాటికి RRR పూర్తి

రాజమౌళి దర్శకత్వంలో రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న RRR మూవీ షూటింగ్ మార్చి 2వ వారం నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ కూడా మొదలు కాగా.. కీరవాణి అందించే BGM ఈ మూవీ మొత్తంలోనే హైలెట్ గా ఉంటుందట. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడం మెగా-నందమూరి కుటుంబాల హీరోలు కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Read More »

అరటి ఆకులో.. భోజనం ఎందుకంటే..?

అరటి ఆకులో భోజనం ఆచారాల్లో భాగం. ఈ ఆకులో విటమిన్లు ఉంటాయి. వేడి పదార్ధాలను దాని మీద తినేటప్పుడు ఆ విటమిన్లు తినే ఆహారంలో కలిసి శరీరానికి పోషకాలు అందజేస్తాయి. ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. శరీరానికి బలం చేకూరుతుంది. బాగా ఆకలి వేస్తుంది. రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఒకవేళ అన్నంలో విషం కలిపితే ఆకు నలుపు రంగుగా మారిపోతుంది. ఆకులను పడేసినా ఈజీగా మట్టిలో కలిసి పర్యావరణానికి …

Read More »

కరోనా వ్యాక్సిన్ పంపిణీలో భారత్ టాప్

కరోనా వ్యాక్సిన్ పంపిణీలో భారత్ దూసుకెళ్తోంది ప్రపంచ దేశాలతో పోలిస్తే తక్కువ రోజుల్లో అత్యధిక టీకాలు పంపిణీ చేసిన దేశంగా భారత్ నిలిచింది. దేశంలో ఇప్పటివరకు 60 లక్షలకు పైగా టీకాలు పంపిణీ చేశారు ఇండియాలో ఈ టీకాల పంపిణీకి 24 రోజుల సమయం పట్టింది. అమెరికాలో 26 రోజులు, యూకేలో 46 రోజుల సమయం పట్టింది. దేశంలో సోమవారం ఒక్కరోజే 2,23,298 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు.

Read More »

వాల్ నట్ ప్రయోజనాలు ఏంటో తెలుసా..?

వాల్నట్ ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం రోగ నిరోధకశక్తి పెరుగుతుంది చెడు కొవ్వును కరిగిస్తుంది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది రొమ్ము క్యాన్సర్ ను అడ్డుకుంటుంది బీపీని అదుపులో ఉంచుతుంది గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది బరువు తగ్గుతారు, జీర్ణక్రియ మెరుగవుతుంది ఎముకలు, దంతాలు దృఢంగా అవుతాయి డిప్రెషన్, ఒత్తిడిని తగ్గిస్తుంది

Read More »

బ్లాక్ టీతో ప్రయోజనాలు తెలుసా..?

బ్లాక్ టీతో ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం నోటి ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది ఆస్తమా నుంచి ఉపశమనం కలిగిస్తుంది గుండె జబ్బులను అరికడుతుంది కొవ్వు కరిగిస్తుంది, బరువు తగ్గుతారు డయేరియా నుంచి ఉపశమనం కల్పిస్తుంది. ఆందోళన, ఒత్తిడి తగ్గిస్తుంది తక్షణ శక్తిని అందిస్తుంది జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది రోగ నిరోధకశక్తిని పెంచుతుంది

Read More »

రేవంత్ అరెస్ట్ తప్పదా…?

తెలంగాణ ,ఏపీ రాష్ట్రాల్లో పెనుసంచలనం సృష్టించిన  ఓటుకు నోటు కేసు విచారణకు హాజరుకాకపోతే వారెంట్ జారీ చేస్తామని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని ఏసీబీ కోర్టు హెచ్చరించింది. నిన్న విచారణకు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, సెబాస్టియన్ ఉదయ్ సింహ హాజరుకాగా, పాదయాత్రలో ఉన్న రేవంత్ రెడ్డి రాలేదు. ఇవాళ మాత్రం తప్పనిసరిగా హాజరుకావాలని కోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు హైకోర్టు ఆదేశాలతో వీలైనంత వేగంగా విచారణ చేపట్టాలని పేర్కొంది

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat