అక్రమసంబంధాలలోనే అత్యంత దారుణమైన సంఘటన జరగింది. అనుమానిస్తున్నాడని ఓ మహిళ తన భర్తను దారుణంగా హత్య చేసిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అయితే హత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భర్తను తానే చంపానంటూ నిందితురాలు పేర్కొంటుండగా అర్ధరాత్రి ఓ వ్యక్తి ఇంట్లోకి వచ్చాడని ఆమె కుమారుడు పోలీసులకు చెప్పడంతో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే… నల్లగొండ జిల్లా గరిడేపల్లి మండలం, గారకుంటతండాకు చెందిన …
Read More »కరుణానిధి మృతికి వైఎస్ జగన్ సంతాపం..!
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి మృతి పట్ల ఏపీ ప్రతి పక్షనేత వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు పార్టీ ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసింది. కరుణ కుటుంబసభ్యులకు వైఎస్ జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఎన్నో ఒడిదుడుకుల నడుమ డీఎంకే పార్టీని ఏకతాటిపై నడిపిన కరుణ ప్రతిభ అమోఘమని కొనియాడారు. అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజల …
Read More »చంద్రబాబుకు ఆడపిల్లలు లేరుకాబట్టే..ఆడపిల్లలు పడే బాధలు తెలియవంట
చిత్తూరు జిల్లా పీలేరులోని జాగృతి అపార్టుమెంటులో శిల్ప అనే జూనియర్ డాక్టర్ ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. శిల్ప, తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలోని పీడీయాట్రిక్ డిపార్టుమెంటులో పీజీ స్టూడెంట్. తనను కొంత మంది ప్రొఫెసర్లు వేధిస్తున్నారంటూ గత ఏప్రిల్ నెలలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అధికారులకు, గవర్నర్కు శిల్ప ఫిర్యాదు కూడా చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు …
Read More »కరుణానిధి ఆరోగ్యం అత్యంత విషమం..అప్రమత్తమైన పోలీసులు
గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. గత రెండు రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని చెబుతున్న కావేరి ఆసుపత్రి వైద్యులు మంగళవారం సాయంత్రం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. కరుణానిధి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వెల్లడించారు. అవసరమైన వైద్యం అందించినా ఆయన ఆరోగ్యం మెరుగుపడటం లేదని పేర్కొన్నారు. దీంతో కరుణానిధి అభిమానులు, డీఎంకే …
Read More »అనంతపురంలో దారుణ హత్య ..పోలీసు జాగిలాలు ఆ ఇంటి వద్ద
అనంతపురం జిల్లా గుడిబండ మండలం తిమ్మళాపురంలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ మోహన్ (32) హత్యకు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మోహన్ మోరుబాగల్ పంచాయతీలో ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. ఇతను స్వగ్రామంలో ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. రెండు, మూడేళ్లుగా ఈ వ్యవహారం కొనసాగుతోంది. ఆదివారం రాత్రి మోహన్ ఇంటి బయట పడుకున్నాడు. సోమవారం ఉదయానికి ఇంటి వెనుక వీధిలో విగతజీవిగా పడి ఉన్నాడు. కుటుంబ సభ్యులకు …
Read More »వైఎస్ జగన్ తీవ్రంగా వ్యతిరేకిస్తు ట్వీట్.. మహిళలపై అత్యంత అమానుషం
అధికారం ఉందని సీఎం చంద్రబాబు నాయుడు ఆడపడుచులపై అమానుషంగా వ్యవహరిస్తారా? అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. వారేం తప్పు చేశారని మహిళలపై అంత కఠినంగా వ్యవహరిస్తున్నారని మంగళవారం ట్వీట్ చేశారు. మధ్యాహ్న భోజన కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం ఛలో విజయవాడ నిరసన కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. నిరసనలో పాల్గొన్న మహిళలపై పోలీసులు అత్యంత …
Read More »తడిచిన ఎరుపు, తెలుపు బికినీల్లో రాంచరణ్ హీరోయిన్..!
టాలీవుడ్ లో నటించింది ఒక్క చిత్రమే అయినా ఆ చిత్రంలో ఆ హీరోయిన్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఎప్పటికి గుర్తేండేలాగా ఆ పాత్ర చేశారు. ఇంతకి ఎవరు ఆ హీరోయిన్ అనుకుంటున్నార..అదేనండి రాంచరణ్ మొదటి చిత్రం చిరుతలో హీరోయిన్ గా నటించిన నేహా శర్మ. ఆ చిత్రం తరువాత ఈ భామ తెలుగులో మరో చిత్రం చేయలేదు. బాలీవుడ్ కు వెళ్లిన నేహా అక్కడ ఘాటు ఫోటోషూట్స్ …
Read More »రేపు చెన్నై నుండి వైఎస్ జగన్ కు పోన్ ..ఎందుకో తెలుసా
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధిని ఏపీ ప్రతి పక్ష వైసీపీ పార్టీ సీనియర్ నాయకులు పరామర్శించనున్నారు. తమ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు సీనియర్ నేత బొత్స సత్యనారయణ, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డిలు సోమవారం సాయంత్రం కరుణానిధిని ఆసుపత్రిలో కలవనున్నారు. అక్కడి నుంచి ఫోన్లో వైఎస్ జగన్కు కరుణానిధి ఆరోగ్యంపై సమాచారం ఇవ్వనున్నారు. ఇక వైఎస్ …
Read More »వైఎస్ జగన్ని కాదు…జగన్ పోటో చూసే వణుకుతున్న తెలుగు తమ్ముళ్లు
ఆంధ్రప్రదేశ్ లో ఎంత ప్రయత్నించినా.. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఫోబియాలో నుంచి బయటకు రాలేకపోతున్నారు తెలుగు తమ్ముళ్లు. 230 రోజులుగా వైఎస్ జగన్ చేస్తున్న పాదయాత్ర తెలుగు తమ్ముళ్లకు వణుకు పుట్టిస్తోంది. తమకున్న మీడియా అండతో జగన్ పాదయాత్రను ఎంత తక్కువ చేసి చూపించాలని ప్రయత్నించినా సాధ్యం కావటం లేదని వాపోతున్నారు. జగన్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకు ఎన్ని కుట్రలు చేసినా.. ఏపీలో ప్రజాభిమానం మాత్రం …
Read More »వైసీపీ అధికారంలోకి రాగానే ఉచితవిద్య.. అన్నగా తోడుంటా.. ఆశీర్వదించండి..!
నారాయణ, చైతన్య విద్యాసంస్థల్లో భారీ దోపిడీ సాగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. అధికారంలోకి రాగానే ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల ఫీజులు తగ్గిస్తామని జగన్ హామీ ఇచ్చారు. చైతన్య, నారాయణలు చంద్రబాబు బినామీ సంస్థలన్నారు.నారాయణలో ఇంటర్ ఏడాది ఫీజు రూ.1.60 లక్షలా అని ప్రశ్నించారు. విద్యార్థులంతా ఈ రెండు స్కూళ్లు, కాలేజీలకు వెళ్లాలని ప్రభుత్వ తాపత్రయమన్నారు. ఇందులో భాగంగానే రేషనలైజేషన్తో సర్కారు స్కూళ్లు నిర్వీర్యం …
Read More »