Home / rameshbabu (page 970)

rameshbabu

మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి మృతి

నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి (74) కన్నుమూశారు. ఏడాది నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఒమెగా దవాఖానలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం 10:30 గంటలకు తుదిశ్వాస విడిచారు. కిష్టారెడ్డి మృతిపట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. కిష్టారెడ్డి కల్వకుర్తి నియోజకవర్గం నుంచి 1994లో స్వతంత్ర అభ్యర్థిగా, 2004లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కిష్టారెడ్డికి భార్య పుష్పలత, ఇద్దరు కొడుకులు, …

Read More »

టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు కరోనా

తెలుగు రాష్ట్రాల్లో కరోనా విలయ తాండవం చేస్తోంది. రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి.. ఏపీ, తెలంగాణలోని నేతలూ కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, నేతలకు కరోనా సోకగా, తాజాగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆయన హోంఐసోలేషన్ కు వెళ్లిపోయారు.

Read More »

మెగా ఫ్యాన్స్ కు చిరు బర్త్ డే గిఫ్ట్

చిరంజీవి పుట్టినరోజు ఆగస్టు 22న. ప్రేక్షకులకు ఆ రోజున కొత్త సినిమాలో ఆయన లుక్‌ చూపించనున్నారు. చిరంజీవి హీరోగా కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. కొరటాల శివ దర్శకుడు. నిరంజన్‌రెడ్డి నిర్మాత. ఈ నెల 22న చిరంజీవి జన్మదినం సందర్భంగా సాయంత్రం నాలుగు గంటలకు సినిమా ఫస్ట్‌ లుక్‌, మోషన్‌ పోస్టర్‌ విడుదల చేయనున్నట్టు నిర్మాత తెలిపారు. పిడికిలి బిగించి ఎర్ర కండువా …

Read More »

కరోనా నుండి కోలుకున్న సునీత

గాన గంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ప్రస్తుతం కరోనా మహమ్మారి సోకి, చెన్నైలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆయన కోలుకుని, ఆరోగ్యంగా రావాలని ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తున్నారు. ఇక ఎస్.పి. బాలునే కాకుండా టాలీవుడ్‌లోని మరో ఇద్దరు సింగర్స్‌కు కూడా కరోనా పాజిటివ్ అంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. బుల్లితెరపై ప్రసారమయ్యే ఓ సంగీత కార్యక్రమం కోసం షూటింగ్‌లో పాల్గొన్న వీరికి కరోనా సోకినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే …

Read More »

మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా

ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోన్న క‌రోనావైర‌స్.. తెలంగాణ ప్ర‌జాప్ర‌తినిధుల‌ను వెంటాడుతూనే ఉంది.. ఇప్ప‌టికే హోంమంత్రి, మంత్రులు, డిప్యూటీ స్పీక‌ర్, ప‌లువురు ఎమ్మెల్యేలు, ప్ర‌జాప్ర‌తినిధులు.. ఇలా చాలా మంది క‌రోనాబారిన‌ప‌డ్డారు.. తాజాగా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే సురేంద‌ర్‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్దార‌ణ అయ్యింది. ఇవాళ ఆయ‌న క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోగా.. పాజిటివ్‌గా తేలింది. దీంతో.. అపోలో ఆస్ప‌త్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఇక‌, మూడు, నాలుగు రోజుల క్రితం కూడా ఆయ‌న …

Read More »

వరంగల్ లో మంత్రి కేటీఆర్ పర్యటన

వరుసగా కురిసిన వర్షాల వల్ల ఓరుగల్లు నగరం జలమయం కావడంతో అక్కడి పరిస్థితులను ను సమీక్షించడానికి ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు ఓరుగల్లు నగరం లో పర్యటిస్తున్న తెలంగాణ రాష్ట్ర పురపాలక, పరిశ్రమల, ఐటీ శాఖల మంత్రి శ్రీ కేటీఆర్, వైద్య – ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి శ్రీ ఈటెల రాజేందర్, రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు, …

Read More »

మళ్లీ ఆసుపత్రిలో చేరిన అమిత్ షా

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మళ్లీ ఆసుపత్రిలో చేరారు. ఇటీవల కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన అమిత్ షా మంగళవారం ఎయిమ్స్‌లో చేరారు. అమిత్ షా ప్రస్తుతం ఎయిమ్స్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఎయిమ్స్ డైరెక్టర్ రన్‌దీప్ గులేరియా నేతృత్వంలోని వైద్యుల బృందం అమిత్ షా ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఆగస్టు 2న అమిత్ షాకు కరోనా పరీక్షలో …

Read More »

అక్రమ నిర్మాణాలతోనే వరంగల్ కు ముంపు సమస్య

వరంగల్ అర్బన్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు వరంగల్ నగరం అతలాకుతమైంది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో మంత్రి కేటీఆర్, సహచర మంత్రి ఈటల రాజేందర్ తో కలిసి వరంగల్ నగరాన్ని ఏరియల్ వ్యూ ద్వారా వీక్షించారు. అనంతరం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో దిగారు. అక్కడి నుంచి నయీం నగర్, కేయూ 100ఫీ ట్ రోడ్ మొదలైన వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. స్థానిక ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. …

Read More »

కోలుకుంటున్న బాలసుబ్రహ్మణ్యం

సంగీత ప్రియుల‌కి శుభ‌వార్త‌. కొద్ది రోజులుగా బాలు ఆరోగ్యం విష‌యంలో ఆందోళ‌న‌కు గుర‌వుతున్న అభిమానుల‌కి ఎస్పీబీ సోద‌రి శైల‌జ శుభ‌వార్త అందించారు. అన్న‌య్య‌కి వెంటిలేట‌ర్ తొలగించారు. ప్ర‌స్తుతం ఐసీయూలోనే ఉన్న‌ప్ప‌టికీ ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంది. ఆరోగ్య పరిస్ధితిలో కూడా మెరుగుదల కనిపిస్తోంది. అతని కోలుకోవాలని ప్రార్థిస్తున్న అభిమాల‌నుంద‌రి ఈ సందర్భంగా శైల‌జ కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది. బాలు ఆరోగ్యం మెరుగుప‌‌డుతుండ‌టంపై వైద్యులు కూడా సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. కొద్ది రోజ‌లు క్రితం …

Read More »

మేఘాలయగా గవర్నర్‌గా సత్యపాల్‌ మాలిక్‌

గోవా గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ను కేంద్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ ఆయనను మేఘాలయ గవర్నర్‌గా నియమిస్తూ రాష్ట్రపతి భవన్‌ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇంతకు ముందు ఆయన జమ్మూకశ్మీర్‌, బీహార్‌ గవర్నర్‌గా పని చేశారు. కాగా, మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారికి గోవా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. 2018 ఆగస్టులో ఆయన జమ్మూ కాశ్మీర్‌ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. గతేడాది ఆగస్టులో జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat