Home / shyam (page 68)

shyam

చంద్రబాబు ఆకారాన్ని చూసి ప్రజలు భయపడ్డారేమో..!

అమరావతిలో జరుగుతున్న ఆందోళనలకు మద్దతుగా సతీసమేతంగా మద్దతు పలికిన చంద్రబాబుపై సీఎం జగన్‌పై ఇష్టానుసారంగా నోరుపారేసుకున్నారు. సీఎం జగన్‌కు ఏమీ చేతకాదని తేలిపోయిందని, నాడు బస్సులో ఉండి పాలన చేశానని, తాను కట్టిన సచివాలయంలో జగన్‌ కూర్చున్నాడని సీటు కూడా మారలేదని విమర్శించారు. నేను కూర్చున్న సీటుపైనే కూర్చుని నన్ను తిడుతున్నారంటూ బాబు అక్కసు వెళ్లగక్కాడు. . ప్రజావేదిక కూలగొడితే ఎవరూ మాట్లాడలేదు..నా ఇల్లును ముంచేస్తే..చంద్రబాబు ఇల్లే కదా..మా ఇల్లు …

Read More »

బిగ్ బ్రేకింగ్.. చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే…!

అమరావతిలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయకత్వం వహిస్తున్న వేళ..రాజధాని ప్రాంతానికే చెందిన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావు తాడేపల్లి సీఎం జగన్‌ను కలిసి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మూడు రాజధానులపై చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరును మద్దాలి తప్పు పట్టారు. అయితే నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం జగన్‌ను కలిసినట్లు గిరి క్లారిటీ ఇచ్చినా..బాబు తీరుకు నిరసనగా …

Read More »

చంద్రబాబు సతీమణి గాజుల త్యాగానికి డిప్యూటీ సీఎం కౌంటర్..!

సంక్షోభంలో కూడా మైలేజీ కోసం పాకులాడే రాజకీయ నాయకుల్లో టీడీపీ అధినేత చంద్రబాబు తర్వాతే ఎవరైనా…అమరావతిలో గత రెండు వారాలుగా జరుగుతున్న రైతుల ఆందోళనలను తనకు అనుకులంగా మార్చుకోవడానికి చంద్రబాబు రంగంలోకి దిగాడు. ఒకపక్క మూడు రాజధానులను రాయలసీమ, ఉత్తరాంధ్ర టీడీపీ నాయకులు స్వాగతిస్తుంటే..చంద్రబాబు మాత్రం మూడు రాజధానుల వద్దు..అంటూ అమరావతి ముద్దు అంటూ..రాజధాని రైతులను రెచ్చగొడుతూ…రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నాడు. రాజధాని ఆందోళనల్లో మహిళలు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు..ఇంకేముంది …

Read More »

వైకుంఠ ఏకాదశికి ముస్తాబవుతున్న జూబ్లిహిల్స్‌ శ్రీ వేంకటేశ్వర స్వామి టెంపుల్..!

జనవరి 6 వైకుంఠ ఏకాదశికి తిరుమల తిరుపతితో సహా తెలుగు రాష్ట్రాల్లో టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న వేంకటేశ్వర ఆలయాలన్నీ సిద్ధమవుతున్నాయి. హైదరాబాద్ నగరం, జూబ్లిహిల్స్‌లో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం వైకుంఠ ఏకాదశికి ప్రత్యేకంగా ముస్తాబు అవుతుంది. 2019 మార్చి 13 2019 న జూబ్లిహిల్స్‌లో 3.7 ఎకరాల సువిశాలమైన ప్రాంతంలో టీటీడీ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం ప్రారంభమైంది. అనతి కాలంలోనే ఈ ఆలయం …

Read More »

పోలీసులపై ఓవరాక్షన్‌ చేసిన పవన్‌కల్యాణ్‌పై కేసు నమోదు..!

అమరావతిలో జరుగుతున్న ఆందోళనలకు మద్దతుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిసెంబర్ 31 న రాజధాని గ్రామాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే. అయితే పవన్ అమరావతి పర్యటన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. అమరావతి గ్రామాల్లో గత రెండువారాలుగా జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో రైతులను కలవడానికి వెళుతున్న పవన్‌ను పోలీసులు మూడు సార్లు అడ్డుకున్నారు. దాదాపు 200 మంది పోలీసులు మందడంలో మోహరించి పవన్ ను గ్రామంలో వెళ్లనివ్వకుండా ఇనుప …

Read More »

అమరావతిలో మరోసారి సెల్ఫ్ డబ్బా కొట్టుకున్న చంద్రబాబు..!

టీడీపీ అధినేత చంద్రబాబు గారికి హైదరాబాద్‌పై ఎంత మమకారం అంటే…నిద్రలో లేపి అడిగినా..హైదరాబాద్‌ను నేనే నిర్మించా అంటూ తడుముకోకుండా గొప్పలు చెప్పుకుంటాడు..గతంలో పలుమార్లు హైదరాబాద్‌‌ను నేనే నిర్మించా…హైటెక్ సిటీ నేనే కట్టా…సైబరాబాద్ నగరాన్ని నేనే నిర్మించా, హైదరాబాద్‌‌ను ప్రపంచపటంలో నేనే పెట్టా అంటూ వినేవాళ్ల చెవులు తుప్పులు వదిలేలా బాబుగారు సెల్ఫ్ డబ్బా..కొట్టుకున్నారు. తాజాగా అమరావతిలో కూడా హైదరాబాద్‌ ముచ్చట తీసి, తనకు తాను కాసేపు తొడకొట్టుకుని, భుజాలు చర్చుకుని …

Read More »

చంద్రబాబుకు వరుస షాక్‌లు… త్వరలో మరో టీడీపీ ఎమ్మెల్యే గుడ్‌బై…!

మూడు రాజధానులపై రచ్చ జరుగుతున్న వేళ..టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో షాక్ తగలనుంది. మూడు రాజధానులు వద్దు..అమరావతి ముద్దు.. అంటూ చంద్రబాబు అమరావతిలో రైతుల ఆందోళనలను దగ్గరుండి మరీ నిర్వహిస్తుంటే..మరోపక్క రాజధాని ప్రాంతానికే చెందిన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి సీఎం జగన్‌ను కలిసి, మూడు రాజధానులకు జై కొట్టాడు. అంతే కాదు వంశీ బాటలో పార్టీకి రాజీనామా చేసి అసెంబ్లీలో ఎమ్మెల్యే కొనసాగేందుకు మద్దాలి గిరి  సిద్ధమవుతున్నాడు. …

Read More »

సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారిన డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి వీడియో…!

ఏపీ సీఎం జగన్‌ అంటే ప్రాణమిచ్చే నేతల్లో కురుప్పాం ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి ముందు వరుసలో ఉంటారు. ఏకంగా తన చేతిపై జగన్ పేరును పచ్చబొట్టు పొడిపించుకుని తన అభిమానాన్ని చాటుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు, టీడీపీ నేతలు ఎంతగా ప్రలోభపెట్టినా పార్టీ ఫిరాయించకుండా తన వెంటే నిలిచిన ఈ మహిళా నేత అంటే జగన్‌కు కూడా అభిమానమే. అందుకే అధికారంలోకి రాగానే పుష్పశ్రీవాణికి డిప్యూటీ సీఎం పదవి …

Read More »

సీఎం జగన్ ఫోటోకు పాలాభిషేకం చేసిన ఏపీయస్‌ఆర్టీసీ కార్మికులు..!

నూతన సంవత్సరం నాడు జగన్ సర్కార్ ఏపీయస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసింది. ఈ రోజు నుంచి ఆర్టీసీ కార్మికులు అధికారికంగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు పొందుతారు.ఈ మేరకు ప్రభుత్వం నోటీఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. జనవరి 1 న కొత్త సంవత్సర సంబురాల్లో ఉన్న ఆర్టీసీ కార్మికులు తాము ఇదే రోజు నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు పొందడంతో వారి ఆనందానికి హద్దే లేకుండా పోయింది. బుధవారం …

Read More »

వాహ్…క్యాసీన్ హై…అమరావతిలో పార్టనర్ల పర్‌ఫ్మారెన్స్ అదరహో..!

ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనపై టీడీపీ అధినేత చంద్రబాబు , జనసేన అధినేత అమరావతిలో జరుగుతున్న ఆందోళనకు మద్దతుగా రంగంలోకి దిగారు. తొలుత చంద్రబాబు అమరావతి ఆందోళనలకు శ్రీకారం చుడితే…ఆ తర్వాత పవన్ కల్యాణ్ రాజధాని రాజకీయాన్ని రక్తికట్టిస్తున్నాడు. అసెంబ్లీలో ఏపీకి మూడు రాజధానులు ఉండచ్చు అంటూ సీఎం జగన్ ప్రకటన చేయగానే…బాబుగారు రంగంలోకి దిగిపోయారు. నా బంగారు బాతు అమరావతిని చంపేస్తారా అంటూ ఆక్రోశం వెళ్లగక్కుతున్నాడు.. అమరావతిలో జరుగుతున్న …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat