30 ఏళ్ల వయస్సు దాటిన కూడ తానింకా యంగేనని చెప్పే ప్రయత్నం చేసింది చెన్నై బ్యూటీ త్రిష. ఫిట్నెస్కు ఎంతో ప్రయార్టీ ఇచ్చే ఈ అమ్మడు.. మరింత స్లిమ్ (జీరో సైజ్)గా కనిపించింది. ఈ వయసులోనూ టీనేజ్ అమ్మాయిలా కనిపిస్తూ ఔరా అనిపిస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్లో పెద్దగా లేకపోయినా కోలీవుడ్లో మాత్రం తీరికలేకుండా బిజీగా వుంది. తమిళంలో గర్జనై అనే మూవీలో లేడీ ఓరియెంటెడ్ రోల్ చేస్తోంది. ఇందుకోసమే జిమ్లో …
Read More »అక్కడ వారి పక్కలో పడుకుంటేనే అవకాశాలు..!
సౌత్ సినీ ఇండస్ట్రీలో కొందరు హీరోలు నన్ను పడకగదికి రమ్మన్నారని.. గతంలో తెలగు హీరోల పై సంచలన కామెంట్స్ చేసిని రాధికా ఆప్టే.. తాజాగా మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేసి వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం బాలీవుడ్లో వరుస అవకాశాలు రాబట్టుకుంటూ బిజీ హీరోయిన్గా మారిన రాధికా తాజాగా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ దక్షిణాది అవకాశాలు రాకపోవడం వెనుక అసలు కారణాలు ఏంటి అని మీడియా వారు ప్రశ్నిచగా.. షాకింగ్ …
Read More »జగన్ తీరులో ఇంత మార్పా.. ఊహించలేదు కదా..!
ఏపీ అనంతపురంలో జరిగిన యువభేరిలో జగన్ తీరులో చాలా మర్పు కనిపించింఇ. యువభేరిలో జటన్ చేసిన ప్రసంగంలో చంద్రబాబును ఏమాత్రం ఏకవచనంతో సంబంధించలేదు. చంద్రబాబును గారూ అంటూ సంభోదిస్తూ గౌరవించడం కన్పించింది. గతంలో జగన్ ప్రసంగాల్లో చంద్రబాబును ఏకవచనంతో మాట్లడేవారు. అంతేకాదు తీవ్రస్థాయిలో వ్యక్తిగత దూషణలకు కూడా దిగేవారు. నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా చంద్రబాబును ఉరితీయాలని, నడిరోడ్డుపై నరికేయాలని జగన్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచనలం సృష్టించిన సంగతి …
Read More »17 ఏళ్ల బాలుడు ఆమెపై అత్యాచారం చేసి కత్తితో మెడ కోయడం అంటే…
మలక్పేటలో గత నెల 29న వెలుగు చూసిన మహిళ దారుణహత్య ఘటనలో మిస్టరీ వీడింది. హత్యతో సంబంధం ఉన్న ముగ్గురు నేరస్తులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే వీరిలో ఇద్దరు బాలురు ఉండడంతో జువెనైల్హోంకు తరలించారు. మలక్పేట పోలీస్ స్టేషన్ లో సోమవారం ఇన్స్పెక్టర్ అల్లూరి గంగారెడ్డి వివరాలు వెల్లడించారు. మలక్పేటకు చెందిన పర్వీన్ బేగం(38) ఢిల్లీకి చెందిన ఇక్రాముద్దీన్తో ఎనిమిదేళ్లుగా సహజీవనం చేస్తోంది. ఇక్రాముద్దీన్ చంగిచర్లలో మలక్పేట వాసి …
Read More »వైసీపీ ఎంపీల చేత రాజీనామా చేయిస్తా.. జగన్ సంచలనం..!
ఏపీ అనంతపురం పట్టనం లోని ఎంవైఆర్ గార్డెన్స్లో నిర్వహించిన యువభేరి కార్యక్రమంలో జననేత జగన్ పాల్గొని యువతను ఉద్దేశించి ప్రసంగించారు. పార్లమెంట్ సాక్షిగా హామీయిచ్చినట్లు ఏపీకి రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉంటే.. ఈ పాటికే చాలా మార్పులను మనం చూసి ఉండేవాళ్లం. లక్షల ఉద్యోగాలు వచ్చి ఉండేవి. ఈ మూడున్నరేళ్లలో ఎన్నో పరిశ్రమలు, హోటళ్లు, ఆస్పత్రులు కట్టేవాళ్లు, చదువుకునే యువతకు భరోసా వచ్చేది. ఉద్యోగం వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా …
Read More »జబర్థస్త్ నుండి యాంకర్ రష్మీ అవుట్.. నెక్స్ట్ ఎవరో తెలుస్తే..!
బుల్లితెర హాట్ ప్రోగ్రాం జబర్దస్త్ కామెడీ షోతో టాప్ యాంకర్గా గుర్తింపు తెచ్చుకున్న రష్మీగౌతమ్.. గుంటూరు టాకీస్, చారుశీల, తను వచ్చెనంట వంటి సినిమాలతో యూత్నూ ఆకట్టుకుంది. జబర్థస్త్ యాంకర్గా బాగా పాపులర్ అయిన యాంకర్ రష్మీను జబర్దస్త్ షో నుంచి తొలగిస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తన మార్క్ యాంకరింగ్ తో అదరగొట్టిన యాంకర్ రష్మీకి రానురాను ప్రేక్షకాదరణ లభించడంలేదని సమాచారం. దీంతో ఆమె …
Read More »చంద్రబాబు సర్కార్ పై వర్మ సంచలనం..!
ఏపీ రాజధాని అమరావతిలో అసెంబ్లి నిర్మాణం పై మల్లగుల్లాలు పడుతోంది చంద్రబాబు సర్కార్. ఇప్పటికే వేలకోట్లు ఖర్చు చేసినా ఇంత వరకు ఒక్క డిజైన్ కూడా సెట్ అవలేదు. దీంతో దర్శక దిగ్గజం రాజమౌళి సలహాలు తీసుకోవాలంటూ నార్మన్ సంస్థకు, సీఆర్డీఏ అధికారులకు సీఎం ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారం పై మిస్టర్ వివాదం రామ్ గోపాల్ వర్మ రంగంలోకి దిగారు. కోట్లాది రూపాయలు వెచ్చించి అసెంబ్లీని …
Read More »నీ అందం చూసి తట్టుకోలేకపోతున్నా – ఫిదా అయ్యా ..నువ్వు లాడ్జీకి రావాల్సిందే -ఎస్సై …
పోలీస్ లు అంటే ప్రజలని రక్షించే వారు.. కానీ ప్రస్తుతం ఏపీలో కొంతమంది పోలీస్ లు రక్షించాల్సింది పోయి మహిళలనును మానసికంగా, లైంగికంగా వేధించసాగుతున్నారు. మరి ఎంత నీచంగా మాట్టాడుతున్నారంటే …. కృష్ణా జిల్లాలో మరో ఎస్ఐ భాగోతం చూడండి నీ అందానికి ఫిదా అయిపోయా.. ఒక్కసారి రూమ్కి రావా ప్లీజ్ అంటూ వేధిస్తూ. రకరకాల పిచ్చి చేష్టలతో వేధిస్తున్నారు. తాజాగా ఈ ఘటన కృష్ణా జిల్లా లోని నూజివీడులో …
Read More »సినీనటుడు మనోజ్ కారు నుజ్జు…నుజ్జు
నగరంలో కురుస్తున్న వర్షాలకు ప్రజలతో పాటు, వాహానదారులు తీవ్ర ఇబ్భందులు పడుతున్నారు. ఈ వర్షాలకు సినీనటుడు మనోజ్ నందన్ కారు ధ్వంసమైంది. సోమవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు నగరంలో భారీగా వర్షం కురిసిన సంగతి తెలిసిందే. అయితే… గచ్చిబౌలిలోని బీఎస్ఎన్ఎల్ టెలికాం ట్రైనింగ్ సెంటర్ ప్రహరీ గోడ పెద్ద శబ్ధంతో కూలిపోయింది. వర్షాలకు నానిపోయిన గోడ ఒక్కసారిగా కూలిపోగా ఆ సమయంలో గోడ పక్కనుంచి నడుచుకుంటూ వెళ్తోన్న ఓ …
Read More »జగన్ దూకుడు.. వైసీపీకి ప్లస్సా.. మైనస్సా..!
ఏపీ రాజకీయాల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ దూకుడు పెంచాలని నిర్ణయించుకున్నారని సమాచారం. నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో ఓటమి పాలయిన నేపథ్యంలో పార్టీ పరిస్థితి మరింత దిగజార్చకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. అందుకోసం ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడమే కాకుండా తమ పార్టీ నేతలు బయటకు వెళ్లకుండా కొంత జాగ్రత్త పడుతున్నారు. ఏపీ వచ్చే సార్వత్రిక ఎన్నికలు 2018 చివరకు వస్తాయన్న ఊహాగానాల నేపథ్యంలో జగన్ ఇప్పటి నుంచే పార్టీని …
Read More »