కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో కస్టమ్స్ డ్యూటీ పెంపుతో ఫర్నీచర్, చెప్పుల ధరలు పెరగనున్నాయి. అదే విధంగా ఎక్సైజ్ డ్యూటీ పెంపుతో సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల ధరలు సైతం పెరుగనున్నాయి. వైద్య పరికరాలపై 5 శాతం హెల్త్ సెస్, ఆటో మెబైల్ విడి భాగాలపై కస్టమ్స్ సుంకం పెరిగింది. ఇక విదేశాల నుంచి దిగుమతి చేసుకునే న్యూస్ ప్రింట్పై కేంద్రం పన్ను తగ్గించింది. …
Read More »ఈ యేడాది కేంద్ర బడ్జెట్ ఇదే
2020-21 బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఎనిమిది నెలల కిందటే లోక్సభ ఎన్నికలు ముగియడం, మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్ కావడంతో దేశ ప్రజలంతా ఆసక్తిగా బడ్జెట్ ప్రసంగాన్ని తిలకిస్తున్నారు. ఈ బడ్జెట్లో వ్యవసాయం, విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాలకు కేంద్రం పెద్ద పీట వేసింది. బడ్జెట్లోని ముఖ్యాంశాలివి… 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు 6.1 కోట్ల …
Read More »రైతులు ఆవేశానికి లోను కావొద్దు..!
అమరావతిలో రైతులెవరూ ఆవేశాలకు లోను కావద్దని వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు సూచించారు. తాజాగా మందడం, వెలగపూడిలో రైతుల దీక్షా శిబిరానికి లావు శ్రీకృష్ణదేవరాయలు వెళ్లి రైతులతో మాట్లాడారు. సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి రైతులకు కచ్చితంగా న్యాయం చేస్తారని హామీ ఇస్తూ చెప్పారు. రాజకీయాల్లో ఎవరైనా ఒక స్థాయికి వచ్చిన తరువాత ఏవర్గాన్ని వ్యతిరేకం చేసుకోవాలనుకోరు.. కాబట్టి రైతులందరూ అర్థం చేసుకోవాలని కోరారు. వెలగపూడి నుంచి …
Read More »కోనసీమలో కొత్త వైరస్..20 ఆవులు మృతి
తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో కొత్త వైరస్ విజృంభిస్తోంది. ఈ వైరస్ ను లంపీ స్కిన్గా పిలుస్తున్నారు. వెయ్యికి పైగా ఆవులకు ఈ వైరస్ సోకినట్టు తెలుస్తోంది. అందులో ఇరవై ఆవులు ఇప్పటికే మృతి చెందినట్టు సమాచారం. కాగా, ఉత్తరాది నుంచి కోనసీమకు ఈ వైరస్ వ్యాపించినట్టు వెటర్నరీ డాక్టర్లు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్లోని కోనసీమలో కొత్త వైరస్ వ్యాధి జంతువులను కబళిస్తోంది. కరోనా వైరస్ను తలపిస్తున్న ఈ వైరస్ను వైద్య వర్గాలు …
Read More »300 యూనిట్లు కరెంట్ దాటితే పింఛన్ తీసేస్తారా అని అడుగేవాళ్లకి సమాధానం
సగటున భారతీయుడు వినియోగించే కరెంటు నెలకు 90 యూనిట్లు (4 ట్యూబ్లైట్లు, 4 సీలింగ్ ఫ్యాన్లు, ఒక టీవీ, ఒక ఫ్రిజ్ ఉన్న ఇంటికి సగటున భారతదేశంలో గృహాలకు నెలకు 90 యూనిట్లు ఖర్చు అవుతుంది) అయితే గతంలో చంద్రబాబు పాలనలో కరెంటు వినియోగం 200 యూనిట్లు దాటితే పింఛన్ ఇచ్చేవాళ్లు కాదు. ఇప్పుడు 300 యూనిట్లు వరకు పెంచారు. గతంలో కుటుంబానికి రెండు ఎకరాల లోపు మాగాణి, 5 …
Read More »అర్ధరాత్రి ఏపీ ప్రభుత్వం కీలక సంచలన నిర్ణయం..ఈ కార్యాలయాలు కర్నూలుకు తరలింపు..!
ఏపీ వైఎస్ జగన్ సర్కారు గత అర్ధరాత్రి కీలక నిర్ణయం తీసుకుంది. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా కొన్ని కార్యాలయాలను కర్నూలుకు తరలిస్తున్నట్టు శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఉత్తర్వులు విడుదల చేసింది. కర్నూలుకు తరలిస్తున్న కార్యాలయాల్లో విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ చైర్మన్, సభ్యుల కార్యాలయాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ కార్యాలయాలు వెలగపూడి సచివాలయం కేంద్రంగా పనిచేస్తున్నాయి. పరిపాలన పరమైన కారణాల వల్ల వీటిని కర్నూలుకు తరలిస్తున్నట్టు పేర్కొన్న ప్రభుత్వం.. …
Read More »ఐ లవ్ అమరావతి కాదు.. ఐ లవ్ ఏపీ
2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు అమరావతి పేరును బలవంతంగా రాష్ట్ర ప్రజలపై రుద్దడానికి ప్రయత్నించారు. ముఖ్యంగా రాజధాని పేరుతో వేల ఎకరాలు భూములు తీసుకుని అమరావతి సెంటిమెంట్ ను క్రియేట్ చేసి అమరావతి చుట్టుపక్కల తన బినామీలకు లబ్ధి చేకూరేలా చంద్రబాబు ప్రయత్నించారు ఇందుకోసం అనేక జిమ్మిక్కులు కూడా చేశారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రజలందరికీ అవసరమైన రాష్ట్ర ప్రజలందరికీ ఉపయోగపడే సచివాలయం లోనూ అమరావతి అనే నినాదాన్ని …
Read More »గ్రామ సచివాలయాల పట్ల ప్రజలు హర్షం..అసలు ఇది కలా.? నిజమా.?
ఆంద్రప్రదేశ్ లో విప్లవాత్మకంగా అమలవుతున్న గ్రామ, వార్డు సచివాలయాల పనితీరుపై ప్రజల నుండి హర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయి.ఏళ్ల తరబడి పరిష్కారం కాని సమస్యలకూ రోజుల వ్యవధిలో మోక్షంఅసాధ్యాన్ని సుసాధ్యం చేసిన సీఎం వైఎస్ జగన్ కి ప్రజానీకం కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ప్రతిపనికీ డబ్బులు పీక్కుతినే దళారుల వ్యవస్థ లేదు.. రోజుల తరబడి కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరగాల్సిన పని లేదు.. వేలకు వేలు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు.. అవినీతి, అక్రమాలు …
Read More »మరో భారీ సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టిన సీఎం జగన్
ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో భారీ సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టారు. నాయీ బ్రాహ్మణులు, టైలర్లకు రూ.10వేల ఆర్ధిక సాయం అందిచేందుకు జగనన్న చేదోడు కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ద్వారా ఐదేళ్ల పాటు ప్రతీ ఏడాది రూ10 వేల చోప్పున ఆర్ధికసాయం అందించాలని నిర్ణయం తీసుకుంది. రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్లకు ఆర్ధిక సాయంగా ఏడాదికి పది …
Read More »సీసీ కెమెరాల్లో ఈ కి‘లేడీలు’ఏం చేశారో తెలుసా…!
శ్రీకాళహస్తీశ్వరాలయంలో భక్తుల మల్లే వచ్చిన ఓ దొంగలముఠా కేరళ భక్తుల నగల బ్యాగును చోరీ చేసింది. చివరకు భద్రతా సిబ్బంది ఆ ముఠాను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వివరాలు.. కేరళ నుంచి కొంతమంది భక్తులు శుక్రవారం దర్శనానికి వచ్చారు. కొంతసేపటికి చూస్తే తమ నగలబ్యాగు కనిపించకపోవడంతో ఆందోళనచెందారు. ఎవరో దొంగలు కొట్టేశారని గ్రహించి వెంటనే ఆలయ భద్రతా సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. అప్రమత్తమైన వారు సీసీ కెమెరాల ద్వారా దొంగలను …
Read More »