ఏపీ ప్రజల కష్టాలు పోయి స్వర్ణయుగం రావాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఇప్పుడు సంచలనం రేపుతోంది. వైసీపీ అధినేత జగన్ అన్న సీఎం కావాలన్నదే తన ఆశయమని, అప్పుడే గ్రామం, మండలం అభివృద్ధి చెందుతుందని ఆ వ్యక్తి సూసైడ్ లెటర్లో ర పేర్కొన్నారు. కడప జిల్లా రాజుపాళెం మండలం టంగుటూరుకు చెందిన శ్రీనివాసులు రెడ్డి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. జగన్ పాదయాత్రలో శ్రీనివాసులురెడ్డి …
Read More »చంద్రబాబు బూటు పూజల పై.. రోజా జబర్ధస్త్ పంచెస్..!
ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబును వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోసారి ఆడేసుకుంది. కృష్ణ నది బోటు ప్రమాదానికి వంద శాతం చంద్రబాబే కారణమణి రోజా ఫైర్ అయ్యారు. చంద్రబాబుకు దేవుడి పై అస్సలు ఏమాత్రం భక్తి లేదని.. ఆయన ఎక్కడ పూజలు చేసినా.. కాళ్ళకు బూట్లు వేసుకునే పూజలు చేస్తారని అందుకే ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయని రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో గోదావరి పుష్కరాల్లో బూట్లు వేసుకుని …
Read More »కర్నూల్లో కేక పుట్టించిన జగన్.. ఆళ్లగడ్డలో వైసీపీ అభ్యర్ధి ఖరారు..?
వైసీపీ అధినేత పాదయాత్ర జోరుగా సాగుతోంది. ఇప్పటికే తన పాదయాత్ర ద్వారా సెంచురీ కొట్టిన జగన్ కర్నూలు గడ్డ పై అడుగు పెట్టి కేక పుట్టిస్తున్నాడు. ఇక కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజక వర్గంలో జగన్ విజృంభిస్తున్నారు. పాదయాత్రతో పాటు ఏర్పాటు చేస్తున్న చిన్న చిన్న సభల్లో జగన్ చెలరేగి పోతున్నారు. జగన్ పాదయాత్రలో ఒకవైపు ప్రజల కష్టాలను తెలుసుకుంటూనే మరోవైపు తన మాటలతో చంద్రబాబు సర్కార్ను రఫ్ఫాడిస్తున్నాడు. ఇంకో …
Read More »జగన్ సెంచరీ దెబ్బ… అపోజిషన్ బ్యాచ్ అబ్బా..!
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పాదయత్ర తొమ్మిదవ రోజుకు చేరుకుంది. ఇక జగన్ పాదయాత్రకి జనం రోజు రోజుకి వేలల్లో తరలి వస్తున్నారు. కడప నుండి మొదలైన జగన్ పాదయాత్ర కర్నూలుకు చేరుకోగానే సెంచురీ కొట్టేశారు. మంగళవారం ఎనిమిదవరోజు పాదయాత్రలో వంద కిలో మీటర్ల మైలురాయిని దాటేశారు. దీంతో వందకిలోమీటర్ల పాదయాత్ర చేసిన సందర్భంగా ఆళ్లగడ్డ నియోజకవర్డంలోని గొడిగనూరు వద్ద జగన్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఇక తొమ్మిదో …
Read More »టీడీపీ భవిష్యత్తు తేల్చేసిన.. చంద్రబాబు సొంత సర్వే..!
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత జగన్ పాదయాత్రకి జగన్ పడుతుంటే టీడీపీ నేతలకి గుండెల్లో రైళ్ళు పడుగెడుతున్నాయి. కడప నుండి కర్నూలుకి చేరిన జగన్ పాదయాత్ర చంద్రబాబు సర్కార్ తుక్కు రేగ్గొడుతున్నాడు. దీంతో చంద్రబాబు సర్కార్ జగన్ పాదయాత్ర పై నిఘా పెంచిదని ఆంగ్ల పత్రికలు కూడా పేర్కొన్నాయి. ఇక మరోవైపు జగన్ పాదయాత్రకి కిక్కిరిసిన జనం రావడంతో.. చంద్రబాబు సర్కార్ అందుకు కారణాలు వెదికే పనిలో పడింది. …
Read More »తెలుగు సినిమా..2016 నంది విజేతలు వీరే..!
ఏపీ ప్రభుత్వం తెలుగు చలన చిత్ర రంగంలో ప్రతిభ కనబర్చిన వారికి ఏటా ఇచ్చే నంది అవార్డులను ప్రకటించింది. 2014.., 2015..,2016 సంవత్సరాలకు గానూ నంది అవార్డులను, ఎన్టీఆర్ జాతీయ అవార్డును, బీఎన్రెడ్డి నేషనల్ అవార్డులను, రఘుపతి వెంకయ్య, నాగిరెడ్డి, చక్రపాణి అవార్డులను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. # 2016 నంది అవార్డు విజేతలు.. 2016 ఉత్తమ చిత్రం- పెళ్లిచూపులు 2016 ఉత్తమ నటుడు- జూనియర్ ఎన్టీఆర్ 2016 ద్వితీయ …
Read More »తెలుగు సినిమా..2015 నంది విజేతలు వీరే..!
ఏపీ ప్రభుత్వం తెలుగు చలన చిత్ర రంగంలో ప్రతిభ కనబర్చిన వారికి ఏటా ఇచ్చే నంది అవార్డులను ప్రకటించింది. 2014.., 2015..,2016 సంవత్సరాలకు గానూ నంది అవార్డులను, ఎన్టీఆర్ జాతీయ అవార్డును, బీఎన్రెడ్డి నేషనల్ అవార్డులను, రఘుపతి వెంకయ్య, నాగిరెడ్డి, చక్రపాణి అవార్డులను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. # 2015 నంది అవార్డు విజేతలు 2015 ఉత్తమ చిత్రం- బాహుబలి(బిగినింగ్) 2015 ఉత్తమ నటుడు- మహేష్బాబు(శ్రీమంతుడు) 2015 ఉత్తమ కుటుంబ …
Read More »తెలుగు సినిమా.. 2014 నంది విజేతలు వీరే..!
ఏపీ ప్రభుత్వం తెలుగు చలన చిత్ర రంగంలో ప్రతిభ కనబర్చిన వారికి ఏటా ఇచ్చే నంది అవార్డులను ప్రకటించింది. 2014.., 2015..,2016 సంవత్సరాలకు గానూ నంది అవార్డులను, ఎన్టీఆర్ జాతీయ అవార్డును, బీఎన్రెడ్డి నేషనల్ అవార్డులను, రఘుపతి వెంకయ్య, నాగిరెడ్డి, చక్రపాణి అవార్డులను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. # 2014 నంది అవార్డు విజేతలు 2014 ఉత్తమ చిత్రం- లెజెండ్ 2014 ఉత్తమ నటుడు- బాలకృష్ణ (లెజెండ్) 2014 ఉత్తమ …
Read More »అన్నపూర్ణ స్టూడియో.. అగ్నిప్రమాదానికి అసలు కారణం ఇదే..!
అన్నపూర్ణ స్టూడియోలో భారీ అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ అగ్నిప్రమాదం ఫై హీరో నాగార్జున స్పందించారు. షూటింగ్ స్పాట్లో ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాల వలన షార్ట్ సర్క్యూట్ జరగడంతో మంటలు మొదలయ్యాయని.. ప్రమాద తీవ్రత తక్కువగానే ఉన్న సమయంలో అక్కడున్నవారంతా సురక్షితంగా బయటకు వచ్చేసారని చెప్పారు. మంటలు క్రమంగా పెద్దవి కావడంతో అక్కడున్న మనం చిత్రానికి సంబంధించిన సెట్ పూర్తిగా ధ్వంసం అయ్యిందని చెప్పారు. ఇక నాన్నగారి గుర్తుగా …
Read More »నువ్వు రావాలి జగన్ అన్నా.. బాబు పాలనలో మా’అయ్య’ తాగి తందనాలాడుతున్నాడు..!
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర తొలి మైలురాయిని అధిగమించింది. ఇక జగన్ ప్రారంబించిన పాదయాత్ర ఎనిమిదవ రోజుకు చేరుకోగా.. వంద కిలోమీటర్లు దాటింది. కడప నుండి మొదలైన జగన్ పాదయత్ర కర్నూలుకి చేరింది. కర్నూలులో టీడీపీ మంత్రి అఖిల ప్రియ నియోజక వర్గమైన ఆళ్ళగడ్డలో ఎంట్రీ ఇచ్చిన జగన్ జంక్షన్లో జరిగిన సభలో దుమ్మురేపారు. ఆళ్ళగడ్డలో జనం అడుగడుగునా జగన్కు హారతి …
Read More »