వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ప్రారంభమైంది. ఇడుపులపాయలో వైఎస్ సమాధికి నివాళులర్పించిన జగన్ ప్రజాసంకల్ప యాత్రను ప్రారంభించారు. ఇడుపులపాయలో ప్రారంభమైన జగన్ యాత్ర ఇచ్ఛాపురం వరకూ దాదాపు మూడు వేల కిలోమీటర్ల మేరకు సాగనుంది. 2019 అధికారమే లక్ష్యంగా ఈ యాత్రను చేపట్టనున్న జగన్ రోజుకు 14 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారు. ఇక జగన్ తొలిరోజు పాదయాత్రలో భాగంగా నిర్వహించిన సభలో చాలా కసితో మాట్లాడారు. చంద్రబాబు పాలనలో రైతులు, …
Read More »చంద్రబాబుకు.. జగన్ బ్లాస్టింగ్ సవాల్..!
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రను అశేష జనసంద్రం మధ్య ప్రారంబించారు. జగన్ పాదయాత్ర తొలిరోజు.. తొలి ప్రసంగాన్ని కసితో ప్రారంభించారు. వైయస్సార్ జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు సర్కార్ చేస్తున్న అరాచకాల పై ద్వజమెత్తారు. అత్యంత ఆశక్తిగా సాగిన ప్రసంగంలో.. జగన్ చంద్రబాబుకు బ్లాస్టిగ్ సవాల్ను విసిరారు. ఇటీవల నంద్యాలలో జరిగిన ఉప ఎన్నికలో రూ. 200 కోట్లు ఖర్చు చేసి టీడీపీ …
Read More »డిప్రెషన్తో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా…ఇలియానా
డిప్రెషన్తో బాధపడుతూ ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని అంటోంది గోవా బ్యూటీఇలియానా. ఆదివారం దిల్లీలో నిర్వహించిన 21వ ‘వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ మెంటల్ హెల్త్’ కార్యక్రమంలో ఇలియానా పాల్గొంది. ఈ కార్యక్రమంలో ఇలియానా ‘ఉమెన్ ఆఫ్ సబ్స్టెన్స్’ అవార్డు కూడా అందుకొంది. ఈ సందర్భంగా జీవితంలో తాను ఎదుర్కొన్న ఒత్తిళ్ల గురించి చెప్పుకొచ్చింది. ‘నా శరీరాకృతి గురించి ఎక్కువగా కామెంట్లు చేసేవారు. దాంతో ఎప్పుడూ చాలా ఒత్తిడికి గురవుతూ బాధపడుతూ …
Read More »‘జగన్ పాదయాత్ర కోసం పూలను పరిచిన మహిళలోకం
ప్రజల సమస్యలు తెలుసుకుని, వాటిని పరిష్కరించేందుకు పాదయాత్రను మొదలుపెట్టిన గొప్పవ్యక్తి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ అని కడప జిల్లా అధ్యక్షులు అమర్ నాథ్ రెడ్డి పేర్కొన్నారు. నేడు ఆ మహానేత అడుగుజాడల్లోనే ఆయన తనయుడు, వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల కోసం ప్రజా సంకల్ప పాదయాత్రకు శ్రీకారం చుట్టారన్నారు. సీఎం కుర్చీలో కూర్చుని మూడున్నరేళ్లు గడుస్తున్నా.. చంద్రబాబు ఒక్క హామీ కూడా నెరవేర్చిన పాపాన …
Read More »చంద్రబాబు చేసిన ఏకైక మంచి పనిని మెచ్చుకున్న జగన్..!
ఏపీ రాజకీయాలను శాసించిన దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ బాటలో తనయుడు వైఎస్ జగన్ అడుగులు ప్రారంభించారు. రాష్ట్ర ప్రజల కష్టాలను.. దగ్గరుండి తానే స్వయంగా తెలుసుకునేందుకు వైసీపీ అధినేన జగన్ పాదయాత్రకి పూనుకున్నారు. ఇక అందులో భాగంగానే జగన్ వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభించారు. జగన్ తన పాదయాత్ర ప్రారంభించే ముందు.. మొదటగా వైఎస్ఆర్ ఘాట్ను సందర్శించిన జగన్ కుటుంబసభ్యులతో కలిసి.. …
Read More »జగన్ స్పీచ్ నుండి పేలిన హైలెట్ డైలాగ్..!
ఏపీ ప్రజల కోసం వైసీపీ అధినే జగన్ మోమన్ రెడ్డి నవంబర్ 6న అంటే సోమవారం ప్రజాసంకల్ప యాత్ర గ్రాండ్గా ప్రారంభిచారు. మొదట వైఎస్ఆర్ ఘాట్ను సందర్శించిన జగన్.. కుటుంబసభ్యులతో కలిసి.. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం జనసంద్రమైన ఇడుపులపాయ నుంచి ప్రజలతో మమేకమై.. పార్టీ నేతలు వెంటరాగా తొలి అడుగులు వేశారు. ఇక ప్రజాసంకల్పయాత్ర సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో జగన్ అదరిపోయే ప్రసంగం చేశారు. …
Read More »‘షాక్ థెరపీ’ పేరుతో సీక్రెట్ కెమెరా శృంగార వీడియోలు హల్ చల్
స్మార్ట్ఫోన్తో యావత్ ప్రపంచాన్నీ అందుబాటులోకి తెచ్చుకున్నామని ఒకవైపు మనం సంబర పడుతుంటే.. దాని దుష్ప్రభావాలూ చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. ప్రస్తుతం అరచేతిలో అశ్లీల చిత్రాలు చూస్తున్నారు. అయితే దక్షిణ కొరియాలో పోర్నోగ్రఫి పెద్ద సమస్యగా మారింది. రహస్యంగా అమర్చిన కెమేరాల కారణంగా ప్రతి ఏడాది వేల కొద్ది లైంగిక నేరాలు జరుగుతున్నాయి. ఇలా రహస్యంగా చిత్రీకరించిన దృశ్యాల కోసం ఆన్లైన్లో వెతికేవారు ఎక్కువ అవుతున్నారు. అలాంటి వారికి ఇప్పుడు దక్షిణ …
Read More »మాహానేత వైయస్ఆర్ గురించి.. జగన్ బ్లాస్టింగ్ స్పీచ్..!
రాష్ట్ర ప్రజలసమస్యలు తెలుసుకునేందుకు, ప్రజలతో మమేకమై.. ఎన్నికల నాటికి ప్రజలు దిద్దిన మేనిఫెస్టోను తీసుకొచ్చేందుకు వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి చరిత్రాత్మకమైన ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభించారు. కనీవినీ ఎరుగని రీతిలో.. అట్టహాసంగా ప్రారంభమైన ప్రజా సంకల్ప యాత్రలో జగన్ బ్లాస్టింగ్ ప్రసంగం చేశారు. ఇక ఆ ప్రసంగంలో జగన్ మాట్లాడుతూ.. దివంగత మహానేత రాజశేఖర రెడ్డికి మరణం లేదని… ఎందుకంటే ఆయన చనిపోయినా, ప్రతి గుండెలో ఆయన నిలిచే ఉన్నారని జగన్ …
Read More »జగన్ పాదయాత్ర కోసం.. పల్లె ప్రజలంతా ఏం చేసారో తెలుసా..?
ఏపీ ప్రజల కోసం, ప్రగతి కోసం ప్రజా సంకల్ప యాత్ర చేపట్టిన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కోసం 13 జిల్లాల్లో పాదయాత్ర చేసే జననేతకు స్వాగతం పలికేందుకు జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర గతిని మలుపుతిప్పే మహాక్రతువులో తాము సైతం భాగస్వాములం అవుతామని స్పష్టంచేస్తున్నారు. ఇక మహనేత వైఎస్ తనయుడుగా రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పాత్రను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. దీంతో నాడు ప్రజల కోసం కనీ …
Read More »జగన్ పాదయాత్ర ప్రారంభానికి ముందు.. విజయమ్మ, షర్మిల ఏంచేశారో తెలుసా..?
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభమైన విషయం తెలిసిదే. అయితే ప్రజా సంకల్ప యాత్ర స్టార్ట్ అవడానికి ముందు ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్దకి చేరుకునే ముందు ఒక ఆశక్తికర ఘటన చోటు చేసుకుంది. అసలు విషయం ఏంటంటే పాదయాత్ర ప్రారంభానికి ముందు జగన్ని ప్రేమతో ముద్దాడారు తల్లి విజయమ్మ. పాదయాత్ర విజయవంతంగా కొనసాగాలని కుమారుడిని ఆశీర్వదించారు. ఆ తర్వాత షర్మిల తన …
Read More »