అంతర్జాతీయ క్రికెట్ కు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నిన్న శనివారం గుడ్ బై చెప్పిన సంగతి విదితమే. ఈ సందర్భంగా కెప్టెన్ గా ధోనీ సాధించిన ఘనతలను ఇప్పుడు తెలుసుకుందాం… 2013లో టెస్టు సిరీస్లో ఆసీస్ వైట్ వాష్ ‘టెస్ట్ చేసిన భారత్ అన్ని ఐసీసీ ట్రోఫీలు గెలిచిన కెప్టెన్ గా ధోని రికార్డు 2007లో టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత్ వన్డే వరల్డ్ కప్ …
Read More »ధోనీ సాధించిన అవార్డులు ఇవే
శనివారం అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన టీమిండియా సీనియర్ ఆటగాడు,మాజీ కెప్టెన్ మహేందర్ సింగ్ ధోనీ సాధించిన అవార్డుల గురించి తెలుసుకుందాం.. ధోని కి వచ్చిన అవార్డులు ఇలా ఉన్నాయి.. 2009,10,13 లో ఐసీసీ వరల్డ్ టెస్టు టీంలో చోటు 2006, 08,09,10,11,12 ,13, 14లో ఐసీసీ వన్డే టీంలో చోటు 2008, 09లో ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు 2006లో MTV …
Read More »ధోనీ కెరీర్ అందరికి ఆదర్శం
టీమిండియా మాజీ కెప్టెన్ ,సీనియర్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ అంయర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన సంగతి విదితమే. అయితే తొలిసారిగా ఎంఎస్ ధోనీ 2004 డిసెంబర్ 23న బంగ్లాపై తొలి వన్డే ఆడాడు. 2005 డిసెంబర్ 2న తొలి టెస్ట్ ఆడాడు. మొత్తం 350 వన్డేలు, 98 టీ20, 90 టెస్టులు ధోని ఆడాడు. అంతర్జాతీయ వన్డేలో 10,773పరుగులు చేశాడు.ఇందులో10శతకాలున్నాయి.73ఆర్ధసెంచురీలున్నాయి.అయితే వన్డే మ్యాచ్ లో అత్యధికంగా …
Read More »తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు
తెలంగాణలో గడిచిన 24గంటల్లో 1,102 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖహెల్త్ బులిటెన్ విడుదల చేసింది. అలాగే 1,903 మంది కరోనా నుండి కోలుకున్నారు. 9మంది కరోనా వల్ల మృతి చెందినట్లు బులిటెన్లో వెల్లడించింది.మరోవైపు గడిచిన 24 గంటల్లో 12,120 శాంపిల్స్ ను టెస్ట్ చేసినట్లు వివరించింది. దీంతో మొత్తం 91,361 కు కరోనా కేసుల సంఖ్య చేరుకుంది. అందులో మొత్తం 22,542 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు …
Read More »మంత్రి బొత్స ఇంట విషాదం
ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంట విషాదం నెలకొన్నది.మంత్రి బొత్స సత్యనారాయణ తల్లి ఈశ్వరమ్మ మరణించారు. గత నెల రోజులుగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆమె విశాఖలోని ఆసుపత్రిలోచికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మంత్రి తల్లి మరణ వార్త విన్న పలువురు రాజకీయ ప్రముఖులు బొత్స కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు.
Read More »ప్రతి ఒక్కరికి కరోనా టీకా
భారతదేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఈ తరుణంలో స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో శనివారం ప్రధాని మోదీ దేశీయంగా తయారయ్యే టీకాల గురించి ప్రస్తావించారు. వాటి అనుమతుల కోసం ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు. ‘ప్రతి ఒక్కరు కరోనా వైరస్ టీకా కోసం ఎదురుచూస్తున్నారు. దేశ వ్యాప్తంగా మూడు కంపెనీలు తమ టీకాలకు వివిధ దశల్లో పరీక్షలు నిర్వహిస్తున్నాయని మీకు తెలియజేయాలను కుంటున్నాను. మన నిపుణులు, శాస్త్రవేత్తలు వాటికి …
Read More »ప్రతి ఒక్కరికి హెల్త్ కార్డు
74వ స్వాంతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ఎర్రకోట వేదికగా ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికారు. ఈ రోజు ఆయన నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్(ఎన్డీహెచ్ఎం)ను ప్రారంభించారు. దీని కింద ప్రతి భారతీయుడికి ఒక ఐడీ నంబర్ను కేటాయించనున్నారు. పూర్తిగా టెక్నాలజీ ఆధారితమైన ఈ మిషన్ వైద్యరంగంలో విప్లవాత్మకమైన మార్పులకు దోహదం చేస్తుందని ఆయన తెలిపారు. ప్రతి భారతీయుడి సమగ్ర వైద్యసమాచారం ఆ ఐడీ ద్వారా …
Read More »భారత్లో 25 లక్షలు దాటిన కరోనా కేసులు
భారత్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా నిత్యం 60 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 65,002 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 25,26,192కి చేరింది. మరోవైపు మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. 50 వేలకు చేరువగా మరణాల సంఖ్య చేరుకుంది. ప్రతిరోజు దాదాపు వెయ్యి మరణాలు నమోదవుతున్నాయి. తాజాగా 996 …
Read More »ప్రగతి భవన్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
హైదరాబాద్లోని ప్రగతి భవన్లో 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ముఖ్యనాయకులు, అధికారులతో కలిసి జాతీయ పతాకం ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. అంతకుముందు ఆయన మహనీయుల చిత్రపటాల వద్ద నివాళులర్పించారు. దేశానికి వారి చేసిన త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ఆయన వెంట పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ …
Read More »తెలంగాణ పోలీస్ శాఖలో కరోనా కలవరం
తెలంగాణ పోలీస్ శాఖలో కరోనా కలకలం రేపుతోంది. విధి నిర్వహణలో భాగంగా అనేక మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు. పోలీస్ విభాగంలో మొత్తం 4,252 మంది పోలీసులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అవగా… 39 మంది కరోనాతో మృతి చెందారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి. అటు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. పెద్ద సంఖ్యలో పోలీసులు కరోనా …
Read More »