తెలంగాణలో ఆయిల్ పాం సాగును ప్రోత్సహించేందుకు రూ.2592 కోట్ల సబ్సిడీ ఇచ్చేందుకు TS ప్రభుత్వం ముందుకొచ్చింది. రైతులకు సాగుకయ్యే ఖర్చులో 50% అందించనుంది.. ఏటా 2 లక్షల ఎకరాల చొప్పున వచ్చే నాలుగేళ్లలో 8.14 లక్షల ఎకరాల్లో ఆయిల్ పాం సాగుకు రూ 5076.15 కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. దీనిలో రైతుల వాటా రూ 2484.17 కోట్లు కాగా, సబ్సిడీ కింద రూ. 2591.98 కోట్లు ఇవ్వనుంది. …
Read More »సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న “ఈఫోటో”..?. ఎందుకంటే..?
ఏపీలో తిరుపతిలో జరగనున్న పోలీస్ డ్యూటీ మీలో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. గుంటూరు అర్బన్ సౌత్ DSP జెస్సి ప్రశాంతి ఈ మీట్ కు హాజరుకాగా.. తిరుపతి కల్యాణి డ్యాంలోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో CIగా పనిచేస్తున్న ఆమె తండ్రి శ్యాంసుందర్ అటుగా వచ్చారు. తనకంటే పెద్దర్యాంకులో ఉన్న కుమార్తెను చూసి. ఆనందపడ్డ ఆయన, కుమార్తె దగ్గరకు వెళ్లి ‘నమస్తే మేడం’ అనగా, ఆమె కూడా సెల్యూట్ …
Read More »ఈ నెల 7న తెలంగాణ వ్యాప్తంగా డ్రై రన్
దేశంలో 2 కరోనా టీకాల అత్యవసర వినియోగానికి అనుమతులు వచ్చిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వైద్యాధికారులు అలర్ట్ అయ్యారు వ్యాక్సినేషన్ ప్రక్రియకు సన్నాహంగా ఈ నెల 7న డైరన్ నిర్వహించనున్నారు. ఇప్పటికే MBNR, HYD జిల్లాల్లోని 7 కేంద్రాల్లో డ్రైరన్ పూర్తి కాగా.. ఆ సందర్భంగా ఎదురైన సమస్యలు సవాళ్లను పరిష్కరించనున్నారు. వెయ్యికిపైగా సెంటర్లలో ఆ రోజున ఉ.9 నుంచి సా.5 వరకు డమ్మీ వ్యాక్సినేషన్ చేస్తారు.
Read More »వైఎస్సార్ బాటలో వైఎస్ జగన్
ఏపీలో సంక్రాంతి పండుగ తర్వాత సీఎం జగన్ రాష్ట్ర వ్యాప్తంగా రచ్చబండ కార్యక్రమం నిర్వహించాలని ఆలోచిస్తున్నట్లు మంత్రి కొడాలి నాని తెలిపారు ఈ కార్యక్రమం ద్వారా ప్రజలను సీఎం నేరుగా కలుస్తారు.. త్వరలోనే ఈ కార్యక్రమంపై పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. కృష్ణా జిల్లా జి.కొండూరులో ఇళ్ల స్థలాల పంపిణీలో పాల్గొన్న ఆయన.. పేదల కోసం చేస్తున్న మంచి పనులను కూడా టీడీపీ నేతలు అడ్డుకోవడం దారుణమని విమర్శించారు.
Read More »టీడీపీలోకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే..?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం జిల్లా క్లౌపీటలో అనుచరులతో సమావేశమైన వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. 2014లో యర్రగొండపాలెం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీలో చేరారు. 2019లో టీడీపీ టికెట్ రాకపోవడంతో వైసీపీలో చేరారు. చంద్రబాబు ఒప్పుకుంటే తిరిగి టీడీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు డేవిడ్రాజు అనుచరులతో జరిగిన సమావేశంలో చెప్పారు..
Read More »మహేష్ మూవీలో రేణూ దేశాయ్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సూపర్ స్టార్ ,స్టార్ హీరో మహేష్ బాబు, పరుశురాం దర్శకత్వంలో వస్తున్న ‘సర్కారు వారి పాట సినిమాలో రేణూ దేశాయ్ నటించనుందని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమాలో మహేష్ కు వదినగా రేణూ నటించబోతుందని.. ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది. బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన కుంభకోణాల చుట్టూ ఈ సినిమా కథ చుట్టూ తిరగనుండగా.. 14 రీల్స్ ప్లస్, GMB ఎంటర్ టైన్మెంట్ …
Read More »నేడు సావిత్రిబాయి ఫూలే జయంతి
మహాత్మా జ్యోతీరావు ఫూలే భార్య. పెళ్లి నాటి నుండి ఫూలే పనుల్లో తానూ కూడా పాల్గొంది. నైగావ్ ( మహారాష్ట్రలోని సతారాజిల్లాలోని ఖండాలా మండలం)లో జన్మించింది. చిన్న పల్లెటూరు. ఒక విధంగా చెప్పాలంటే కుగ్రామం. పాటిల్ గారి పెద్దకూతురు. మొదటి సంతానం. ఆనాడు చేలలో పరిగెత్తుతూ ఆ గులక రాళ్లను, దుమ్మునూ తన్నుకొంటూ ముళ్ళు గిళ్ళూ లెక్కచేయకుండా తన బాల్యాన్ని గడిపింది. తన విరబోసుకొన్న జుట్టు ముఖం మీద పడుతోంటే …
Read More »హారీష్ శంకర్ దర్శకత్వంలో పవన్
పవర్స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా `వకీల్ సాబ్` సినిమా చిత్రీకరణను పూర్తి చేశారు. త్వరలో డైరెక్టర్ క్రిష్ సినిమాను పట్టాలెక్కించనున్నారు. దీనితోపాటే `అయ్యప్పనుమ్ కోషియమ్` రీమేక్ షూటింగ్లో కూడా పాల్గొంటారట. ఈ రెండు సినిమాల తర్వాత హరీష్ శంకర్ డైరెక్షన్లో మైత్రీ మూవీస్కు ఓ సినిమా చేయాలి. ఈ సినిమా నిమిత్తం డైరెక్టర్ హరీష్ శంకర్ తాజాగా పవన్ను కలిశారు. ఆయనతో చాలా …
Read More »తెలంగాణలో సంక్రాంతి సందర్భంగా 4980 అదనపు బస్సులు
తెలంగాణలో సంక్రాంతి పండుగ సందర్భంగా 4980 అదనపు బస్సులు నడుపుతున్నట్లు టీఎస్ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్ రీజనల్ మేనేజర్ బీ వరప్రసాద్ తెలిపారు. ఎంజీబీఎస్లో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 8 నుంచి 14 వరకు స్పెషల్ బస్సులను రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు 3,380.. ఆంధ్రప్రదేశ్కు 1600ల బస్సులు నడిపేందుకు ప్రణాళికను రూపొందించినట్టు చెప్పారు. తిరుగు ప్రయాణానికి ముందస్తుగానే సీట్ రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించినట్టు చెప్పారు. ఈ …
Read More »రైతుకు ఫోన్ చేసిన సీఎం కేసీఆర్
నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం రంజోల్ గ్రామానికి చెందిన రైతు నల్ల నాగేశ్వర్రెడ్డికి ఫోన్ చేశారు. ఏం పంట పండిస్తున్నావని ఆరా తీశారు. రైతుతో శుక్రవారం సీఎం కేసీఆర్ సాగించిన ఫోన్ సంభాషణ ఇలా.. సీఎం కేసీఆర్: జహీరాబాద్ ప్రాంతంలో ఎన్ని ఎకరాల్లో ఆలుగడ్డ పంట సాగు చేస్తున్నరు? రైతు నాగేశ్వర్రెడ్డి: సార్! గతంలో 2500 ఎకరాల నుంచి 3000 ఎకరాల వరకు …
Read More »