అయోధ్య శ్రీ రాయుడిదే అంటూ ఇటీవల సుప్రీంకోర్ట్ ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు పట్ల దేశవ్యాప్తంగా ముస్లింలతో సహా అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయోధ్య తీర్పుతో దేశంలో మత కల్లోలాలు రెచ్చగొట్టాలని చూసిన ఐసీస్ , జైషే మహ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలు ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి. కాగా అయోధ్యలో భారీ రామమందిరం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో రగిలిపోతున్న నిషేధిత ఉగ్రవాద …
Read More »హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు నూతన సంవత్సర కానుక..!
నూతన సంవత్సరం సందర్భంగా హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ఇప్పటికే ప్రతి రోజు 4 లక్షల 20 వేల మంది ఆక్యుపెన్సీతో హైదరాబాద్ మెట్రో దూసుకుపోతుంది. అయితే ఇప్పటివరకు నగరంలో ఆర్టీసీకీ, ఎంఎంటీసీ రైళ్లకు మాత్రమే నెలవారీ పాసులు అందుబాటులో ఉన్నాయి. అయితే మెట్రో రైలులో ప్రయాణించేవారికి మాత్రం నెలవారీ పాసులు లేవు. ఆర్టీసీ బస్లతో పోలిస్తే మెట్రో రైలు చార్జీలు రెట్టింపు ఉండడంతో ప్రయాణికులకు చార్జీల భారం …
Read More »ఇప్పటి దాకా ఓ లెక్క..ఇప్పటి నుంచి ఇంకో లెక్క.. వైయస్ కొడుకు వచ్చాడని చెప్పు…!
మిర్చి సిన్మాలో తన కుటుంబాన్ని శత్రువుల నుంచి రక్షించుకున్న తర్వాత హీరో ప్రభాస్ విలన్తో ఇప్పటిదాకా ఓ లెక్క…ఇప్పటి నుంచో ఇంకో లెక్క..ఆయన కొడుకు వచ్చాడని చెప్పు…అంటూ వీరావేశంతో కొట్టిన డైలాగ్ ప్రేక్షకులను అలరించింది. సేమ్ టు సేమ్ రాజకీయాల్లో కూడా ఉత్తరాంధ్ర వెనుకబాటు తనాన్ని తొలగించేందుకు వైయస్ కొడుకు జగన్ వచ్చాడని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం అంటున్నారు. తాజాగా మూడు రాజధానులపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేయిస్తున్న …
Read More »త్వరలోనే టీడీపీ ముక్కలవడం ఖాయం..!
మూడు రాజధానుల విషయంలో చంద్రబాబు తన సామాజికవర్గ ప్రయోజనాలకే పాకులాడడంపై టీడీపీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో రగిలిపోతున్నారా..విశాఖ, కర్నూల్లో రాజధానుల ఏర్పాటును వ్యతిరేకిస్తున్న బాబుపై తెలుగు తమ్ముళ్లు తిరుగుబాటు చేయనున్నారా….త్వరలోనే మూడు రాజధానుల విషయంలో తెలుగుదేశం పార్టీ ముక్కలు కానుందా..ప్రస్తుతం అమరావతి వేదికగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. ఏపీకి మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ ప్రకటనను, జీఎన్ రావు కమిటీ నివేదికను టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన …
Read More »మూడు రాజధానుల వద్దు..అమరావతి ముద్దు..అంటున్న లోకేష్..!
ఏపీకి మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ చేసిన ప్రకటనపై టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్లు నీచ రాజకీయం చేస్తున్నారు. అమరావతిలో ప్రాంతంలో తమ సామాజికవర్గానికి చెందిన రైతులను, రియల్ ఎస్టేట్ వ్యాపారులను రెచ్చగొడుతూ బాబు, లోకేష్లు పబ్బం గడపుకుంటున్నారు. విశాఖలో పరిపాలనా రాజధాని, కర్నూలులో జ్యుడిషియల్ రాజధాని వద్దు..అమరావతిలోనే పూర్తి స్థాయి రాజధాని ఉండాలని చంద్రబాబు, లోకేష్లు వాదిస్తున్నారు. తాజాగా మూడు రాజధానులు వద్దు..అమరావతి ముద్దు అనే నినాదాన్ని …
Read More »సీఎం జగన్ను బద్నాం చేయబోయి.. మళ్లీ పప్పులో ట్వీటేసిన లోకేష్..!
నారావారి పుత్రరత్నం…లోకేష్ మళ్లీ పప్పులో కాలేశాడు..సారీ ట్వీటేశాడు..చినబాబుకు తెలుగే కాదు..ఇంగ్లీష్ కూడా సరిగా రాదని తనకు తానే బయటపెట్టుకున్నాడు. తాజాగా కడపలో పర్యటించిన సీఎం జగన్..ఎన్ఆర్సీకి తమ ప్రభుత్వం వ్యతిరేకమని ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో అమలు చేయమని ప్రకటించాడు. ఇంకే ముందు జగన్ దొరికిపోయాడు అని లోకేష్ మురిసిపోయాడు. ఆఘ మేఘాల మీద ట్విట్టర్లో కూతెట్టాడు. ఇంతకీ లోకేష్ ట్వీట్ ఏంటంటే.. వైకాపా నాయకులు వారి అధ్యక్షుడు @ysjaganగారే పెయిడ్ …
Read More »బ్రేకింగ్.. ఆ విషయంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా టీడీపీ ఎమ్మెల్యేల సమావేశం..!
ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటు చేస్తామంటూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపై తెలుగు దేశం పార్టీ అమరావతిలో రైతులను రెచ్చగొడుతూ ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తున్న వేళ..విశాఖకు చెందిన టీడీపీ నేతలు చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. విశాఖ పట్టణాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటించడానికి స్వాగతిస్తున్నట్లు టీడీపీ ఎమ్మెల్యేలు ప్రకటించారు. ఈ మేరకు సీఎం జగన్ ప్రకటనపై తమ వైఖరికి తెలియజేసేందుకు విశాఖపట్నం అర్బన్, విశాఖపట్నం రూరల్ జిల్లా తెలుగుదేశం పార్టీ …
Read More »బ్రేకింగ్..ఇండియన్ రైల్వేలో పెరిగిన భోజనం, టిఫిన్ ధరలు…!
త్వరలో రైల్వే చార్జీలు పెంచేందుకు మోదీ సర్కార్ సిద్ధమవుతున్న వేళ..అంతకు ముందే ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఆహార పదార్థాల ధరలు పెంచి ప్రయాణీకులకు షాక్ ఇచ్చింది. తాజాగా డిసెంబర్ 24 న ఇండియన్ రైల్వే స్టేషన్లలలోని ఫుడ్ సెంటర్లలో ఆహార ధరలను ఐఆర్సీటీ పెంచింది. దీంతో స్టాక్ ఎక్సేంజీలో ఐఆర్సీటీసీ షేర్లు ఒక్కసారిగా దూసుకెళ్లాయి. సవరించిన ధరలు రైల్వే స్టేషన్లలోని ఫుడ్ సెంటర్లలో అందుబాటులోకి వస్తాయి. …
Read More »మూడు రాజధానులపై వెంకయ్యనాయుడి ఆసక్తికర వ్యాఖ్యలు..బాబు మైండ్ బ్లాంక్..!
ఏపీకి మూడు రాజధానులంటూ సీఎం జగన్ చేసిన ప్రకటనను టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు మూడు రాజధానుల కాన్సెప్ట్కు నిరసనగా అమరావతి ప్రాంతంలో టీడీపీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అమరావతిని సీఎం జగన్ చంపేస్తున్నాడంటూ బాబు ఆక్రోశం వెళ్లగక్కుతున్నాడు. ఇదిలా ఉంటే అధికార, పరిపాలన వికేంద్రీకరణ దిశగా మూడు రాజధానులను ఏర్పాటు చేయాలన్న సీఎం జగన్ ఆలోచనను భారత …
Read More »మా ఎమ్మెల్యే చంద్రబాబు కనపడడం లేదు.. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన కుప్పం ప్రజలు..!
చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గానికి టీడీపీ అధినేత చంద్రబాబు రికార్డు స్థాయిలో 6 వ సారి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 14 ఏళ్లు సీఎంగా, పదేళ్లు ప్రతిపక్ష నాయకుడిగా పని చేసినా కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి అనేది శూన్యం. చంద్రబాబు ఏనాడూ కుప్పం ప్రజల బాగోగులు పట్టించుకోకపోయినా…సీఎం స్థాయి వ్యక్తి కావడంతో ప్రజలు ఆయనపై అభిమానంతో ఓటేస్తున్నారు. అయితే ఈసారి మాత్రం చంద్రబాబుకు వైసీపీ అభ్యర్థి చంద్రమౌళి గట్టిపోటీ ఇచ్చారు. …
Read More »