పరకాల నియోజకవర్గం లోని పరకాల మండలం పైడిపల్లి గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ బండారీ రజిత-కుమారస్వామి మరియు వార్డు మెంబర్లు బొచ్చు తిరుపతి, పసుల దేవేందర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు.అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం ప్రజా ప్రయోజనాలకోసం …
Read More »దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు ..?
త్వరలో జరగనున్న దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా నర్సారెడ్డి పేరు దాదాపుగా ఖరారు అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ పార్టీ అధికారికంగా ఈ రోజు సోమవారం ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నర్సారెడ్డి సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడిగా పని చేస్తున్నారు.గతంలో నాలుగు సార్లు గెలుపొందిన అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతితో దుబ్బాక నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు బీజేపీ నుంచి రఘునందన్ రావు …
Read More »సెక్స్ రాకెట్లో సంజనా ఉందా..? నిజమా..?
ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ మధ్యలో కోలీవుడ్ ను ఒక ఊపు ఊపుతున్న హాట్ టాపిక్ డ్రగ్స్ కేసు. ఇప్పటికే ఈ కేసులో ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ దగ్గర నుండి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే వరకు అందరూ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఇప్పటికే హీరోయిన్లు రాగిణీ ద్వివేది,సంజనా గల్ర్తానీలను అరెస్ట్ కూడా చేశారు. తాజాగా ఈ కేసు విచారణలో భాగంగా …
Read More »చిరు పక్కన రమ్యకృష్ణ
మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రముఖ తెలుగు సినిమా ఇండస్ట్రీ స్టార్ దర్శకుడు వీవీ వినాయక్ తెరకెక్కిస్తున్న ఎన్వీ ప్రసాద్ నిర్మాతగా మలయాళంలో విజయవంతమైన `లూసిఫర్`ను తెలుగులోకి రీమేక్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో భాగంగా లూసిఫర్ మూవీలో ప్రముఖ నటి ముంజు వారియర్ పోషించిన పాత్రను తెలుగులో రమ్యకృష్ణతో చేయించాలని దర్శకుడు వినాయక్ ఆలోచిస్తున్నారని ఆ వార్తల సారాంశం. ఇందుకు దర్శకుడు …
Read More »తెలంగాణలో 2లక్షలు దాటిన కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య రెండు లక్షలు దాటింది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 1,335 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 8 మంది మృతి చెందారు. అయితే ఇప్పటి వరకూ మొత్తంగా 2,00,611కి కరోనా కేసులు చేరుకున్నాయి. మరణాల సంఖ్య మొత్తంగా 1,171కి చేరుకుంది.తాజాగా తెలంగాణలో 27,052 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకూ మొత్తంగా 1,72,388 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు …
Read More »తమన్నాకు కరోనా
టాలీవుడ్ హాట్ బ్యూటీ మిల్క్ భామ తమన్నాకు కరోనా పాజిటీవ్ నిర్థారణ అయినట్లు తెలుస్తుంది. దాదాపు ఏడు నెలల తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం అయిన హైదరాబాద్ కు తిరిగి వచ్చిన ఈ ముద్దుగుమ్మ నగరంలోని వారం రోజులుగా హైటెక్ సిటీ సమీపంలోని ఒక ప్రముఖ హోటల్ లో జరుగుతున్న వెబ్ సిరీస్ షూటింగ్ లో పాల్గోంటున్నారు. గత రెండు రోజులుగా తీవ్రమైన తలనొప్పి,జ్వరంతో బాధపడుతున్న ఈ మిల్క్ …
Read More »ఉద్యమంలా గ్రీన్ ఇండియా ఛాలెంజ్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆరవ విడత హరితహారానికి మద్దతుగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమంలా ముందుకు వెళ్తుంది. వివిధ వర్గాలకు చెందిన పలువురు ప్రముఖులు ఆనందంగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమై మొక్కలు నాటుతున్నారు. కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ప్రముఖ వైద్యులు మార్కండేయులు తన 46వ పుట్టిన రోజు సందర్భంగా చిలుకూరులో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో 46 మొక్కలు నాటారు. అలాగే.. …
Read More »తెలంగాణ నీటి వాటాలను వెంటనే తేల్చాలి
ఆది నుంచీ తెలంగాణపై కేంద్రానిది ఇదే సవతి తల్లి ప్రేమ. దీన్ని ఎండగడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెఖావత్కు ఘాటుగా లేఖ రాశారు. తెలంగాణ వాదనను, వేదనను ఇకనైనా పట్టించుకోవాలని అందులో హితవు చెప్పారు. బీజేపీ చేస్తున్న అన్యాయాన్ని తెలంగాణ విద్యావంతులకు, సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో సమగ్రంగా అందులో వివరించారు. నదీ జలాల్లో వాటా- కేటాయింపుల విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై ముఖ్యమంత్రి.. …
Read More »అందం గురించి గోవా భామ సంచలన వ్యాఖ్యలు
స్వీయలోపాల్ని తెలుసుకోవడంలోనే అసలైన విజ్ఞత, విజయరహస్యం దాగి ఉంటాయని చెబుతోంది గోవా భామ ఇలియానా. ఒకప్పుడు దక్షిణాదిన అగ్ర కథానాయికగా చలామణీ అయిన ఈ సొగసరి ప్రస్తుతం కెరీర్లో పూర్తిగా వెనకబడిపోయింది. తాజా ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో ఈ అమ్మడు అందం గురించి ఓ సుదీర్ఘమైన పోస్ట్ చేసింది. చూసే కళ్లను బట్టి అందానికి సంబంధించిన దృష్టికోణం మారిపోతుందని వివరించింది. ‘కెరీర్ ఆరంభంలో నా శరీరసౌష్టవాన్ని చూసి ఎప్పుడు బాధపడేదాన్ని. అవయవాల …
Read More »అభిమానులపై రష్మిక పొగడ్తల వర్షం
తెలుగు చిత్రసీమలో క్రమంగా షూటింగ్ల సందడి మొదలవుతోంది. లాక్డౌన్కు మందు ఆగిపోయిన అగ్రతారల చిత్రాలు కూడా పునఃప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం నుంచి తాను షూటింగ్లో పాల్గొనబోతున్నానని చెప్పింది అగ్ర కథానాయిక రష్మిక మందన్న. ఇన్స్టాగ్రామ్ వీడియో ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. కెరీర్ ఆరంభం నుంచి అభిమానులు తనపై అంతులేని ప్రేమను చూపిస్తున్నారని..వారి ఆత్మీయతకు వెలకట్టలేనని ఆనందం వ్యక్తం చేసింది. తన అభిమానగణానికి ‘రోషియన్స్’ అని పేరు పెడుతున్నట్లు …
Read More »