ఏపీ ప్రతిపక్ష నేత ,వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ కు విచారణ నుంచి ఆరు నెలల మినహాయింపు ఇవ్వడానికి కోర్టు అంగీకరించకపోయినా, ఆయన పాదయాత్రకు ఎలాంటి ఆటంకం ఉండదని ఆ పార్టీ ప్రకటించింది. పార్టీ అదికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ కోర్టు తీర్పునకు లోబడే పాదయాత్ర కొనసాగుతుందని చెప్పారు.ఎవరుఎన్ని కుట్రలు చేసినా ప్రజల నుంచి ఎవరూ వేరు చేయలేరని అన్నారు. వైఎస్ జగన్ను చూస్తే టీడీపీకి భయమేందుకో …
Read More »కొట్టినా, తిట్టినా.. ఏరోజుకైనా మారుతాడని భరించింది… చివరకు దాన్ని కోసేసింది
కొట్టినా, తిట్టినా భరించింది. తాళి కట్టిన వాడు నరకం చూపిస్తున్నా మౌనంగానే ఉంది. ఏరోజుకైనా మారుతాడని భావించింది. ఓర్పుతో భరించింది. అయినా భర్త ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదు. భర్త తీరుతో విసుగెత్తింది. ఏమాత్రం బరించలేక పోయింది. చివరకు బుద్ది చెప్పింది. వివరాల్లోకి వెళ్తే కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలో దారుణ సంఘటన జరిగింది. మండలంలోని సిరిసేడు గ్రామంలో రవీందర్(40), స్వరూపలు దంపతులు. వీరి మధ్య తరచూ కుటుంబ కలహాలు …
Read More »మోదీ బ్యాచ్ని వణికిస్తున్న మెర్సల్..!
తమిళనాడులో బీజేపీ నేతలు వర్సెస్ మెర్సల్ చిత్రంగా వివాదం నడుస్తోంది. ఈ సినిమాలో జీఎస్టీతోపాటు, డిజిటల్ ఇండియా లాంటి ప్రోగ్రాంలను విమర్శించేలా డైలాగులు ఉన్నాయని, వాటిని వెంటనే తొలగించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఇప్పుడు జాతీయ మీడియాలో ఎక్కడ చూసిన మెర్సల్ సినిమాకు సంబంధించి చర్చలే నడుస్తున్నాయి. ఈ సినిమా డైలాగులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆయుధాలయ్యాయి. మాజీ ఆర్థికమంత్రి పి. చిదంబరం నోట వినిపిస్తున్నాయి. బీజేపీ ప్రభుత్వాన్ని వణికిస్తున్నాయి. …
Read More »వైఎస్సార్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సోము వీర్రాజు..!
బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తనకు మూడ్ వచ్చినప్పుడల్లా టీడీపీ బ్యాచ్ని ఓ రేంజ్లో ఆడేసుకుంటారు. తనకు వీలు చిక్కినప్పుడల్లా టీడీపీ నేతల్ని గిల్లుతూ నిరంతరం హాట్ టాపిక్గా ఉంటారు. ఇకపోతే కొందరు ఆయన జగన్ పక్షపాతి అని కూడా అంటారు. అయితే తాజాగా సోము వీర్రాజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి కొన్ని ఆశక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ నాడు తవ్వించిన కాల్వల వల్లే పట్టిసీమ ద్వారా కృష్ణా …
Read More »భారీగా పడిపోయిన బంగారం ధర
వరుసగా మూడో రోజు బంగారం ధర పడిపోయింది. సోమవారం రూ.200 తగ్గడంతో పది గ్రాముల బంగారం ధర రూ.30,450కి చేరింది. పండుగ సీజన్ ముగియడం, అంతర్జాతీయ పరిస్థితులు, స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి డిమాండ్ మందగిండంతో పసిడి ధర పడిపోయినట్లు బులియన్ ట్రేడింగ్ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు వెండి ధర మాత్రం స్వల్పంగా పెరిగింది. రూ.50 పెరిగి కిలో వెండి ధర రూ.40,900గా ఉంది. పారిశ్రామిక వర్గాలు, నాణెల తయారీదారుల …
Read More »నమ్మండి.. ఇప్పుడిదే కొత్త ట్రెండ్
‘అన్నవస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఊడిపోయాయట’ అన్న చందంగా పాపులారిటీ కోసం పాకులాడి ఉన్న పేరు కూడా ఖరాబ్ చేసుకున్నడు డిజైనర్ మెయికో బాన్. ఎప్పటికప్పుడు కొత్తదనం కోరుకునే ఫ్యాషన్ ఇండస్ట్రీకి తానేంటో చూపిద్దామని ఆయన చేసిన ప్రయత్నం తీవ్ర విమర్శలపాలైంది. ‘తొంగ్ జీన్స్’ పేరుతో బాన్ రూపొందించిన ఈ దుస్తుల్ని ఇటీవల టోక్యోలో జరిగిన అమెజాన్ ఫ్యాషన్ వీక్లో ప్రదర్శించారు. ఫస్ట్లుక్లోనే చూపరులకు కిరాక్ పుట్టించింది తొంగ్ జీన్స్. …
Read More »చంద్రబాబు రైతుల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పలేదంట….?
ఒక అబద్దాన్ని కవర్ చేయడానికి వంద అబద్దాలు ఆడాలన్నది ఒక సామెత.ఇప్పుడు ఏపీ తెలుగుదేశం నేతల పరిస్థితి అలాగే ఉన్నట్లుగా ఉంది. మంత్రి పరిటాల సునీత ఒక అబద్దాన్ని ఎలా కవర్ చేయడానికి ప్రయత్నించారో చూడండి. మీడియాలో వచ్చిన ఒక కథనం ప్రకారం ఆమె మాటలు ఇలా ఉన్నాయి.ఎన్నికల హామీలో భాగంగా చంద్రబాబు రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పింది లక్షన్నర రూపాయలేనని సునీత అన్నారట. ఆదివారం చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురం …
Read More »ఎన్టీఆర్ను పవన్ కళ్యాణ్ ఆలింగనం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఈ ఇద్దరు ఒకేచోట కలిస్తే ఇక అది ఎలా ఉంటుందో తెలిసిందే. రాం చరణ్ పెళ్లినాడు కలిసిన ఈ ఇద్దరు మళ్లీ ఇప్పుడు కలిసి సందడి చేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ 28వ సినిమా ప్రారంభమైంది. హైదరాబాద్లో సోమవారం పూజా కార్యక్రమాలు నిర్వహించి సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి పవర్ …
Read More »కండోమ్ యాడ్లో రెచ్చిపోయిన బ్లాక్ బ్యూటీ..!
బాలీవుడ్ బ్లాక్ బ్యూటీ బిపాషా బసు.. ఈ పేరు చెపితే చాలు కుర్రకారు శృంగార దేవత గా కొలుస్తారు. తన హాట్ హాట్ అందాలతో కుర్రకారును నిద్రలేకుండా చేసిన ఈ హాట్ భామ ఈ మధ్యనే కరణ్ సింగ్ను వివాహం చేసుకొని సినిమాలకు దూరంగా ఉంటుంది. తాజాగా ఈమె తన భర్తతో కలిసి చేసిన కండోమ్ యాడ్లో రెచ్చిపోయి నటించింది. ఇక నిమిషం నిడివి ఉన్న ఈ యాడ్ లో …
Read More »జగన్ పిటీషన్ కొట్టివేత.. పై కోర్టులను ఆశ్రయిస్తారా..?
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత జగన్కు సీబీఐ కోర్టులో చుక్కెదురయింది. పాదయాత్ర సందర్భంగా ప్రతి శుక్రవారం తాను వ్యక్తిగతంగా హాజరుకాలేనని, ఇందుకు మినహాయింపు ఇవ్వాలని వైఎస్ జగన్ పిటిషన్ వేశారు. అయితే దీనిపై సీబీఐ న్యాయస్థానం కొట్టేసింది. కేసు విచారణలో ఆలస్యమవుతుందని, అందువల్ల ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరుకావాల్సిందేనని కొత్తగా ఏం చెప్పకుండా పాత పాటే పాడింది. దీంతో వైసీపీ నేతలు నిరాశ పడ్డారు. పాదయాత్రలో బ్రేకులు తప్పవని …
Read More »