Home / rameshbabu (page 885)

rameshbabu

పవన్ తో ఈ ముద్దుగుమ్మ ప్రేమలో పడనున్నదా…?

టాలీవుడ్ స్టార్ హీరో ప‌వ‌న్‌క‌ల్యాణ్-క్రిష్ కాంబినేష‌న్ లో సినిమా తెర‌కెక్కుతున్న విష‌యం ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఈ ప్రాజెక్టుకు విరూపాక్ష అనే టైటిల్ ను ప‌రిశీలిస్తున్నారంటూ ఇప్ప‌టికే వార్త‌లు వచ్చాయి. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్ ఒక‌టి ఫిలింన‌గ‌ర్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది. కౌస‌ల్యకృష్ణ‌మూర్తి, వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన ఐశ్వ‌ర్య‌రాజేశ్ ను ఈ చిత్రంలో హీరోయిన్ గా తీసుకోవాల‌ని క్రిష్ భావిస్తున్న‌ట్టు …

Read More »

రూ.2కోట్లు డిమాండ్ చేస్తున్న సాయి పల్లవి

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలు పవర్ స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేష‌న్ లో అయ్య‌ప్ప‌నుమ్ కొషియుమ్ రీమేక్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ ప్రాజెక్టు ఇటీవ‌లే పూజా కార్య‌క్ర‌మాల‌తో షురూ అయింది. ఈ చిత్రంలో అయ్య‌ప్ప‌న్ నాయ‌ర్‌, కొషీ రోల్స్ చేస్తున్నారు ప‌వ‌న్‌-రానా. అయితే ఇప్ప‌టికే రానా వైఫ్ పాత్ర‌లో ఐశ్వ‌ర్యరాజేశ్ దాదాపు ఖ‌రారైన‌ట్టు టాక్. స‌ముద్ర‌ఖ‌ని రానా తండ్రి పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఇక ప‌వ‌న్ …

Read More »

మంత్రి కేటీఆర్,ఎమ్మెల్సీ కవితకు శుభాకాంక్షలు వెల్లువ

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌, ఎమ్మెల్సీ కవితను హైదరాబాద్‌ ప్రగతిభవన్‌ లో పలువురు జిల్లా ప్రముఖులు సోమవారం కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ కలిసి మొక్క అందించారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ మంత్రి కేటీఆర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రామగుండం నియోజకవర్గంలో ఇండస్ట్రియల్‌, ఐటీ పార్క్‌ …

Read More »

ఖమ్మం అభివృద్ధి గుమ్మం

అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పట్ల ప్రజలు అభిమానాన్ని పెంచుకుంటున్నారు. ప్రస్తుతం ప్రజల గుండెల్లో కారు.. గులాబీ జెండా.. కేసీఆర్ మాత్రమే ఉన్నారని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. సోమవారం రాత్రి ఖమ్మం నగరంలోని త్రీ టౌన్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. వందల కోట్ల రూపాయలతో ఖమ్మం నగరాన్ని ఆధునీకరించామని పేర్కొన్నారు. రోడ్ల విస్తరణ, సెంట్రల్‌ లైటింగ్, పార్క్‌ల ఏర్పాటు వంటి అనేక కార్యక్రమాలతో …

Read More »

మంత్రి పువ్వాడ అగ్రహాం

తెలంగాణలో ఖమ్మం అభివృద్ధిలో రోల్ మోడల్‌గా ఉండాలని.. ప్రభుత్వం నుంచి నిధులు తీసుకువస్తూ తపన పడుతుంటే మండల సమావేశానికి రావడానికి సర్పంచ్‌లకు, ప్రజాప్రతినిధులకు తీరిక లేదా అంటూ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో బాధ్యతో గెలిపించి గ్రామాభివృద్ధి చేయాలని బాధ్యతలు అప్పగిస్తే నిర్లక్ష్యం వహిస్తే ఎలా అని ఆయన మండిపడ్డారు. సోమవారం జిల్లాలోని రఘునాధపాలెం మండలం సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య …

Read More »

బీజేపీ నేతలపై మంత్రి వేముల ఫైర్

ముఖ్యమంత్రి కేసీఆర్ మీద వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా బాల్కొండ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కొందరు స్థాయికి మించి సీఎంపై వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు. ఇలాంటి వాటిని సహించేది లేదన్నారు. మా సహనాన్ని పరిక్షించొద్దు. మీ వైఖరి మార్చుకోకుంటే టీఆర్ఎస్ శ్రేణులు గ్రామాల్లో మిమ్మల్ని అడ్డుకుంటారని బీజేపీ పార్టీని హెచ్చరించారు. …

Read More »

అమ్మఒడి 15వేలు కాదు 14వేలు..ఎందుకంటే..?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకానికి రంగం సిద్ధం చేస్తంది. రెండో విడతలో భాగంగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయనుంది. దాదాపు 45లక్షల మంది లబ్ధిదారులకు రూ.6,500 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయనుంది. ఈనెల 9న రెండో విడత అమ్మఒడి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇందుకోసం నెల్లూరులోని ఎన్టీఆర్ నగర్ నందు శ్రీవేణుగోపాల స్వామి కళాశాల మైదానంలో ఏర్పాటు చేసే బహిరంగ …

Read More »

దేశంలో తాజాగా 16వేల కరోనా కేసులు

ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. నిన్న 18 వేల కరోనా కేసులు నమోదవగా, తాజాగా అవి 16 వేలకు పడిపోయాయి. నిన్నటికంటే ఈరోజు 9 శాతం తక్కువ కేసులు రికార్డయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 16,505 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,03,40,470కు చేరింది. ఇందులో 2,43,953 మంది బాధితులు …

Read More »

చందమామ ఔట్.. సొట్ట బుగ్గల భామ ఇన్

ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చేయ‌డంలో టాలీవుడ్ డైరెక్ట‌ర్ తేజది ప్ర‌త్యేక‌మైన శైలి. ఈ ద‌ర్శ‌కుడు ప్ర‌స్తుతం అలివేలు వెంక‌ట‌ర‌మ‌ణ అనే చిత్రాన్ని చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నాడు. ప‌రిమిత బ‌డ్జెట్ లో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో ఫీమేల్ లీడ్ రోల్ కోసం కాజల్ అయితే బాగుంటుంద‌ని మొద‌ట ఫిక్స్ అయ్యాడు తేజ‌. అయితే ఇపుడు ప‌రిస్థితులు మారిపోయాయి. కాజ‌ల్ స్థానంలో తాప్సీని ఫైన‌ల్ చేసిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌హిళాప్ర‌ధాన చిత్రాల్లో న‌టిస్తూ …

Read More »

టీమిండియా క్రికెట్ అభిమానులకు శుభవార్త

ఆసీస్ పర్యటనలో టీమిండియా క్రికెటర్లు రోహిత్ శర్మ సహా ఐదుగురు క్రికెటర్లు న్యూఇయర్ డిన్నర్ కోసం రెస్టారెంట్ కు వెళ్లడం దుమారం రేపింది ఈ నేపథ్యంలో టీమిండియా సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇందులో అందరికీ నెగెటివ్ వచ్చిందని BCCI వెల్లడించింది. జట్టు సహాయ సిబ్బందికి కూడా నెగిటివ్ వచ్చిందని తెలిపింది. దీంతో జట్టుతో పాటే ఐదుగురు ఆటగాళ్లు ఒకే విమానంలో సిడ్నీ వెళ్లారని పేర్కొంది.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat